మన శరీరంలో ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపేందుకు కిడ్నీలు ఎంతగానో శ్రమిస్తుంటాయి. రక్తాన్ని నిరంతరాయంగా వడబోస్తూ అందులో ఉండే వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి.
గర్భం దాల్చడం అన్నది మహిళలకు మాత్రమే లభించిన ఒక గొప్ప వరం. ఈ క్రమంలోనే సంతానం లేని ఎందరో మహిళలు సంతానం పొందేందుకు ఆరాట పడుతుంటారు. ప్రస్తుతం చాలా మంది ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నారు,
బెండకాయలు మనం తరచూ తినే కూరగాయల్లో ఒకటి. వీటితో కూర, పులుసు, వేపుడు చేస్తుంటారు. చారులోనూ బెండకాయలను వేసి తింటారు. బెండకాయలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటితో అనేక రకాల వంటకాలను చేయవచ్చు.
మన శరీరంలో ఒక్కో భాగం ఒక్కో విధిని నిర్వహిస్తుంది. అందువల్లే దేనికదే ప్రత్యేకమైనది. అయితే అన్ని భాగాలను రక్షించేది రోగ నిరోధక వ్యవస్థ. శరీరంలోకి ఏవైనా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవే�
ఈ మధ్య కాలంలో చాలా మంది స్మూతీలు, మిల్క్ షేక్లను తాగేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. వేసవి కాలంలో సహజంగానే ఈ డ్రింక్లకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.
కొంతమందికి టీ తాగుతూనే సిగరెట్ ఊదడం గొప్ప రిలాక్స్గా ఉంటుంది. అయితే అతిగా టీ సేవించడం, ధూమపానం చేయడం మంచిది కాదంటున్నారు వైద్యులు. టీ ఎక్కువగా తాగితే ఎక్కువగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఫలితంగా డ�
స్త్రీలను వేధిస్తున్న క్యాన్సర్లలో ప్రధానమైన వ్యాధి అండాశయ క్యాన్సర్. స్త్రీల గర్భాశయంలో రెండు వైపులా రెండు అండాశయాలు ఉంటాయి. అండాశయాల్లో కణాలు అదుపులేకుండా పెరిగిపోవడమే అండాశయ (ఒవేరియన్) క్యాన్సర్�
మా అబ్బాయికి నాలుగేండ్లు. అరికాళ్లు బాగా చదునుగా (ఫ్లాట్ ఫూట్) ఉన్నాయి. చాలా చలాకీగా ఉంటాడు. అయితే, అప్పుడప్పుడూ పడిపోతూ ఉంటాడు. వైద్యుణ్ని సంప్రదిస్తే ఏ ఇబ్బందీ లేదన్నారు. ఎలాంటి చికిత్సా అవసరం లేదని కూ�
మనిషి జీవన గమనానికి నీరు అమృతం లాంటిది. జీర్ణక్రియ, ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణ, కిడ్నీల ఆరోగ్యం ఇలా వివిధ శరీర విధుల్లో నీళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఇక రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు అవసరమని అందరూ సలహా ఇస్తుం�
మనం వంట చేసేందుకు అనేక రకాల ఆయిల్స్ను ఉపయోగిస్తుంటాం. మన ఇంట్లో చేసే వంటలకు నాణ్యమైన వంట నూనె ఏదో తెలుసుకుని మరీ ఉపయోగిస్తుంటాం. అయితే బయట హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఇతర ప్రదేశాల్ల�
మనం రోజూ ఉదయం వివిధ రకాల బ్రేక్ఫాస్ట్లను తింటుంటాం. కొందరు ఇడ్లీలను తింటే, ఇంకొందరు దోశ, ఇంకా కొందరు పూరీ, చపాతీ, ఉప్మా వంటి అల్పాహారాలను తింటుంటారు. ఇక ఉదయం అన్నం తినే వారు కూడా చాలా మందే ఉన్
ఆయుర్వేదంలో ఎన్నో చికిత్సా పద్ధతుల అందుబాటులో ఉన్నాయి. కానీ ఆధునిక సైన్స్ ఇప్పటికీ కొన్ని రకాల ఆయుర్వేద పద్ధతులను విశ్వసించడం లేదు. వాటిల్లో నాభిలో నూనె వేసి మర్దనా చేయడం కూడా ఒకటి.
మన వంటి ఇంటి మసాలా దినుసుల్లో యాలకులు కూడా ఒకటి. యాలకులను ఎక్కువగా మసాలా వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు మంచి రుచి, వాసన వస్తాయి. యాలకులను కేవలం కారం వంటకాల్లోనే కాకుండా తీపి వంటకాల్�
ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది కొత్తగా డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్కు ప్రపంచానికి రాజధానిగా భారత్ను చెబుతుంటారు. ఎందుకంటే డయాబెటిస్ వ్యాధి గ్రస్తుల సంఖ్య మన దేశంలో పెరు�