Migraine | మైగ్రేన్తో తలలో తీవ్రమైన పోటు ఉంటుంది. వెలుతురును చూస్తే పోటు ఎక్కువ అనిపిస్తుంది. వికారంతో తలలో తిప్పుతుంది. మెదడు మబ్బుగా అనిపిస్తుంది. తలపోటును తగ్గించే మాత్రలతో తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్త
పులిపిరి కాయలు అనేవి సహజంగానే చాలా మందిలో వస్తుంటాయి. ఇవి వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. కొందరికి పుట్టుకతో ఇవి వస్తాయి. ఇంకా కొందరికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, జన్యు పరమైన కారణాలు, �
చర్మం, శిరోజాల తరువాత చాలా మంది అందంగా కనిపించాలని కోరుకునే అవయవాల్లో పెదవులు మూడో స్థానంలో ఉంటాయని చెప్పవచ్చు. మహిళలు ఎక్కువగా పెదవుల అందానికి ప్రాధాన్యతను ఇస్తుంటారు.
బెర్రీలు.. ఈ పండ్ల పేరు చెప్పగానే మనకు స్ట్రాబెర్రీలు, క్రాన్ బెర్రీలు, బ్లూబెర్రీల వంటి పండ్లు గుర్తుకు వస్తాయి. కానీ బెర్రీల్లో ఇంకా అనేక వెరైటీలు ఉన్నాయి. వాటిల్లో రొవాన్ బెర్రీలు కూడా ఒకటి. ఇవి చూ�
బెల్లాన్ని సహజసిద్ధమైన పద్ధతిలో తయారు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే తీపి తినాలనుకునే వారు చక్కెరకు బదులుగా బెల్లం తింటే మంచిదని వైద్య నిపుణులు కూడా చెబుతుంటారు.
రాజ్మా.. వీటినే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. చూసేందుకు అచ్చం ఇవి కిడ్నీల మాదిరిగానే ఉంటాయి. కనుకనే ఈ బీన్స్ను ఆ పేరుతో పిలుస్తారు. రాజ్మాను ఎక్కువగా ఉత్తరాదికి చెందిన వారు తింటారు.
ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి బియ్యమే ప్రధాన ఆహారంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆసియా దేశాల వారు బియ్యాన్ని అధికంగా తింటారు. అయితే బియ్యం పేరు చెబితే అందరికీ తెల్లగా పాలిష్ చేయబ�
ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతున్న చాలా మంది పోషకాలు కలిగే ఉండే ఆహారాలను తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగానే చాలా మంది మిల్లెట్లను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.
రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది కాఫీని సేవిస్తుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తరువాత నుంచి మొదలుకొని రోజంతా నాలుగైదు కప్పుల కాఫీ తాగనిదే చాలా మందికి తృప్తిగా అనిపించదు.
ఆహారం విషయంలో మీరు ఏం తింటున్నారనే దానిలాగే, ఎప్పుడు తింటున్నారనేది కూడా అతి ముఖ్యమైన అంశం. మీ శరీర సహజ స్పందనలకు అనుగుణంగా మీ తిండివేళలు అనుసంధానమై ఉంటాయి. దీన్ని క్రోనోన్యూట్రిషన్ అని పిలుస్తారు.
ఈమధ్య కాలంలో సెలబ్రిటీలు ఎక్కడ చూసినా సరే నోని ఫ్రూట్ జ్యూస్ను తాగుతూ లేదా ఈ పండ్లను తింటూ కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ పండ్ల గురించిన వార్తలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.
వేసవి కాలంలో శరీరం చల్లగా ఉండేందుకు, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది అనేక ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. వాటిల్లో రాగి జావ కూడా ఒకటి. రాగి జావను చాలా మంది రాగి పిండితో తయారు చేస్తారు.
దక్షిణ భారతదేశంతోపాటు ఆసియాలోని అనేక దేశాలకు అన్నమే ప్రధాన ఆహారంగా మారిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే బియ్యంతో అనేక రకాల వంటకాలను కూడా చేసి తింటుంటారు.
కోడిగుడ్డును తినేటప్పుడు చాలా మంది అందులో ఉండే పచ్చ సొనను పక్కన పెట్టి కేవలం తెల్ల సొన మాత్రమే తింటుంటారు. కానీ వాస్తవానికి కోడిగుడ్డు పచ్చ సొనలో అనేక పోషకాలు ఉంటాయి. తెల్ల సొనలో ఉండని అనేక