వేసవి కాలంలో సహజంగానే చాలా మంది చల్లని పదార్థాలను తింటారు. ఐస్ క్రీములు, శీతల పానీయాలు తీసుకుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకునే అనేక మార్గాలను ఆశ్రయిస్తుంటారు. అయితే వేసవిలో కచ్చితంగా తీస�
చూసేందుకు ఎరుపు రంగులో స్ట్రాబెర్రీలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని తినేందుకు చాలా మంది ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. స్ట్రాబెర్రీలతో సాధారణంగా కేక్లు, ఐస్ క్రీములను తయారు చేస్తుంటారు.
చేపల్లో అనేక పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. చేపల్లో మన శరీరానికి కావల్సిన అనేక మ
వేసవి కాలంలో సహజంగానే చాలా మంది చల్లని మార్గాలను ఆశ్రయిస్తుంటారు. వేసవి తాపం నుంచి తట్టుకునేందుకు కొబ్బరి బొండాలు, శీతల పానీయాలు, చల్లని నీళ్లతోపాటు చెరుకు రసం కూడా ఎక్కువగానే తాగుతారు.
దాల్చిన. చెక్కను మనం సాధారణంగా మసాలా వంటల్లో వేస్తుంటాం. ఇది లేకుండా మసాలా వంటకాలు పూర్తి కావు. శాకాహారం లేదా మాంసాహారం ఏది వండినా మసాలా అంటే మనకు ముందుగా దాల్చిన చెక్క గుర్తుకు వస్తుంది.
తమలపాకు అంటే సహజంగానే చాలా మంది పాన్ అని భావిస్తారు. అది నిజమే అయినా ఈ ఆకులను ఆరోగ్యకరమైన ఆహారాలతో తినాలి. అనారోగ్యకరమైన పొగాకు వంటి వాటితో కలిపి తింటే ఎలాంటి లాభం ఉండదు.
ఆసియా దేశాలకు చెందిన వారికి ప్రధాన ఆహారం.. బియ్యం. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలకు చెందిన ప్రజలు బియ్యాన్ని తింటున్నారు. బియ్యంతో అనేక రకాల వంటకాలను చేసి తింటారు. దక్షిణ భారతీయులకు అన్నమే ప్�
గంధం.. దీన్నే చందనం అని కూడా అంటారు. పూజల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే అనేక సౌందర్య సాధన ఉత్పత్తులు, సబ్బులు, పెర్ఫ్యూమ్స్ వంటి వాటి తయారీలోనూ చందనాన్ని వాడుతారు.
మునక్కాయలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. మునక్కాయలతో ఎలాంటి కూర చేసినా సరే అందరూ ఇష్టంగానే తింటారు. వీటితో టమాటా కూర లేదా పులుసు చేసి తినవచ్చు.
హిందువులు పూజలు చేసేటప్పుడు పచ్చ కర్పూరాన్ని వాడుతుంటారు. వాస్తవానికి కర్పూరంలో రెండు రకాలు ఉంటాయి. దేవుడికి హారతి ఇచ్చే కర్పూరం వేరు. పచ్చ కర్పూరం వేరు. దీన్ని తినే కర్పూరం అని కూడా అంటారు.
మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. ఇవి అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కానీ మనకు చాలా మొక్కలు లేదా చెట్ల గురించి తెలియదు. అలాంటి చెట్లలో అతి మధురం కూడా ఒకటి.
ఆయుర్వేదంలో త్రిఫలాలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయలనే త్రిఫలాలు అంటారు. మన దేహంలో వాత, పిత్త, కఫ అనే మూడు దోషాల్లో ఉండే హెచ్చు తగ్గుల కారణంగానే అనేక వ్యాధులు �
మన శరీరంలో అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. రోజూ వ్యాయామం చేయడంతోపాటు వేళకు నిద్రించడం, తగినన్ని నీళ్లను తాగడం కూడా చేయాలి. అప్పుడే మనం ఆరో�
వేసవి కాలంలో అనేక రకాల పండ్లు మనకు తినేందుకు అందుబాటులో ఉంటాయన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సీజన్లో మల్లె పువ్వులు కూడా ఎక్కువగానే వస్తాయి. మల్లె పువ్వుల్లో అనేక రకాలు ఉంటాయి.
వెనిగర్.. వంటల్లో ఉపయోగించే దీని గురించి మీరు ఎక్కువగా వినే ఉంటారు. వెనిగర్ను ఒక ఆమ్ల ద్రావకంగా చెప్పవచ్చు. ఇథనాల్ని ఫర్మెంటేషన్ చేసి దీన్ని తయారు చేస్తారు. ఇందులో ఎసిటిక్ యాసిడ్ లేదా ఇథ�