హై బ్లడ్ ప్రెషర్.. దీన్నే హైబీపీ లేదా హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. రక్త నాళాల గోడలపై రక్తం అధిక పీడనాన్ని కలిగిస్తుంది. దీంతో హైబీపీ వస్తుంది. హైబీపీ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి.
ఆయుర్వేదంలో ఎన్నో రకాల మూలికలు, మొక్కలు మనకు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల మొక్కలు మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లోనే పెరుగుతాయి. కానీ అలాంటి ఔషధ మొక్కల గురించి చాలా మందికి తెలియదు.
ఆయుర్వేదంలో ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు మూలికల గురించి అధిక శాతం మందికి ఇంకా తెలియదు. కొన్ని మూలికలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
చిలగడదుంపలు.. వీటినే కొందరు గెనుసు గడ్డలు అని.. ఇంకొందరు కంద గడ్డలు అని కూడా పిలుస్తారు. అయితే పేరు ఏదైనప్పటికీ ఈ దుంపలు మనకు చేసే మేలు అమోఘమనే చెప్పాలి. చిలగడ దుంపలు ఇతర దుంపల్లా కా�
దైవానికి నైవేద్యంగా సమర్పించేందుకు హిందువులు తరచూ కొబ్బరికాయలను వాడుతుంటారు. అయితే కొందరు టెంకాయలను తెచ్చి అందులో ఉన్న కొబ్బరిని బయటకు తీసి దాంతో వంటలు కూడా చేస్తుంటారు.
చికెన్, మటన్, చేపలు, ప్రాన్స్.. ఇలా ఏ మాంసాహార వంటకం అయినా సరే నాన్ వెజ్ ప్రియులకే పండగే. ఈ ఆహారాలను చాలా మంది మాంసాహార ప్రియులు ఇష్టంగా తింటుంటారు.
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు అనేక రకాల పోషకాలు అవసరమని అందరికీ తెలిసిందే. పోషకాల విషయానికి వస్తే వాటిల్లో విటమిన్లు, మినరల్స్ చాలా ముఖ్యమైనవి. మినరల్స్ మన శరీరంలో ముఖ్య పాత్ర �
రోజూ చాలా మంది ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మళ్లీ రాత్రి నిద్రించే వరకు కూడా టీ లేదా కాఫీలను తెగ తాగేస్తుంటారు. అయితే టీ, కాఫీలను మోతాదులో తాగితే ఆరోగ్యకరమే అయినప్పటికీ వీటిని మరీ అతిగా సేవ�
ఒకప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య అరుదుగా వినిపించేది. మారిన జీవన విధానం కారణంగా కిడ్నీ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. వయసు పైబడిన వారిలో అధికంగా కనిపించే ఈ రుగ్మత ఇప్పుడు చిన్నారులనూ కబళిస్తున�
వ్యాధులకు చికిత్సలో భాగంగా ఎన్నో మందులు వాడాల్సి వస్తుంది. వ్యాధి తగ్గుముఖం పట్టగానే ట్యాబ్లెట్లు వాడటం ఆపేస్తారు. కొన్నిసార్లు అవసరానికి మించి కొంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో మందులు మిగిలిపోతూ ఉంటాయ
ఐరోపా, ఆఫ్రికా ఖండాల మధ్య ఉన్న సముద్రమే మధ్యధరా సముద్రం. దీనికి చుట్టుపక్కల దేశాల్లో ఉండే ప్రజలు ప్రధానంగా తీసుకునే ఆహారాన్ని మధ్యధరా ఆహార విధానం (మెడిటరేనియన్ డైట్) అని పిలుస్తారు.
మా బాబుకి రెండు సంవత్సరాల వయసు. డాక్టర్ గారి దగ్గరికి జలుబు, దగ్గు అని వెళ్లినప్పుడు... ఆయన మరో సమస్య ఏదో ఉందని చెప్పారు. దాని కారణంగా ఎకో చేయించమన్నారు.
ఈ ఉరుకుల పరుగుల బిజీ యుగంలో చాలా మంది ఇళ్లలో వండకోవడమే మానేస్తున్నారు. బయట ఆహారాన్నే ఎక్కువగా తింటున్నారు. చేతిలో ఫోన్ ఉంటుంది కనుక ఆఫీస్లో లేదా ఇతర ఏ ప్రదేశంలో ఉన్నా సరే ఆన్లైన్లోనే ఫుడ్
జీర్ణ సమస్యలు అనేవి మనకు సహజంగానే తరచూ వస్తుంటాయి. వీటిల్లో ప్రధానమైంది అసిడిటీ సమస్య. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. కారం, మసాలాలు ఉండే ఆహారాలను ఎక్కువగా తింటుంటాం కనుక అసిడిట�
బొప్పాయి పండ్లు మనకు ఏడాది పొడవునా దాదాపుగా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. ఈ పండ్లు తియ్యగా, ఎంతో రుచగా ఉంటాయి. బొప్పాయి పండ్లను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఈ పండ్లను తింటే అనేక ఆరోగ్య ప్రయ