పూజలు లేదా ఇతర శుభ కార్యాలు జరిగినప్పుడు హిందువులు కొబ్బరికాయలను కొడుతుంటారు. ఆ తరువాత వాటిని నైవేద్యంగా పెట్టి తమ కోరికలను నెరవేర్చమని కోరుకుంటారు.
పసుపును ఎంతో పూర్వ కాలం నుంచే భారతీయులు తమ వంటి ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. సుమారుగా 3వేల ఏళ్ల కిందటి నుంచే పసుపు వాడకం ఉందని చరిత్ర చెబుతోంది. పసుపును వంటల్లో వేస్తే చక్కని రుచి, రంగు వ
Diabetes | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. మధుమేహం బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ దీని బారినపడుతున్నారు. మారుతూ వస్తున్న జీవనశై�
వేసవి కాలంలో మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో వేడి చేస్తే ఆ బాధ చాలా వర్ణనాతీతంగా ఉంటుంది. మూత్రంలో మంట వస్తుంది. ఎండ దెబ్బ తగిలే అవకాశాలు అధికంగా ఉంటాయి.
నాన్ వెజ్ ప్రియులకు ప్రాన్స్ గురించి తెలిసిందే. ఇవి ఖరీదు ఎక్కువగా ఉంటాయి. కనుక చాలా మంది ప్రాన్స్ను అంతగా తినరు. కానీ పోషకాల విషయానికి వస్తే మాత్రం చికెన్, మటన్ కన్నా ఎంతో మేలైనవని ఆరోగ్�
కారం అనగానే చాలా మంది బాబోయ్ అని పారిపోతారు. మన పెద్దలు, పూర్వీకులు కారం ఎక్కువగా తినేవారు. కానీ నేటి జంక్ ఫుడ్ యుగంలో కారం తినే వారి సంఖ్య తగ్గుతోంది. తీపి పదార్థాలు, బేకరీ ఐటమ్స్కు అలవాటు పడి కా
వేసవి కాలంలో సహజంగానే చాలా మంది చల్లని పదార్థాలను తింటారు. ఐస్ క్రీములు, శీతల పానీయాలు తీసుకుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకునే అనేక మార్గాలను ఆశ్రయిస్తుంటారు. అయితే వేసవిలో కచ్చితంగా తీస�
చూసేందుకు ఎరుపు రంగులో స్ట్రాబెర్రీలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని తినేందుకు చాలా మంది ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. స్ట్రాబెర్రీలతో సాధారణంగా కేక్లు, ఐస్ క్రీములను తయారు చేస్తుంటారు.
చేపల్లో అనేక పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. చేపల్లో మన శరీరానికి కావల్సిన అనేక మ
వేసవి కాలంలో సహజంగానే చాలా మంది చల్లని మార్గాలను ఆశ్రయిస్తుంటారు. వేసవి తాపం నుంచి తట్టుకునేందుకు కొబ్బరి బొండాలు, శీతల పానీయాలు, చల్లని నీళ్లతోపాటు చెరుకు రసం కూడా ఎక్కువగానే తాగుతారు.
దాల్చిన. చెక్కను మనం సాధారణంగా మసాలా వంటల్లో వేస్తుంటాం. ఇది లేకుండా మసాలా వంటకాలు పూర్తి కావు. శాకాహారం లేదా మాంసాహారం ఏది వండినా మసాలా అంటే మనకు ముందుగా దాల్చిన చెక్క గుర్తుకు వస్తుంది.
తమలపాకు అంటే సహజంగానే చాలా మంది పాన్ అని భావిస్తారు. అది నిజమే అయినా ఈ ఆకులను ఆరోగ్యకరమైన ఆహారాలతో తినాలి. అనారోగ్యకరమైన పొగాకు వంటి వాటితో కలిపి తింటే ఎలాంటి లాభం ఉండదు.
ఆసియా దేశాలకు చెందిన వారికి ప్రధాన ఆహారం.. బియ్యం. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలకు చెందిన ప్రజలు బియ్యాన్ని తింటున్నారు. బియ్యంతో అనేక రకాల వంటకాలను చేసి తింటారు. దక్షిణ భారతీయులకు అన్నమే ప్�
గంధం.. దీన్నే చందనం అని కూడా అంటారు. పూజల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే అనేక సౌందర్య సాధన ఉత్పత్తులు, సబ్బులు, పెర్ఫ్యూమ్స్ వంటి వాటి తయారీలోనూ చందనాన్ని వాడుతారు.