మారిన జీవన విధానం కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యలల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడు�
గుండె జబ్బుల బారిన పడడానికి కారణమైన అంశాలలో అధిక కొలెస్ట్రాల్ కూడా ఒకటి. నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ చేయకపోవడం, ధూమపానం, మద్యపానం వంటి వివిధ కారణాల వ�
మనం శరీరం నిత్యం అనేక రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. వాటిలో కార్టిసాల్ అనే హార్మోన్ కూడా ఒకటి. దీనిని ఒత్తిడి హార్మోన్ అని కూడా అంటారు. మూత్రపిండాల మీద ఉండే అడ్రినల్ గ్రంథులు ఈ హార్మో�
మన శరీరం నుండి వెలువడే వ్యర్థాల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. సాధారణంగా ఈ యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. కానీ ఈ రోజుల్లో మారిన మన ఆహారపు అలవాట్ల కారణంగా మన శరీరంలో ఈ యూరిక్
ఆరోగ్యంగా ఉండేందుకు ప్రస్తుతం చాలా మంది మిల్లెట్స్ను తింటున్నారు. వీటినే చిరు ధాన్యాలు లేదా సిరి ధాన్యాలు అని కూడా పిలుస్తారు. చిరు ధాన్యాలు అనగానే చాలా మంది రాగులు, జొన్నలు, సజ్జలు అని గుర్తుంచుక�
దంతాలు.. ఇవి మన శరీరంలో గ్రైండర్ లాంటివి. గ్రైండర్ మాదిరిగానే మనం తిన్న ఆహారాన్ని దంతాలు మెత్తగా నమిలి లోపలికి పంపిస్తాయి. ఈ క్రమంలో ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది.
టమాటాలు లేకుండా వంట సాగదు. కూరల్లోనే కాదు సాస్ ఇతర రూపాల్లో కూడా టమాటా వినియోగం విరివిగా ఉంది. రుచిలోనే కాదు.. పోషకాలు అందించడంలోనూ టమాటా టాప్లో ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.
చలికాలంలో ఆస్తమా బాధితులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయి.. వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చలితీవ్రత పెరిగితే.. శ్వాసలో ఇబ్బంది, అలసట, నిద్రలేమి లాంటి సమస్యలూ ఇబ్బంది పెడుత
భారతీయులు చాలా మంది గ్యాస్ సమస్యను ఎదుర్కొంటుంటారు. వాస్తవానికి పొట్ట ఉండడం అనేది మన జీన్స్లోనే ఉంది. అందుకనే చాలా మందికి గ్యాస్ వస్తుంది. అయితే ఈ సమస్య కేవలం పొట్ట ఉన్నవారిలోనే వస్తుంద�
రోజూ వంట చేసేందుకు అనేక రకాల పోపు దినుసులను వాడుతుంటారు. కూరల్లో వీటిని ఎక్కువగా వేస్తుంటారు. వాటిల్లో ఆవాలు కూడా ఒకటి. ఆవాలు అంటే సాధారణంగా అవి నల్లగా ఉంటాయి. కానీ మీకు తెలుసా..? వీటిల్లోనూ అనేక ర
డయాబెటిస్.. నేడు ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని భయపెడుతున్న జబ్బు ఇది. దీని కారణంగా మన దేశంలో ఏటా కొన్ని కోట్ల మంది కొత్తగా షుగర్ వ్యాధి ప్రపంచంలో అడుగు పెడుతున్నారు.
ఒకప్పుడు ప్రజలు రోజూ శారీరక శ్రమ అధికంగా చేసేవారు. కానీ ఇప్పుడు చాలా మంది కంప్యూటర్ల ఎదుట గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారు. అలాగే స్మార్ట్ ఫోన్లు, టీవీల వాడకం పెరిగింది. దీంతో కళ్లపై ప్ర�