మార్కెట్లో మనకు రకరకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. సీజన్లను బట్టి కూడా కొన్ని రకాల పండ్లు లభిస్తాయి. అయితే చాలా మందికి తెలియని పండ్లు కూడా ఉన్నాయి. వాటిల్లో ఫల్సా అనే పండ్లు కూడా ఒకటని చెప్�
శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా చేరితే దీర్ఘకాలంలో గౌట్ లేదా కిడ్నీ స్టోన్స్ వంటి సమస్యలు వస్తాయన్న విషయం తెలిసిందే. శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా చేరడాన్ని హైపర్ యురిసిమియా అంటారు.
మన శరీరంలో అంతర్గతంగా ఉండే అతి పెద్ద అవయవం.. లివర్. ఇది అనేక ముఖ్య పనులను నిర్వర్తిస్తుంది. అయితే కాలక్రమేణా లివర్లో కొవ్వు, వ్యర్థాలు చేరుతుంటాయి. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.
ద్రాక్ష పండ్లు మనకు దాదాపుగా ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. నలుపు, ఆకుపచ్చ రంగులో ఉండే ద్రాక్ష పండ్లు మనకు ఎక్కువగా లభిస్తుంటాయి.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న చాలా మంది ప్రస్తుతం రాత్రి పూట అన్నంకు బదులుగా చపాతీలను తింటున్న విషయం విదితమే. ఉత్తరాదికి చెందిన వారు చపాతీలను నూనె లేకుండా కాల్చి తింటుంటారు. అయితే ప్రస్తుతం ఇదే డ
కోడిగుడ్లు అంటే చాలా మంది ఇష్టంగానే తింటారు. కోడిగుడ్లతో చేసే ఏ వంటకం అయినా రుచిగానే ఉంటుంది. కోడిగుడ్లును కొందరు ఉడకబెట్టి తింటే కొందరు ఆమ్లెట్ రూపంలో తింటారు.
మన వంట ఇంటి పోపు దినుసుల్లో ఆవాలు కూడా ఒకటి. ఆవాలను మనం రోజూ అనేక కూరలు లేదా వంటల్లో వేస్తుంటాం. అయితే కేవలం పోపు దినుసుగానే కాదు, ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలోనూ ఆవాలు మేటి అని ఆయుర్వేద వైద్యు
శరీరంలో సోడియం స్థాయిలు అధికంగా ఉంటే దాన్ని బయటకు పంపేందుకు శరీరం శ్రమిస్తుంది. దీంతో రక్త నాళాల గోడలపై పీడనం పెరుగుతుంది. దీన్నే రక్తపోటు లేదా హైబీపీ అంటారు. హైబీపీ వచ్చేందుకు ఇది మాత్రమ�
పసుపును నిత్యం మనం అనేక వంటకాల్లో వాడుతుంటాం. పసుపు వల్ల వంటకాలకు చక్కని రుచి, రంగు వస్తాయి. ఆయుర్వేదంలోనూ పసుపుకు ఎంతగానో ప్రాధాన్యతను ఇచ్చారు. దీంతో అనేక ఔషధాలను కూడా తయారు చేస్తారు.
మనం ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేయడం, వేళకు భోజనం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో.. శరీరం బాహ్యంగా శుభ్రంగా ఉండాలన్నా కూడా మనం రోజూ స్నానం చేయడం అంతే అవసరం.
ఆరోగ్యం పట్ల ప్రస్తుతం చాలా మందిలో శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యంగా ఉండేందుకు అనేక పద్ధతులను పాటిస్తున్నారు. వ్యాయామం చేయడంతోపాటు సరైన డైట్ కూడా తీసుకుంటున్నారు.