Health Tips | ప్రకృతి ప్రతి జీవికి అమూల్యమైన పండ్లను ప్రసాదిస్తుంది. ప్రకృతి ప్రసాదించే ఈ అన్ని రకాల పండ్లలో ఆరోగ్యానికి మేలుచేసే పోషకాలు ఉంటాయి. దాదాపు అన్ని పండ్లకు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణం కూడా ఉంటు
వయస్సు మీద పడిన వారికి సహజంగానే ఎముకల్లో పటుత్వం కోల్పోతారు. శరీరంలో క్యాల్షియం, విటమిన్ డి తగినంత స్థాయిలో ఉండవు. దీంతో ఎముకలు గుల్లబారిపోవడం, బలహీనంగా మారడం జరుగుతాయి.
కొంతమంది వేడివేడి ఆహారం (Hot food) తీసుకున్న తర్వాత చల్లదనం కోసం వెంటనే చల్లటి నీళ్లు (Cold water) తాగుతారు. అయితే ఇలా వేడి ఆహారం తినగానే చల్లటి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రకృతి మనకు అందించిన అనేక రకాల పండ్లలో అవకాడో కూడా ఒకటి. ఇది మనకు ఎక్కువగా సూపర్ మార్కెట్లలో లభిస్తుంది. ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక చాలా మంది దీని వైపు కూడా చూడరు.
వర్షాకాలంలో సహజంగానే మనకు జీర్ణ సమస్యలు అధికంగా వస్తుంటాయి. ఇందుకు అనేకే కారణాలు ఉంటాయి. ఎక్కువగా కలుషిత ఆహారం తినడం లేదా నీళ్లను తాగడం వల్ల మనకు పొట్టలో అసౌకర్యం ఏర్పడుతుంది.
ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది నాన్ వెజ్ తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు చికెన్ తింటే కొందరు మటన్ లేదా చేపలు, రొయ్యలు తింటారు.
Health tips | కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం నెయ్యిని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆ అనారోగ్య సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
గుమ్మడికాయల్లో మనకు రెండు రకాల కాయలు అందుబాటులో ఉంటాయన్న విషయం విదితమే. సాధారణ గుమ్మడికాయలను అందరూ తింటారు. కానీ బూడిద గుమ్మడికాయలను మాత్రం కేవలం దిష్టి తీయడానికి లేదా గుమ్మం వద్ద
మనకు తినేందుకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో క్రాన్ బెర్రీలు కూడా ఒకటి. చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఈ పండ్లు మనకు దర్శనమిస్తాయి. అయితే మార్కెట్లో ఈ పండ్లు మనకు ఏ�
ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తినాలన్న విషయం అందరికీ తెలిసిందే. పోషకాహారాల విషయానికి వస్తే నట్స్ ఎంతో ప్రాధాన్యతను చోటు చేసుకున్నాయి. చాలా మంది నట్స్ను తింటుంటార�
దానిమ్మ పండ్లు చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఎరుపు రంగులో దర్శనమిస్తుంటాయి. ఈ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. దానిమ్మ పండ్లను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు.
కిస్మిస్లు.. వీటినే ఎండు ద్రాక్ష అని కూడా అంటారు. ద్రాక్షలను ఎండబెట్టి వీటిని తయారు చేస్తారు. కిస్మిస్లను ఎక్కువగా తీపి వంటకాల్లో వేస్తుంటారు. అయితే కిస్మిస్లలో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో న�
ప్రస్తుత తరుణంలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆరోగ్యకరమైన ఆహారాలను తింటున్నారు. వ్యాయామం కూడా చేస్తున్నారు. అయితే గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదు.
జాజికాయ గురించి అందరికీ తెలిసిందే. ఇది మన వంట ఇంటి మసాలా దినుసుల్లో ఒకటిగా ఉంది. దీన్ని అనేక వంటల తయారీలో ఉపయోగిస్తారు. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే ఆయుర్వేద ప్రకారం జాజికాయ
అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. అరటి పండ్లను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అనారోగ్యం బారిన పడిన వారు శక్తి కోసం అరటి పండ్లను తింటుంటారు.