అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారాలను రోజూ తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అన్న విషయం అందరికీ తెలిసిందే. పోషకాలు ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాహారం వల్ల మనకు ఎలాంటి అనారోగ్య స
కోడిగుడ్లలో ఒక్క విటమిన్ సి తప్ప అన్ని పోషకాలు ఉంటాయి. అందుకనే కోడిగుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. రోజూ ఒక కోడిగుడ్డును తినాలని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు.
మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో పోషకాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. పోషకాల్లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో విటమిన్లు కూడా ఒకటి. విటమిన్లు ఎ, బి కాంప్లెక్స్, సి, డి, ఇ, కె ఇలా అనేక రకాలు ఉన్నాయి.
నెలసరి సమయంలో మహిళలకు ఉండే నొప్పులు, వారు పడే బాధ వర్ణనాతీతం. కొందరు మహిళలకు హార్మోన్ల సమస్యలు ఉన్నా ఇలాగే జరుగుతుంది. అలాగే పీఎంఎస్ దశలో ఉన్నవారికి కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతాయ�
ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ గ్రీన్ టీ తాగాలని వైద్యులు చెబుతుంటారు. అలాగే బ్లాక్ టీని కూడా తాగాలని సూచిస్తుంటారు. గ్రీన్ టీ, బ్లాక్ టీని వేర్వేరుగా తయారు చేస్తారు. వీటి తయారీకి ఉపయోగించే టీ ఆకులు కూడా వ
Garlic | మన ఇంట్లోని వంటిల్లే ఓ వైద్యశాల వంటిదే. ఇందులో ఎన్నో రకాల ఔషధాలు ఉంటాయని తెలిసినా.. కానీ వాటి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. మన ఆరోగ్యానికి మేలు చేసే ఔషధాల్లో వెల్లుల్లి సైతం ఒకటి. సాధారంగా వంటల్లో ఎక్�
సీజన్లు మారినప్పుడు చాలా మంది సహజంగానే దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా వర్షం బాగా పడే సమయంలో చాలా మందికి జ్వరాలు కూడా వస్త
బెల్లంను మనం తరచూ అనేక వంటకాల తయారీలో ఉపయోగిస్తాం. బెల్లంతో తీపి వంటకాలను ఎక్కువగా చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది ఉపయోగించే ఆహార పదార్థాల్లో బెల్లం కూడా ఒకటి.
ప్రస్తుతం జుట్టు రాలిపోయే సమస్యతో అధిక శాతం మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. పోషకాహార లోపం, కాలుష్యం, ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉండడం, దీర్ఘకాలికంగా పలు వ్యాధులు ఉండ�
సీజన్లు మారినప్పుడు, వాతావరణం మరీ చల్లగా ఉన్నప్పుడు, లేదా ఒకరి నుంచి మరొకరికి పలు వ్యాధులు వ్యాప్తి చెందుతుంటాయి. దగ్గు, జలుబు ఫ్లూ వంటివి ఈ కోవకు చెందుతాయి. ఈ క్రమంలో రోగ నిరోధక శక్తి త
ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక మంది రోజూ పౌష్టికాహారాన్ని తింటుంటారు. అన్ని పోషకాలు కలిగి ఉండే ఆహారాలను రోజూ తింటారు. ఈ క్రమంలోనే కూరగాయలు ఇలాంటి ఆహారాల్లో ముందు వరుసలో నిలుస్తాయని చెప్పవచ్చు.
పూర్వం ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే కంటి చూపు తగ్గేది. కానీ ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారు. చిన్నారులు ఆ వయస్సు నుంచే క
ఆదివారం వస్తుందంటే చాలు నాన్ వెజ్ ప్రియులు వేటిని తిందామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందులో భాగంగానే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు వంటి వాటిని ఇంటికి తెచ్చుకుని తింటారు.
ఈ ఆధునిక యుగంలో చాలా మంది ఇంట్లో తయారు చేసిన ఆహారాల కన్నా బయట ఫుడ్స్నే ఎక్కువగా తింటున్నారు. అయితే అక్కడి వరకు బాగానే ఉన్నా చాలా మంది జంక్ ఫుడ్ను తింటున్నారు. జంక్ ఫుడ్కు అలవాటు పడిన ప్రజల�