వంట ఎంతగొప్పగా ఉన్నా.. కొంచెమైనా ఉప్పు లేకపోతే రుచిగా ఉండదు. మనం రోజువారీగా వాడే ఉప్పు బాగా ప్రాసెస్ చేసింది. పైగా దీనిలో మినరల్స్ కూడా ఉండవు. కానీ సెల్టిక్ సీ సాల్ట్లో మాత్రం మన శరీరానికి అత్యవసరమైన ప�
రోజుకో యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే మన శరీరానికి అవసరం అయిన అనేక పోషకాలు యాపిల్ లో ఉంటాయి. ఈ పండ్లు మనకు సంపూర్ణ పోషణను �
వర్షాకాలంలో మనకు అనేక వ్యాధులు వస్తుంటాయి. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులతోపాటు దోమల ద్వారా, కలుషిత ఆహారం, నీరు ద్వారా జ్వరాలు వస్తుంటాయి. ముఖ్యంగా మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి విష జ్వరా
మందార పువ్వులను చాలా మంది దేవుడి పూజ కోసం వినియోగిస్తారు. లేదా ఆ పువ్వులతో ఇంట్లో అలంరరణలు చేస్తారు. అయితే ఆయుర్వేద పరంగా మందార పువ్వులతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
ప్రస్తుతం చాలా మందికి కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. కిడ్నీళ్లో రాళ్లు ఉండడం, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, మద్యం ఎక్కువగా సేవించడం, ఉప్పు అధికంగా తినడం, డయాబెటిస్ వ
వర్షాకాలం వస్తూనే అనేక రోగాలను తీసుకువస్తుంది. ఏడాదిలో ఈ కాలంలోనే చాలా మంది అనారోగ్యాల బారిన పడుతుంటారు. రోగాలు వచ్చిన వారితో ప్రభుత్వ, ప్రయివేటు హాస్పిటళ్లు అన్నీ కిక్కిరిసిపోతుంటాయి.
ఆధునిక యువతులు అందానికి అగ్రతాంబూలం ఇస్తున్నారు. ‘బ్యూటిఫుల్!’ అనిపించుకోవడానికి బోలెడు తాపత్రయ పడుతున్నారు. తమ ముఖవర్ఛస్సుకు మెరుగులు దిద్దడానికి.. రకరకాల సౌందర్య ఉత్పత్తులను వాడుతున్నారు.
బయటికి అడుగు పెట్టామంటే సాయంత్రంలోపు రెండు మూడు కప్పుల టీ, కాఫీలన్నా లాగించకపోతే తోచని వాళ్లు చాలామందే ఉంటారు. ప్రయాణాలు, ఆఫీసు ఇలా ఎక్కడైనా సరే బయట టీ తాగుతున్నాం అంటే అది సాధారణంగా ఒక్కసారి వాడిపారేసే �
పల్లీలను మనం రోజూ వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. ఉదయం చేసి తినే ఇడ్లీ, దోశ వంటి బ్రేక్ ఫాస్ట్లకు చట్నీగా పల్లీలతో చేసే వంటలను తింటుంటాం. పల్లీలతో స్వీట్లు కూడా తయారు చేస్తారు. మసాలా వంటకాల�
Low Blood Pressure | బిజీగా ఉండడం, మారిన జీవనశైలితో అనేక మంది బీపీ( BP ) బారిన పడుతున్నారు. ఒకరిద్దరు కాదు.. రోజురోజుకు బీపీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ బీపీ రోగుల్లో కొందరికి హై బీపీ, మరికొందరికి లో బీపీ( Low Blood Pres
కీరదోసకాయలు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. చాలా మంది వీటిని కేవలం వేసవి కాలంలోనే తింటారు. కీరదోసకాయలను తింటే శరీరం హైడ్రేటెడ్గా మారుతుంది. నీరు లభిస్తుంది.
ఒకప్పుడు కేవలం వయస్సు మీడ పడిన వారికి మాత్రమే హార్ట్ ఎటాక్లు వచ్చేవి. కానీ ఇప్పుడు చాలా మంది చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్ కారణంగా మరణిస్తున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి.
జిమ్లకు వెళ్లే వాళ్లు పెరగడం, ఆరోగ్యం మీద శ్రద్ధ అధికం అవడంలాంటి కారణాలతో నేటి తరం జనాభాకు సంబంధించి ఆహారంలో అధిక శాతం ప్రొటీన్ చేరుతున్నది. ముఖ్యంగా ప్యాకెట్లలో వచ్చే పొడులు, బార్లు, సెరియల్స్... ఇలా �