రోజూ అందరూ అనేక రకాల బ్రేక్ఫాస్ట్లను చేస్తుంటారు. కొందరు ఇడ్లీలను తింటే కొందరు దోశ లేదా పూరీలను, ఇంకొందరు ఉప్మా వంటివి తింటారు. అయితే సాధారణంగా చాలా మంది తినే అల్పాహారాల్లో ఇడ్లీలు ముందు వరు
వేసవి కాలంలో సహజంగానే అందరూ శరీరాన్ని చల్లబరుచుకునే ఆహారాలను తింటారు. పానీయాలను సేవిస్తుంటారు. శరీరాన్ని చల్ల బరిచే పండ్లలో తర్బూజాలు కూడా ఒకటి. వీటిని ముక్కలుగా కట్ చేసి వాటిపై కాస్త �
రోజూ మనం వివిధ రకాల కూరలను చేసుకుని అన్నం లేదా చపాతీలతో కలిపి తింటాం. వివిధ రకాల కూరగాయలు, ఆకుకుకూరలు, పప్పు దినుసులతో సాధారణంగా చాలా మంది కూరలను చేస్తుంటారు.
రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది రకరకాల పానీయాలను, ఆహారాలను తీసుకుంటారు. కొందరు పరగడుపునే వీటిని తీసుకుంటుంటారు. కొందరు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ముందు తింటారు.
Health Tips | వర్షాకాలం వేడి నుంచి ఉపశమనం కలిగించినా.. అనేక వ్యాధులను తీసుకువస్తుంది. వాస్తవానికి, వర్షాకాలంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనికి ప్రధాన కారణం ఇన్ఫెక్షన్లు. దాంతో వ్యాధులు వచ్చే ప్రమ
మినప్పప్పును మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. దీంతో వడలు, గారెలు, ఇడ్లీలు, దోశలు చేస్తుంటారు. అయితే మనం వాడే మినప్పప్పుకు పొట్టు ఉండదు. పొట్టు లేకుండా ఉపయోగిస్తాం.
మన శరీరంలో అంతర్గతంగా ఉండే అవయవాల్లో అతి పెద్ద అవయవం లివర్. ఇది మన శరీరంలో సుమారుగా 500కు పైగా విధులను నిర్వహిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడం లివర్ ముఖ్యమైన పనుల్లో ఒక�
నవ్వు నాలుగు విధాల చేటు కాదు.. నలభై నాలుగు విధాల గ్రేటు. చిరునవ్వుల తొలకరి విరిసిన ప్రతిసారీ మనసు తేలికపడుతుంది. చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా మారిపోతుంది.
ఈ సీజన్లో వచ్చే సీతాఫలాల గురించి అందరికీ తెలిసిందే. ఈ పండ్లను తింటే ఎన్నో లాభాలు పొందవచ్చన్న విషయం కూడా అందరికీ తెలుసు. ఈ పండ్లు ఎంతో తియ్యగా ఉంటాయి. కనుక చాలా మంది వీటిని తినేందుకు ఆసక్తి చ
ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే చాలా మంది వివిధ రకాల నట్స్, విత్తనాలను రోజూ తింటుంటారు. ఇక చాలా మంది తినే నట్స్లో బాదం పప్పు మొదటి స్థా
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ప్రజలు డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు కేవలం వయస్సు మీడ పడిన వారికి మాత్రమే డయాబెటిస్ వచ్చేది. కానీ ఇప్పుడు యుక్త వయస్సులో ఉన్
భారతదేశంలో చాలా మంది కారం ప్రియులు ఉంటారు. అధిక శాతం మంది కారంగా ఉండే వంటలను తినేందుకే ఇష్టపడుతుంటారు. అందుకనే భారతీయుల కూరలు చాలా కారంగా ఉంటాయి. ఇతర దేశీయులు మన వంటకాలను తినాలంటే అందుకనే �
పచ్చ కామెర్లు ఉన్నవారికి సహజంగానే కళ్లు పసుపు రంగులో మారి కనిపిస్తాయి. అలాగే శరీరం కూడా పసుపు రంగులోకి మారుతుంది. అయితే కళ్లు పసుపు రంగులో ఉన్నంత మాత్రాన కేవలం పచ్చ కామెర్లు వచ్చాయని కాద�