ఆరోగ్యంగా ఉండేందుకు గాను తరచూ పండ్లను తినాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. పండ్లను తరచుగానే కాక రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు కూడా సూచిస్తుంటారు.
ఏదైనా వ్యాధి లేదా చిన్న అనారోగ్య సమస్య వచ్చి డాక్టర్ వద్దకు వెళితే వారు ముందుగా మన నాలుక చూస్తారు. నాలుకను చూస్తే అనేక విషయాలు తెలుస్తాయి. దీంతో వారు మనకు ఉన్న వ్యాధిని నిర్దారించగలుగుతారు.
Health Tips | ఉద్యోగ లక్ష్యాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు.. సగటు జీవిపై మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. దీర్ఘకాలంలో నిద్రలేమి, గుండె సంబంధ రోగాలతోపాటు ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. ఇప్పటికే కొవి
ప్రస్తుత తరుణంలో ఏటా టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరుగుతోంది. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అస్తవ్యవస్తమైన జీవన విధానమే టైప్ 2 డయాబెటిస్
వయస్సు మీద పడుతున్న కొద్దీ సాధారణంగా ఎవరికైనా సరే ముఖంపై ముడతలు ఏర్పడుతుంటాయి. ఇది సహజమే. వయస్సు పెరిగే కొద్దీ చర్మం తన సహజ సాగే గుణాన్ని కోల్పోతుంది. దీంతో ముఖంపైనే కాదు శరీరంలో ఇతర �
దక్షిణ భారత దేశ ప్రజలకు అన్నం ప్రధాన ఆహారం. దీన్ని ఆయా ప్రాంతాల వారు వివిధ రకాలుగా వండుకుని తింటుంటారు. పలు ఆసియా దేశ వాసులు కూడా బియ్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే అంతా బాగానే ఉంటుంది కాన�
చక్కెర.. ఇది లేకుండా మనం అసలు ఉండలేము. నిత్యం ఏదో ఒక రూపంలో దీన్ని తీసుకుంటూనే ఉంటాము. ఉదయం నిద్ర లేస్తే తాగే కాఫీ, టీ మొదలు రాత్రి తాగే పాల వరకు చాలా మంది చక్కెరను తీసుకుంటారు.
మన శరీరంలో ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపేందుకు కిడ్నీలు ఎంతగానో శ్రమిస్తుంటాయి. రక్తాన్ని నిరంతరాయంగా వడబోస్తూ అందులో ఉండే వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి.
గర్భం దాల్చడం అన్నది మహిళలకు మాత్రమే లభించిన ఒక గొప్ప వరం. ఈ క్రమంలోనే సంతానం లేని ఎందరో మహిళలు సంతానం పొందేందుకు ఆరాట పడుతుంటారు. ప్రస్తుతం చాలా మంది ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నారు,
బెండకాయలు మనం తరచూ తినే కూరగాయల్లో ఒకటి. వీటితో కూర, పులుసు, వేపుడు చేస్తుంటారు. చారులోనూ బెండకాయలను వేసి తింటారు. బెండకాయలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటితో అనేక రకాల వంటకాలను చేయవచ్చు.
మన శరీరంలో ఒక్కో భాగం ఒక్కో విధిని నిర్వహిస్తుంది. అందువల్లే దేనికదే ప్రత్యేకమైనది. అయితే అన్ని భాగాలను రక్షించేది రోగ నిరోధక వ్యవస్థ. శరీరంలోకి ఏవైనా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవే�
ఈ మధ్య కాలంలో చాలా మంది స్మూతీలు, మిల్క్ షేక్లను తాగేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. వేసవి కాలంలో సహజంగానే ఈ డ్రింక్లకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.
కొంతమందికి టీ తాగుతూనే సిగరెట్ ఊదడం గొప్ప రిలాక్స్గా ఉంటుంది. అయితే అతిగా టీ సేవించడం, ధూమపానం చేయడం మంచిది కాదంటున్నారు వైద్యులు. టీ ఎక్కువగా తాగితే ఎక్కువగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఫలితంగా డ�
స్త్రీలను వేధిస్తున్న క్యాన్సర్లలో ప్రధానమైన వ్యాధి అండాశయ క్యాన్సర్. స్త్రీల గర్భాశయంలో రెండు వైపులా రెండు అండాశయాలు ఉంటాయి. అండాశయాల్లో కణాలు అదుపులేకుండా పెరిగిపోవడమే అండాశయ (ఒవేరియన్) క్యాన్సర్�