ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ప్రస్తుతం గాలి కాలుష్యం సమస్యను ఎదుర్కొంటున్నాయి. ప్రజలు గాలి కాలుష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా ఈ కాలుష్యం పెరిగిపోతోంది. దీని బారిన పడి అనేక మం�
మన శరీరానికి స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అని రెండు రకాల పోషకాలు అవసరం అవుతాయి. ప్రోటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వులను స్థూల పోషకాలు అంటారు. ఎందుకంటే ఇవి మనకు రోజూ ఎక్కువ మొత్తంలో అవసరం అ
ఆయుర్వేదంలో అనేక చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మసాజ్ చేయడం కూడా ఒకటి. నిర్దిష్టమైన నూనెను వాడి మసాజ్ చేస్తారు. తరువాత స్టీమ్ బాత్ చేయిస్తారు. ఇలా ఆయుర్వేదంలో రకరకాల మసాజ్ థెర
మన శరీరానికి అవసరం అయిన అనేక పోషకాల్లో విటమిన్ సి కూడా ఒకటి. ఇది విటమిన్ల జాబితాకు చెందుతుంది. విటమిన్ సి ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. విటమిన్ సి మన శరీరానికి ఎంతో మ
పాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. ఎందుకంటే పాలలో మన శరీరానికి కావల్సిన దాదాపు అనేక పోషకాలు పూర్తి స్థాయిలో
రాగి జావ డయాబెటిస్ ఉన్నవారికి దివ్య ఔషధం వలె పనిచేస్తుంది. దానిలోని తక్కువ లేక మధ్యస్థ GI మరియు అధిక ఫైబర్ కారణంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది.
పూర్వం ఒకప్పుడు ప్రజలు రోజూ శారీరక శ్రమ చేసేవారు. గంటల తరబడి ఏదో ఒక పనిచేస్తూనే ఉండేవారు. కనుకనే వారు ఎక్కువ కాలం పాటు ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా జీవించగలిగేవారు.
పప్పు దినుసులను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. పప్పు దినుసులతో రోజూ రకరకాల కూరలు లేదా వంటకాలను చేస్తుంటారు. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇలా మనకు అనేక రకాల పప్పు దినుసులు అందుబాట
మనం రోజువారి ఆహారంలో భాగంగా అనేక రకాల కూరగాయలను లేదా ఆకుకూరలను కూరలుగా చేసుకుని తింటుంటాం. ఇందులో భాగంగానే అనేక రకాల కూరగాయలు మనకు అందుబాటులో ఉన్నాయి.
మన శరీరంలో ఎప్పటికప్పుడు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కిడ్నీలు మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. దీంతో శరీరంలో వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటాము. అయితే మనం పాటించే ఆహారపు అలవాట
అధిక బరువు తగ్గేందుకు లేదా ఆరోగ్యంగా ఉండేందుకు, ఇతర కారణాల వల్ల చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటిస్తున్నారు. అందులో భాగంగానే పలు రకాల డైట్లను కూడా అనుసరిస్తున్నారు.
మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో రోజూ మనం తినే ఆహారం ఎంతగానో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. పౌష్టికాహారాన్ని తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. జంక్ ఫుడ్ లేదా కొవ్వు పదార్థాలు, స్వీట్లు వంటి ఆహారాలను తింటే అనేక �
పొట్టలో పురుగులు ఏర్పడడం అనే సమస్య సాధారణంగా కొందరికి వరచూ వస్తుంది. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతుంటారు. అలాగే కొందరు పెద్దలకు కూడా అప్పుడప్పుడు ఈ సమస్య వస్తుంది