బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్. ఇలా మనకు తినేందుకు అనేక రకాల నట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ధర ఎక్కువ ఉంటుందని, లేదా మరేదైనా ఇతర కారణాల వల్ల ఈ గింజలను చాలా మంది తినడం లేదు.
మనకు అన్ని కాలాల్లోనూ దుంపలు అందుబాటులో ఉంటాయి. వీటిని కొందరు ఉడికించి తింటే కొందరు కూరగా చేసి తింటారు. ఎలా తిన్నా సరే పలు రకాల దుంపలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
మార్కెట్లో మనకు రకరకాల పండ్లు దర్శనం ఇస్తుంటాయి. వాటిల్లో ఆల్బుఖరా పండ్లు కూడా ఒకటి. ఇవి చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. టేస్ట్ కూడా పుల్లగా భలేగా ఉంటుంది. ఈ పండ్లను చాలా �
మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాల్లో పొటాషియం కూడా ఒకటి. ఇది మనకు పలు రకాల పండ్లలో, ఇతర ఆహారాల్లో లభిస్తుంది. పొటాషియం ఉన్న ఆహారాలను తింటే రక్త సరఫరా మెరుగు పడుతుంది.
డాక్టర్ జాన్ షార్ఫెన్బర్గ్ 1923 డిసెంబర్ 15న చైనాలో జన్మించారు. ఇప్పుడాయనకు అక్షరాల వందా రెండేండ్లు! అమెరికాలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో న్యూట్రిషన్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సుదీర్ఘమైన, ఆరో�
ప్రస్తుత తరుణంలో చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. చాలా మందికి వంశ పారంపర్యంగా కూడా షుగర్ వస్తోంది. దీన్ని టైప్ 1 డయాబెటిస్గా చెబుతున్నారు. టైప్ 1 డయాబెటిస్ వస్తే క్లోమగ్రంథి అసలు ప�
ఖర్జూరాలు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. ఇవి ఎడారుల్లో పెరిగే మొక్కలు కనుక ఇతర దేశాల్లో పండించిన ఖర్జూరాలను మనం దిగుమతి చేసుకుని తింటుంటాం. ఖర్జూరాలలోనూ ఈత చెట్టు కాయల �
క్యారెట్లు.. ఈ పేరు చెప్పగానే సహజంగానే చాలా మందికి నారింజ రంగులో ఉండే క్యారెట్లే గుర్తుకు వస్తాయి. కానీ క్యారెట్లలోనూ అనేక వెరైటీలు ఉంటాయి. ముఖ్యంగా మనకు నలుపు రంగులో ఉండే క్యారెట్లు కూడా లభిస్త�
గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే చాలా మంది దగ్గర పశువులు ఉంటాయి కనుక వారి దగ్గర ఎల్లప్పుడూ పెరుగు, వెన్న, నెయ్యి, పాలు వంటి ఆహారాలకు కొదువ ఉండదు. ముఖ్యంగా చాలా మంది అప్పటికప్పుడు తయారు చేసిన సహజస�
చాలా మంది కూరల్లో పోపు వేసేటప్పుడు లేదా కూరలు వండేటప్పుడు అందులో ఇంగువను వేస్తుంటారు. ఇంగువను వేస్తే కూరలకు చక్కని రుచి వస్తుంది. ముఖ్యంగా ఇంగువ వేసి తయారు చేసే చింత పండు పులిహోర ఎంతో రుచిగా �
ఒకప్పుడు మన పెద్దలు, పూర్వీకులు జొన్నలనే ఆహారంగా తినేవారు. జొన్నలతో గటక లేదా జావ తయారు చేసి తాగేవారు. అందుకనే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు. జొన్నలను పేదవాడి ఆహారంగా పిలుస్తారు.
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ చాలా మంది మద్యం సేవిస్తుంటారు. కొందరు రోజూ మద్యాన్ని ఉద్యమంలా సేవిస్తుంటారు. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్
ఆరోగ్యంగా ఉండాలని చెప్పి చాలా మంది రాత్రి పూట చపాతీలను తింటుంటారు. పుల్కాల రూపంలో వాటిని కాల్చి తింటారు. దీని వల్ల బరువు తగ్గడంతోపాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా కలుగుతాయి.