నలుగురిలోకి వెళ్లినప్పుడు దంతాలు పసుపు రంగులో లేదా గార పట్టి ఉంటే చూసేందుకు అసహ్యంగా ఉంటుంది. ఆ బాధను అనుభవించే వారికే తెలుస్తుంది. దీంతో కొందరు అందరిలోనూ కలిసేందుకు వెనుకడుగు వేస్తుంటారు.
మీరు చెప్పిన వివరాల ప్రకారం.. మీ బిడ్డకు ‘ఫిజియలాజికల్ ఫైమోసిస్' అనే పరిస్థితి ఉన్నది. దీంట్లో మగపిల్లల్లో జననాంగం ముందు ఉండే చర్మం బయటికి లేకుండా.. అంతా మూసుకుపోయి ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో సాధారణ వి�
ఇప్పుడు మన జీవితాల్ని స్క్రీన్లు శాసిస్తున్నాయి. రోజులో చాలా సమయంపాటు ఫోన్లు, ట్యాబ్స్, కంప్యూటర్లు, టీవీలు చూడటం అలవాటుగా మారిపోయింది. అయితే, ఎక్కువ కాలంపాటు స్క్రీన్లకు అతుక్కుపోవడం క్యాన్సర్ ముప్ప�
కరోనా అనంతరం చాలా మందికి గుండె జబ్బులు వస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ టీకాల వల్లే ఇలా జరుగుతుందని చాలా మంది వాదిస్తున్నా ఇందులో ఇంకా స్పష్టత రాలేదు. అయితే కారణాలు ఏమున్నా ప్రస్తుతం చాలా మం
అందంగా ఉండాని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. నలుగురిలోకి వెళ్లినప్పుడు ముఖం అందంగా కనిపించాలని కేవలం స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా ఆరాట పడుతున్నారు. అందులో భాగంగానే ముఖ సౌందర్యాన్ని పె�
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎంత వ్యాయామం చేసినా ఆరోగ్యకరమైన జీవన విధానం పాటిస్తూ ఆరోగ్యకరమైన ఆహారాలను తింటున్నా రోగాలు అనేవి వ�
ప్రస్తుతం చాలా మంది శారీరక శ్రమ ఉండే ఉద్యోగాలను చేయడం లేదు. నిత్యం గంటల తరబడి కూర్చుని ఉండే ఉద్యోగాలనే చేస్తున్నారు. కంప్యూటర్ల ఎదుట కూర్చుని గంటల తరబడి అదే తీరుగా పనిచేస్తున్నారు.
బ్రోకలీ.. చూసేందుకు ఇది అచ్చం కాలిఫ్లవర్లా ఉంటుంది. కాలిఫ్లవర్ పువ్వు తెలుపు రంగులో ఉంటుంది. కానీ బ్రోకలీ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అయితే ఇవి ఒకే వర్గానికి చెందిన కూరగాయలు. ఇక కాలిఫ్లవర్ కన్న�
వేసవి కాలంలో అందరూ చల్లని పదార్థాలను లేదా శరీరానికి చలువ చేసే ఆహారాలను తింటుంటారు. అలాంటి ఆహారాల్లో పెరుగు కూడా ఒకటి. ఈ కాలంలో పెరుగును చల్లగా తింటే ఎంతో మేలు జరుగుతుంది.
మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే పండ్లలో అరటి పండ్లు కూడా ఒకటి. అరటి పండ్లు ధర కూడా తక్కువగానే ఉంటాయి. కనుక ఎవరైనా ఈ పండ్లను కొని తినవచ్చు.
తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అజీర్తి ఏర్పడుతుంది. దీంతో ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తింటారు. ఆకలి తగ్గేందుకు పలు ఇతర కారణాలు కూడా ఉంటాయి.