పెరుగును మనం రోజూ తింటూనే ఉంటాం. చాలా మందికి భోజనం చివర్లో పెరుగును తినకపోతే భోజనం చేసిన ఫీలింగ్ కలగదు. అందులో భాగంగానే పెరుగును ఇష్టంగా తింటుంటారు. ఇక కిస్మిస్లను కూడా మనం తరచూ వాడుతూనే ఉ�
ప్రపంచ వ్యాప్తంగా కేవలం కోళ్లకు చెందిన గుడ్లనే కాదు, పలు ఇతర పక్షులకు చెందిన గుడ్లను కూడా తింటుంటారు. అలాంటి పక్షుల్లో కౌజు పిట్టలు కూడా ఒకటి. కౌజు పిట్టల మాంసం ఎంతో రుచిగా ఉంటుంది.
మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు గాను అనేక రకాల పోషక పదార్థాలు సహాయం చేస్తాయి. వాటిల్ల ఫైబర్ కూడా ఒకటి. దీన్నే పీచు పదార్థం అని కూడా పిలుస్తారు. ఫైబర్ సాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధికంగా ఉన్న బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. బరువు అధికంగా ఉండడం వల్ల అనేక వ్యాధులు సైతం వస్తు
అధిక బరువు తగ్గడం అన్నది ప్రస్తుతం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ప్రజలు రోజూ శారీరక శ్రమ చేసేవారు. కనుక వారు చాలా దృఢంగా ఉండేవారు. అధిక బరువు పెరిగేవారు కాదు.
గర్భం ధరించిన మహిళలు తినే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలన్న విషయం అందరికీ తెలిసిందే. అన్ని పోషకాలు ఉండే ఆహారాలను వారు రోజూ తీసుకుంటేనే గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉంటుంది.
పసుపును మనం రోజూ వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. దీన్ని రోజూ కూరల్లో వేస్తుంటారు. పసుపు వల్ల కూరలకు చక్కని రంగు, రుచి వస్తాయి. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది.
సాధారణంగా చాలా మందికి అనేక రకాల అలర్జీలు ఉంటాయి. వాటిల్లో శ్వాస సంబంధిత అలర్జీ కూడా ఒకటి. వాతావరణం మారినప్పుడు లేదా సీజన్ మారినప్పుడు, చలికాలంలో శ్వాస సంబంధిత అలర్జీలు ఉన్నవారికి తీవ్ర ఇబ్�
టైప్ 2 డయాబెటిస్ సమస్య ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రస్తుతం చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే షుగ�
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అవసరం అయ్యే అనేక పోషకాల్లో జింక్ కూడా ఒకటి అనే విషయం అందరికీ తెలిసిందే. జింక్ మినరల్స్ జాబితాకు చెందుతుంది. ఇది మన శరీరంలో అనేక జీవక్రియలు సరిగ్గా నిర్వహించే�
హైబీపీ సమస్యతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది బాధపడుతున్నారు. ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే హైబీపీ వచ్చేది. కానీ ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్నవారు కూడా దీని బారి�