మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ తీసుకోవాలన్న విషయం అందరికీ తెలిసిందే. పౌష్టికాహారాలను తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అన్ని పోషకాలు లభించి పోషకాహార లోపం తగ్గుతుంది.
ప్రస్తుతం చాలా మంది రోజూ గంటల తరబడి ఒకేచోట కూర్చుని పనిచేసే ఉద్యోగాలు చేస్తున్నారు. దీనికి తోడు అధిక ఒత్తిడి, ఆందోళన, పోషకాహార లోపం, వ్యాయామం చేయకపోవడం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండడం
గ్యాస్, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు మనల్ని అప్పుడప్పుడు ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటాయి. జీర్ణాశయంలో ఆమ్లాలు మోతాదు కన్నా మించి ఎక్కువగా ఉత్పత్తి అయితే అప్పుడు పొట్టలో ఆమ్లత్వం ఏర్పడుతుం�
ఆరోగ్యంగా ఉండడం కోసం చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు వ్యాయామం చేస్తే కొందరు డైట్ పాటిస్తారు. ఇంకొందరు రోజూ పలు ఆహారాలను లేదా పానీయాలను తీసుకుంటుంటారు.
ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల జుట్టు సమస్యలతో సతమతం అవుతున్నారు. జుట్టు రాలిపోవడం, బలహీనంగా మారి చిట్లడం, తలలో దురద అధికంగా ఉండడం, చుండ్రు వంటి జుట్టు సమస్యలు అనేక మందిని ఇబ్బందులక
సాయంత్రం సమయంలో చాలా మంది జంక్ ఫుడ్ను అధికంగా తింటుంటారు. బయట బండ్లపై లభించే బజ్జీలు, పునుగులు, సమోసాల వంటి పదార్థాలతోపాటు బేకరీల్లోని ఆహారాలను కూడా లాగించేస్తుంటారు.
ఆరోగ్యంగా ఉండడం కోసం పౌష్టికాహారాలను తినాలన్న విషయం అందరికీ తెలిసిందే. పౌష్టికాహారాలను తింటే శరీరానికి కావల్సిన అన్ని పోషషకాలు లభిస్తాయి. దీంతో అనేక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
నిద్ర అనేది మనషి శరీరానికి అత్యవసరం. సరైన మోతాదులో నీళ్లను తాగడం, వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించడం కూడా అంతే అవసరం.
మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అనేక బలవర్ధకమైన ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మొలకలు కూడా ఒకటి. పెసలు, పల్లీలు, శనగలు తదితర గింజలను నీటిలో నానబెట్టి వాటితో మొలకలను తయార�
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక పోషకాలు మనకు అవసరం అవుతాయి. వాటిల్లో విటమిన్ ఎ కూడా ఒకటి. ఇది మన శరీరంలో అనేక జీవక్రియలను నిర్వహిస్తుంది. అలాగే కంటి చూపును మెరుగు పరిచి కళ్లను ఆరోగ్యం�
చలికాలంలో సాధారణంగా ఎవరికైనా సరే చర్మం పగులుతుంది. కానీ కొందరికి అన్ని సీజన్లలోనూ ఈ సమస్య ఉంటుంది. చర్మం పగిలేందుకు అనేక కారణాలు ఉంటాయి. శరీరంలో వేడి అధికంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణం�
శారీరక శ్రమ లేదా వ్యాయామం అధికంగా చేసినప్పుడు, వాకింగ్, రన్నింగ్ ఎక్కువ సేపు చేసినా, లేదా పలు ఇతర కారణాల వల్ల కూడా మనకకు అప్పుడప్పుడు కాళ్ల నొప్పులు వస్తుంటాయి. సాధారణంగా ఒక రోజు విశ్రాంత�
సాధారణంగా వయస్సు మీద పడే కొద్దీ ఎవరిలో అయినా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. శరీర మెటబాలిజం తగ్గిపోతుంది. శరీరం క్యాలరీలను ఖర్చు చేయలేదు. దీంతో బరువు పెరుగుతారు. అలాగే హైబీపీ, కొలెస్ట్రాల్,
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది తింటున్న కూరగాయల్లో ఆలుగడ్డలు కూడా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల వెరైటీలకు చెందిన ఆలుగడ్డలు అందుబాటులో ఉన్నాయి. ఆలుగడ్డలను మన దేశంలోనూ చాలా మంది
సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టాలన్నా, ఇతర రోగాలు రాకుండా శరీరాన్ని రక్షించాలన్నా మన రోగ నిరోధక వ్యవస్థ ఎంతో పనిచేస్తుంది. నిత్యం సూక్ష్మ క్రిములు శరీరంలో చేరి �