మా అబ్బాయికి నాలుగేండ్లు. అరికాళ్లు బాగా చదునుగా (ఫ్లాట్ ఫూట్) ఉన్నాయి. చాలా చలాకీగా ఉంటాడు. అయితే, అప్పుడప్పుడూ పడిపోతూ ఉంటాడు. వైద్యుణ్ని సంప్రదిస్తే ఏ ఇబ్బందీ లేదన్నారు. ఎలాంటి చికిత్సా అవసరం లేదని కూ�
మనిషి జీవన గమనానికి నీరు అమృతం లాంటిది. జీర్ణక్రియ, ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణ, కిడ్నీల ఆరోగ్యం ఇలా వివిధ శరీర విధుల్లో నీళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఇక రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు అవసరమని అందరూ సలహా ఇస్తుం�
మనం వంట చేసేందుకు అనేక రకాల ఆయిల్స్ను ఉపయోగిస్తుంటాం. మన ఇంట్లో చేసే వంటలకు నాణ్యమైన వంట నూనె ఏదో తెలుసుకుని మరీ ఉపయోగిస్తుంటాం. అయితే బయట హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఇతర ప్రదేశాల్ల�
మనం రోజూ ఉదయం వివిధ రకాల బ్రేక్ఫాస్ట్లను తింటుంటాం. కొందరు ఇడ్లీలను తింటే, ఇంకొందరు దోశ, ఇంకా కొందరు పూరీ, చపాతీ, ఉప్మా వంటి అల్పాహారాలను తింటుంటారు. ఇక ఉదయం అన్నం తినే వారు కూడా చాలా మందే ఉన్
ఆయుర్వేదంలో ఎన్నో చికిత్సా పద్ధతుల అందుబాటులో ఉన్నాయి. కానీ ఆధునిక సైన్స్ ఇప్పటికీ కొన్ని రకాల ఆయుర్వేద పద్ధతులను విశ్వసించడం లేదు. వాటిల్లో నాభిలో నూనె వేసి మర్దనా చేయడం కూడా ఒకటి.
మన వంటి ఇంటి మసాలా దినుసుల్లో యాలకులు కూడా ఒకటి. యాలకులను ఎక్కువగా మసాలా వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు మంచి రుచి, వాసన వస్తాయి. యాలకులను కేవలం కారం వంటకాల్లోనే కాకుండా తీపి వంటకాల్�
ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది కొత్తగా డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్కు ప్రపంచానికి రాజధానిగా భారత్ను చెబుతుంటారు. ఎందుకంటే డయాబెటిస్ వ్యాధి గ్రస్తుల సంఖ్య మన దేశంలో పెరు�
కాస్తంత గడ్డం పెరిగితే చాలు.. చాలా మంది పురుషులు వెంటనే షేవ్ చేయడమో లేదా ట్రిమ్ చేయడమో చేస్తుంటారు. ఆఫీసుల్లో పనిచేసేవారు అయితే కచ్చితంగా క్లీన్ షేవ్తోనే ఉంటారు.
బట్టతల సమస్య అనేది ప్రస్తుతం చాలా మంది పురుషులను ఇబ్బందులకు గురి చేస్తోంది. స్త్రీలలో ఈ సమస్య దాదాపుగా ఉండదనే చెప్పాలి. కేవలం పురుషుల్లోనే ఈ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి.
అరటి పండ్లను తినగానే ఎవరైనా సరే తొక్కను పడేస్తుంటారు. అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే పండ్లుగా ఇవి పేరుగాంచాయి.
వాటర్ యాపిల్.. దీన్నే రోజ్ యాపిల్ లేదా వ్యాక్స్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు ఇవి కేవలం విదేశాల నుంచి మాత్రమే దిగుమతి అయ్యేవి. కానీ ఇప్పుడు మన దగ్గర కూడా ఈ పండ్లను పండిస్తున్నారు.
సీతా ఫలం పండ్లు మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయో అందరికీ తెలిసిందే. ఈ పండ్లు ఎంతో తియ్యగా ఉంటాయి. కనుక వీటిని తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. సీతా ఫలం పండ్లు మనకు శీతాకా�
మసాలా వంటకాల్లో ఎక్కువగా వేసే అనాస పువ్వును చాలా మంది చూసే ఉంటారు. వెజ్ లేదా నాన్ వెజ్.. ఏ రకానికి చెందిన మసాలా వంటకం అయినా సరే కచ్చితంగా అందులో అనాస పువ్వు వేస్తుంటారు.