ప్రతి ఏడాదిలాగానే ఈ సారి కూడా వర్షాకాలం వచ్చేసింది. కానీ కాస్త ముందుగానే ఈ సీజన్ ప్రారంభమైంది. నైరుతి రుతుపవనాలకు అనువైన వాతావరణం ఉండడంతో ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్రంగా వర్షాల�
పసుపు.. దీన్నే గోల్డెన్ స్పైస్ అని కూడా అంటారు. భారతీయులు ఎంతో కాలం నుంచి పసుపును తమ వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. పసుపును పోషకాలకు గనిగా చెబుతారు. ఆయుర్వేదంలోనూ దీనికి ఎంతో ప్రాధాన్యతన�
సంతాన లేమి సమస్య ప్రస్తుతం చాలా మందిని కలవరపెడుతోంది. చాలా మంది దంపతులు సంతానం కోసం పరితపించిపోతున్నారు. పిల్లలు కలగడం లేదని వాపోతున్నారు. ఏం చేసినా కూడా సంతాన భాగ్యం పొందలేకపోతున్నామ
దేశంలో అనేక రాష్ట్రాలకు చెందిన వారు ఇంగువను తమ వంటల్లో వేస్తుంటారు. ఇంగువను వేయడం వల్ల కూరలకు చక్కని వాసన, రుచి వస్తాయి. ముఖ్యంగా పులిహోర, చారు వంటివి చేసినప్పుడు కచ్చితంగా ఇంగువను వేస్
మెంతులను మనం వంట ఇంటి పోపు దినుసులుగా ఉపయోగిస్తున్నాం. మెంతుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం మెంతులకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. మెంతులు కేవలం రుచి కోసమే కాక ఔషధంగా కూడా పనిచేస్త
సీజన్లు మారినప్పుడు సహజంగానే చాలా మందికి దగ్గు, జలుబు, జ్వరం వస్తుంటాయి. అయితే జలుబు, జ్వరం తగ్గుతాయి కానీ దగ్గు మాత్రం అలాగే ఉంటుంది. ముఖ్యంగా జలుబు తగ్గే దశలో దగ్గు విపరీతంగా వస్తుం�
ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. శిరోజాలు రాలిపోవడం అన్నది కామన్ అయిపోయింది. చిన్నారుల నుంచి మొదలుకొని పెద్దల వరకు ఆడ, మగ అన్న తేడా లేకుండా హెయిర్ ఫాల్ అనేది �
రహదారుల పక్కన లేదా మధ్య భాగంలో గతంలో మనకు ఎక్కడ చూసినా కోనోకార్పస్ చెట్లు ఎక్కువగా కనిపించేవి. వీటి శాస్త్రీయ నామం కోనోకార్పస్ ఎరెక్టస్. ఎలాంటి కరువు పరిస్థితులను అయినా సరే ఎదుర్కోవ
సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది ఏం చిరు తిండి తిందామా అని ఆలోచిస్తుంటారు. ప్రస్తుతం చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలనే స్నాక్స్ రూపంలో తింటున్నారు. దీంతో వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు.
రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన వెంటనే చాలా మంది టీ, కాఫీలను సేవిస్తుంటారు. రోజు మొత్తం మీద టీ, కాఫీలను తాగే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఉదయం టీ, కాఫీలను తాగడానికి బదులుగా ఒక పానీయాన్ని �
అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. ఇతర పండ్లతో పోలిస్తే చాలా తక్కువ ధరను కలిగి ఉంటాయి. కనుకనే చాలా మంది అరటి పండ్లను తింటుంటారు. అన్ని వర్గాల ప్రజలకు ఈ పండ్లు అందుబాటులో �
చూసేందుకు అచ్చం కాలిఫ్లవర్ లా ఉంటుంది. ఆకుపచ్చని రంగులో ఉంటుంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, మేం దేని గురించి చెబుతున్నామో. అదేనండీ.. బ్రోకలీ. ఇది అచ్చం కాలిఫ్లవర్లాగే ఉంటుంది.
ఆరోగ్యంగా ఉండేందుకు, శక్తితోపాటు పోషకాలు కూడా లభించేందుకు పండ్లను తినాలని వైద్యులు చెబుతుంటారు. పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.