ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి బియ్యమే ప్రధాన ఆహారంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆసియా దేశాల వారు బియ్యాన్ని అధికంగా తింటారు. అయితే బియ్యం పేరు చెబితే అందరికీ తెల్లగా పాలిష్ చేయబ�
ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతున్న చాలా మంది పోషకాలు కలిగే ఉండే ఆహారాలను తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగానే చాలా మంది మిల్లెట్లను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.
రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది కాఫీని సేవిస్తుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తరువాత నుంచి మొదలుకొని రోజంతా నాలుగైదు కప్పుల కాఫీ తాగనిదే చాలా మందికి తృప్తిగా అనిపించదు.
ఆహారం విషయంలో మీరు ఏం తింటున్నారనే దానిలాగే, ఎప్పుడు తింటున్నారనేది కూడా అతి ముఖ్యమైన అంశం. మీ శరీర సహజ స్పందనలకు అనుగుణంగా మీ తిండివేళలు అనుసంధానమై ఉంటాయి. దీన్ని క్రోనోన్యూట్రిషన్ అని పిలుస్తారు.
ఈమధ్య కాలంలో సెలబ్రిటీలు ఎక్కడ చూసినా సరే నోని ఫ్రూట్ జ్యూస్ను తాగుతూ లేదా ఈ పండ్లను తింటూ కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ పండ్ల గురించిన వార్తలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.
వేసవి కాలంలో శరీరం చల్లగా ఉండేందుకు, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది అనేక ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. వాటిల్లో రాగి జావ కూడా ఒకటి. రాగి జావను చాలా మంది రాగి పిండితో తయారు చేస్తారు.
దక్షిణ భారతదేశంతోపాటు ఆసియాలోని అనేక దేశాలకు అన్నమే ప్రధాన ఆహారంగా మారిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే బియ్యంతో అనేక రకాల వంటకాలను కూడా చేసి తింటుంటారు.
కోడిగుడ్డును తినేటప్పుడు చాలా మంది అందులో ఉండే పచ్చ సొనను పక్కన పెట్టి కేవలం తెల్ల సొన మాత్రమే తింటుంటారు. కానీ వాస్తవానికి కోడిగుడ్డు పచ్చ సొనలో అనేక పోషకాలు ఉంటాయి. తెల్ల సొనలో ఉండని అనేక
ఆరోగ్యంగా ఉండేందుకు గాను తరచూ పండ్లను తినాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. పండ్లను తరచుగానే కాక రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు కూడా సూచిస్తుంటారు.
ఏదైనా వ్యాధి లేదా చిన్న అనారోగ్య సమస్య వచ్చి డాక్టర్ వద్దకు వెళితే వారు ముందుగా మన నాలుక చూస్తారు. నాలుకను చూస్తే అనేక విషయాలు తెలుస్తాయి. దీంతో వారు మనకు ఉన్న వ్యాధిని నిర్దారించగలుగుతారు.
Health Tips | ఉద్యోగ లక్ష్యాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు.. సగటు జీవిపై మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. దీర్ఘకాలంలో నిద్రలేమి, గుండె సంబంధ రోగాలతోపాటు ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. ఇప్పటికే కొవి
ప్రస్తుత తరుణంలో ఏటా టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరుగుతోంది. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అస్తవ్యవస్తమైన జీవన విధానమే టైప్ 2 డయాబెటిస్
వయస్సు మీద పడుతున్న కొద్దీ సాధారణంగా ఎవరికైనా సరే ముఖంపై ముడతలు ఏర్పడుతుంటాయి. ఇది సహజమే. వయస్సు పెరిగే కొద్దీ చర్మం తన సహజ సాగే గుణాన్ని కోల్పోతుంది. దీంతో ముఖంపైనే కాదు శరీరంలో ఇతర �
దక్షిణ భారత దేశ ప్రజలకు అన్నం ప్రధాన ఆహారం. దీన్ని ఆయా ప్రాంతాల వారు వివిధ రకాలుగా వండుకుని తింటుంటారు. పలు ఆసియా దేశ వాసులు కూడా బియ్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే అంతా బాగానే ఉంటుంది కాన�
చక్కెర.. ఇది లేకుండా మనం అసలు ఉండలేము. నిత్యం ఏదో ఒక రూపంలో దీన్ని తీసుకుంటూనే ఉంటాము. ఉదయం నిద్ర లేస్తే తాగే కాఫీ, టీ మొదలు రాత్రి తాగే పాల వరకు చాలా మంది చక్కెరను తీసుకుంటారు.