గ్యాస్ ట్రబుల్ సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే గ్యాస్ అధికంగా ఉత్పత్తి అయ్యేది. ఎందుకంటే వారు శారీరక శ్రమను తగ్గించే�
ప్రస్తుతం నడుస్తున్నది ఉరుకుల పరుగుల బిజీ యుగం కావడంతో అందరూ ఏ పని చేసినా చాలా వేగంగా జరగాలని కోరుకుంటున్నారు. కానీ ఆహారం, ఆరోగ్యం, వ్యాయామం వంటి విషయాల్లో మాత్రం నెమ్మదిగానే ఉంటున్నారు.
బొప్పాయి పండ్లు మనకు దాదాపుగా ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. కానీ బొప్పాయి పండ్లను మనం వర్షాకాలంలో ఎక్కువగా తినాల్సి ఉంటుంది. బొప్పాయి పండ్లను తినడం వల్ల అనేక పోషకాలు లభ�
సాయంత్రం అయిందంటే చాలు, చాలా మంది ఏ చిరుతిండి తిందామా అని ఆలోచిస్తుంటారు. ఎక్కువగా నూనెలో వేయించిన పదార్థాలను సాయంత్రం స్నాక్స్ గా తింటుంటారు. అలాగే బేకరీ ఆహారాలను కూడా ఎంతో ఇష్టంగా తింటారు.
ఉల్లిపాయలు లేకుండా అసలు ఎవరూ వంట చేయరు. వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటారు. రోజూ చేసే కూరల్లో ఉల్లిపాయలు కచ్చితంగా ఉండాల్సిందే. కొందరు ఉల్లిపాయలను రోజూ పచ్చిగానే తింటుంటారు.
మన శరీరంలోని అన్ని భాగాలకు పోషకాలు ఏ విధంగా అయితే అవసరం అవుతాయో మన మెదడుకు కూడా పోషకాలు అవసరం అవుతాయి. చాలా మంది మెదడు ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోరు.
దంతాల నొప్పి అనేది సహజంగానే చాలా మందికి తరచూ వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. దంత క్షయం, చిగుళ్ల వ్యాధి, విరిగిన దంతాలు లేదా ఇన్ఫెక్షన్ వంటి కారణాల వల్ల దంతాల నొప్పి వస్తుంది.
వయస్సు పెరుగుతున్న కొద్దీ చాలా మందికి అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇది సహజమే. ఇలాంటి అనారోగ్య సమస్యల్లో ఎడిమా కూడా ఒకటి. పాదాల వాపులనే ఎడిమా అంటారు. ఈ సమస్య వస్తే పాదం మొత్తం వాపుల�
వయసు పెరుగుతున్న కొద్దీ సాధారణంగానే అందరిలో క్యాల్షియం తగ్గుతుంది. దీంతో ఎముకలు బలహీనపడి,పటుత్వం కోల్పోవడం కూడా సహజమైన విషయమే. కాకపోతే ఈ సమస్య ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారిలో కనిపించేది. ఈ మధ్యకాలంలో మాత్ర
నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మందికి చికెన్ అంటే ఇష్టం ఉంటుంది. మటన్ కన్నా చికెన్ను ఇష్టపడి తినేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. చికెన్తో వివిధ రకాల వంటకాలను తయారు చేసి తింటారు. బయటకు వెళితే పలు �
చాలా మంది రోజూ టీ, కాఫీలను తాగుతుంటారు. వాతావరణం చల్లగా ఉంటే వీటిని మరికాస్త ఎక్కువగానే తాగుతారు. అయితే రోజుకు 2 కప్పులకు మించి టీ లేదా కాఫీ తాగితే ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్త�