మన వంట ఇంటి మసాలా దినుసుల్లో అనేక పదార్థాలు ఉంటాయి. వాటిల్లో లవంగాలు కూడా ఒకటి. లవంగాలను చాలా మంది మసాలా కూరల్లో, ఇతర వంటకాల్లో వేస్తుంటారు. దీంతో వంటకాలకు ఘాటైన రుచి, చక్కని వాసన వస్తాయి
నారింజ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. ఈ పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. చాలా మంది కేవలం జ్వరం వచ్చినప్పుడు మాత్రమే ఈ పండ్లను తింటారు. కానీ వాస్తవానికి ఈ పండ్లను మ�
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక పోషకాలు రోజూ అవసరం అవుతాయన్న సంగతి తెలిసిందే. వాటిల్లో విటమిన్ బి12 కూడా ఒకటి. అయితే మన శరీరం కొన్ని పోషకాలను తనంతట తానుగా తయారు చేసుకుంటుంది.
రోజూ ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు చాలా మంది టీ, కాఫీలను అధికంగా సేవిస్తుంటారు. అయితే కొందరు టీ ప్రియులు ఉంటే కొందరు కాఫీ ప్రియులు ఉంటారు. కాఫీలో చాలా మంది బ్లాక్ కాఫీ కూడా సేవిస్త�
మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు దర్శనమిస్తుంటాయి. కొన్ని రకాల పండ్లను చూస్తాం కానీ అవి అందించే ప్రయోజనాలు తెలియవు. అలాంటి పండ్లలో ప్యాషన్ ఫ్రూట్ కూడా ఒకటి. దీన్ని చాలా మంది చూసే ఉంటారు.
ఆరోగ్యకరమైన ఆహారాలు తినేందుకు మనకు అనేకం అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ సాయంత్రం అయిందంటే చాలా మంది జంక్ ఫుడ్ తినేందుకే ఆసక్తిని చూపిస్తుంటారు. కానీ సాయంత్రం సమయంలో స్నాక్స్ రూపంలో ఆరోగ్యక�
Health Tips | ప్రకృతి ప్రతి జీవికి అమూల్యమైన పండ్లను ప్రసాదిస్తుంది. ప్రకృతి ప్రసాదించే ఈ అన్ని రకాల పండ్లలో ఆరోగ్యానికి మేలుచేసే పోషకాలు ఉంటాయి. దాదాపు అన్ని పండ్లకు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణం కూడా ఉంటు
వయస్సు మీద పడిన వారికి సహజంగానే ఎముకల్లో పటుత్వం కోల్పోతారు. శరీరంలో క్యాల్షియం, విటమిన్ డి తగినంత స్థాయిలో ఉండవు. దీంతో ఎముకలు గుల్లబారిపోవడం, బలహీనంగా మారడం జరుగుతాయి.
కొంతమంది వేడివేడి ఆహారం (Hot food) తీసుకున్న తర్వాత చల్లదనం కోసం వెంటనే చల్లటి నీళ్లు (Cold water) తాగుతారు. అయితే ఇలా వేడి ఆహారం తినగానే చల్లటి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రకృతి మనకు అందించిన అనేక రకాల పండ్లలో అవకాడో కూడా ఒకటి. ఇది మనకు ఎక్కువగా సూపర్ మార్కెట్లలో లభిస్తుంది. ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక చాలా మంది దీని వైపు కూడా చూడరు.
వర్షాకాలంలో సహజంగానే మనకు జీర్ణ సమస్యలు అధికంగా వస్తుంటాయి. ఇందుకు అనేకే కారణాలు ఉంటాయి. ఎక్కువగా కలుషిత ఆహారం తినడం లేదా నీళ్లను తాగడం వల్ల మనకు పొట్టలో అసౌకర్యం ఏర్పడుతుంది.
ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది నాన్ వెజ్ తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు చికెన్ తింటే కొందరు మటన్ లేదా చేపలు, రొయ్యలు తింటారు.
Health tips | కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం నెయ్యిని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆ అనారోగ్య సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
గుమ్మడికాయల్లో మనకు రెండు రకాల కాయలు అందుబాటులో ఉంటాయన్న విషయం విదితమే. సాధారణ గుమ్మడికాయలను అందరూ తింటారు. కానీ బూడిద గుమ్మడికాయలను మాత్రం కేవలం దిష్టి తీయడానికి లేదా గుమ్మం వద్ద
మనకు తినేందుకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో క్రాన్ బెర్రీలు కూడా ఒకటి. చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఈ పండ్లు మనకు దర్శనమిస్తాయి. అయితే మార్కెట్లో ఈ పండ్లు మనకు ఏ�