వేసవి కాలం కావడంతో శరీరానికి చల్లదనం ఇచ్చే ఆహారాలు, పానీయాల వినియోగం పెరుగుతోంది. శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే సంప్రదాయ పదార్థాల్లో గోండ్ కతీరా కూడా ఒకటి. సహజసిద్ధమైన ఈ గమ్ను చాలామంది శర్బత్లు, మిఠ
వేసవికాలంలో శరీరానికి చల్లదనం ఇచ్చే ఆహారాలను తీసుకోవడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటి ఆహారాల్లో పెరుగన్నం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తేలికగా జీర్ణమయ్యే ఈ సంప్రదాయ వంటకం వేడికాలంలో �
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనే ఆసక్తి ప్రస్తుతం చాలామందిలో పెరుగుతోందని చెప్పవచ్చు. ముఖ్యంగా రుచికరంగా ఉండే, తక్కువ క్యాలరీలు కలిగిన, శరీరానికి పోషకాలు అందించే స్నాక్స్కు డిమాండ్ ఎక్కువైంది. అలాంటి
గుడ్లు ఆరోగ్యానికి మంచివా? లేక కొలెస్ట్రాల్ను పెంచే ఆహారమా? అనే చర్చ చాలా కాలంగా కొనసాగుతోంది. ముఖ్యంగా గుడ్డు పచ్చసొన తినాలా వద్దా అనే విషయంలో చాలామందికి ఇంకా సందేహాలు ఉన్నాయి. ఒకప్పుడు గుడ్డు పచ్చసొన �
ఎండాకాలం తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న సమయంలో శరీరానికి చల్లదనాన్ని అందించే సంప్రదాయ పానీయాలపై ప్రజలు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. ఆరోగ్యం మీద అవగాహన రావడంతో చాలా మంది ఇంట్లోనే వివిధ రకాల ఆరోగ్య�
నేటి వేగవంతమైన జీవితంలో వ్యక్తిగత సంరక్షణను సులభంగా మార్చుకోవాలనే ఆలోచన చాలామందిలో పెరుగుతోంది. తరచూ షేవింగ్ చేయడం, వాక్సింగ్ కోసం సెలూన్లకు వెళ్లడం, రేజర్ కట్స్ లేదా చర్మంలోకి పెరిగే వెంట్రుకల వల్ల కల�
నేటి తరుణంలో కీళ్ల నొప్పులు సాధారణ ఆరోగ్య సమస్యగా మారాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ లేదా శరీర నిర్మాణ సంబంధిత సమస్యల కారణంగా చాలా మంది ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఇందులో ముఖ్�
ఇటీవల కాలంలో గట్ హెల్త్ (జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం) గురించి అవగాహన పెరుగుతోంది. గట్ హెల్త్ జీర్ణక్రియకే పరిమితం కాకుండా శరీర రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యం వంటి అనేక అంశాలపై ప్రభావం చూపుతుంది. దీనిని దృష్ట
నేటి బిజీ జీవితంలో చాలామంది సరిపడా నిద్రపోయినా కూడా రోజంతా అలసటగా అనిపిస్తోందని చెబుతూ ఉంటారు. ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొనే ఉంటారు. రాత్రి 7-8 గంటలు నిద్రపోయినా ఉదయం లేవగానే శరీరంలో శక్తి లేకపోవడం, రోజ�
బరువు తగ్గాలని ప్రయత్నించే చాలా మందికి సాయంత్రం సమయం పెద్ద పరీక్షలా అనిపిస్తుందని చెప్పవచ్చు. ఉదయం నుంచి నియంత్రణలోనే ఆహారం తీసుకున్నా, సాయంత్రం 5-6 గంటలయ్యేసరికి ఒక్కసారిగా ఆకలి, తీపి లేదా కారంగా ఏదైన�
దోమ కాటు కారణంగా వచ్చే విష జ్వరాల్లో మలేరియా కూడా ఒకటి. ప్రతి సంవత్సరం ఈ జ్వరానికి అనేక మంది గురవుతూ ఉంటారు. అయితే దోమకాటు వల్ల వచ్చే మలేరియా సాధారణంగా జ్వరం, వణుకు, చెమటలు, అలసట వంటి లక్షణాలతో కన
వయసు పెరిగే కొద్దీ మోకాళ్ల నొప్పులు, కీళ్లు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆస్టియోఆర్థ్రైటిస్ కారణంగా కీళ్లలోని కార్టిలేజ్ క్రమంగా తగ�
ప్రస్తుత కాలంలో భారతదేశంలో ప్రీడయాబెటిస్ సమస్య వేగంగా పెరుగుతోంది. ఐసీఎంఆర్-ఇండియాబ్ అధ్యయనం ప్రకారం దేశ జనాభాలో సుమారు 15.3 శాతం మంది ప్రీడయాబెటిస్తో బాధపడుతున్నారు. ఇది దాదాపు 13.6 కోట్ల మందికి సమానం. సర�
పప్పులు భారతీయ ఆహారంలో కీలక భాగంగా ఉంటాయి. ఇవి ప్రోటీన్, ఫైబర్, అవసరమైన పోషకాలతో నిండి ఉండడంతో రోజువారీ భోజనంలో ఎక్కువగా వాడుతుంటారు. అయితే పప్పులు తిన్న తర్వాత కొందరికి పొట్ట ఉబ్బరం, బరువుగా అనిపించడం, �
పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టంగా తినే వాటిల్లో కేక్ ఒకటి. ప్రతి శుభకార్యంలో ఇప్పుడు కేక్ కట్టింగ్ తప్పనిసరైందని చెప్పవచ్చు. అయితే కేక్పై ఉండే క్రీమ్ నిజమైన డెయిరీ క్రీమా, లేక నాన్-డెయిరీ