శరీరంలో సోడియం స్థాయిలు అధికంగా ఉంటే దాన్ని బయటకు పంపేందుకు శరీరం శ్రమిస్తుంది. దీంతో రక్త నాళాల గోడలపై పీడనం పెరుగుతుంది. దీన్నే రక్తపోటు లేదా హైబీపీ అంటారు. హైబీపీ వచ్చేందుకు ఇది మాత్రమ�
పసుపును నిత్యం మనం అనేక వంటకాల్లో వాడుతుంటాం. పసుపు వల్ల వంటకాలకు చక్కని రుచి, రంగు వస్తాయి. ఆయుర్వేదంలోనూ పసుపుకు ఎంతగానో ప్రాధాన్యతను ఇచ్చారు. దీంతో అనేక ఔషధాలను కూడా తయారు చేస్తారు.
మనం ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేయడం, వేళకు భోజనం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో.. శరీరం బాహ్యంగా శుభ్రంగా ఉండాలన్నా కూడా మనం రోజూ స్నానం చేయడం అంతే అవసరం.
ఆరోగ్యం పట్ల ప్రస్తుతం చాలా మందిలో శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యంగా ఉండేందుకు అనేక పద్ధతులను పాటిస్తున్నారు. వ్యాయామం చేయడంతోపాటు సరైన డైట్ కూడా తీసుకుంటున్నారు.
మార్కెట్కు వెళితే మనకు అనేక రకాల కూరగాయలు అందుబాటులో ఉంటాయి. వాటిల్లో కాలిఫ్లవర్ కూడా ఒకటి. దీని నుంచి వచ్చే వాసన కారణంగా చాలా మంది కాలిఫ్లవర్ను తినేందుకు అంతగా ఇష్టపడరు.
చాకొలెట్లలో అనేక రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. వీటిని చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. అయితే అన్ని చాకొలెట్లూ ఆరోగ్యకరం కాదు. కానీ డార్క్ చాకొలెట్లు మాత్రం ఆరోగ్యా�
పరమేశ్వరుడి పూజలో బిల్వ పత్రాలను ఉపయోగిస్తారన్న సంగతి తెలిసిందే. బిల్వ పత్రాలను సమర్పిస్తే శివుడు అనుగ్రహిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆరోగ్య పరంగ
ప్రస్తుత కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థైరాయిడ్ ఉన్న మహిళల్లో సంతానలేమి సమస్య కూడా వస్తోంది. థైరాయిడ్ రెండు రకాలుగా ఉంటుందన్న విషయం తెలిసిందే.
స్ట్రాబెర్రీలను చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఎవరూ వీటిని అంత సులభంగా విడిచిపెట్టరు. స్ట్రాబెర్రీలు రుచిగా ఉండడమే కాదు మనకు కావల్సిన అనేక
అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. ప్రత్యేకంగా వీటికి ఒక సీజన్ అంటూ ఏమీ ఉండదు. అనారోగ్యంగా ఉన్నవారు చాలా మంది అరటి పండ్లను శక్తి కోసం తింటారు.
సూపర్ మార్కెట్లకు వెళ్లినప్పుడు లేదా పండ్ల దుకాణాల్లో మనకు అనేక రకాల పండ్లు దర్శనమిస్తుంటాయి. వాటిల్లో ప్రూన్స్ కూడా ఒకటి. ఇవి మనకు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ రూపంలో లభిస్తాయి. చూసేందుకు నల�
కొత్తిమీరను మనం రోజూ చేసే వంటల్లో వేస్తుంటాం. కూరల్లో ఎక్కువగా కొత్తిమీరను చివర్లో అలంకరణ కోసం వేస్తారు. కానీ ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో కొత్తిమీరను మించింది లేదని పోషకాహార నిపుణు�
మన పూర్వీకులు తినే ఆహారం అప్పట్లో చాలా భిన్నంగా ఉండేది. వారు బలవర్ధకమైన ఆహారం తినేవారు. అందుకనే 60 లేదా 70 ఏళ్లు వచ్చే వరకు కూడా చురుగ్గా పనిచేసేవారు. వారి ఆయుర్దాయం కూడా ఎక్కువగానే ఉండేది.