తేనెను మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. దీన్ని పలు రకాల పానీయాల్లో కలిపి సేవిస్తుంటారు. కొందరు తేనెను నేరుగా తింటుంటారు కూడా. ఆయుర్వేద ప్రకారం తేనె అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.
రోజూ వంట చేసేందుకు అందరూ భిన్న రకాల వంట నూనెలను ఉపయోగిస్తుంటారు. కొందరు పల్లి నూనె వాడితే కొందరు నువ్వుల నూనె, ఇంకొందరు సన్ ఫ్లవర్ ఆయిల్ను వాడుతారు.
ఆరోగ్యంగా ఉండడం కోసం చాలా మంది చేసే వ్యాయామాల్లో యోగా కూడా ఒకటి. అయితే యోగాలో అనేక క్రియలు ఉన్నాయి. వాటిల్లో ప్రాణాయామం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రాణాయామం చేయడం వల్ల శరీరానికి శక్తి లభిస్త�
ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వివిధ రకాల పండ్లను తినాలని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు. కానీ చాలా మంది రోజూ పండ్లను తినరు. కేవలం జ్వరం వచ్చినప్పుడు లేదా ఇతర అనారోగ్యాల బారిన పడినప్పు�
శరీరంలో దీర్ఘకాలం పాటు యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉంటే కీళ్లలో చిన్నపాటి స్ఫటికాలు ఏర్పడి తీవ్రమైన నొప్పులు, వాపులకు దారి తీస్తుంది. దీన్నే గౌట్ లేదా ప్రొయాక్టివ్ ఆర్థరైటిస్ అని పిలుస్తార
భారతీయులు ఎంతో పురాతన కాలంగా నెయ్యిని తమ ఆహారంగా ఉపయోగిస్తున్నారు. నెయ్యిని వంటల్లో వేయడమే కాకుండా నేరుగా కూడా తింటుంటారు. నెయ్యిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదంలో ఏనాడో చెప్పారు.
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా చల్లని ఆహారాలను తీసుకున్నప్పుడు సైనస్ సమస్య ఉన్నవారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. సైనస్ ఉంటే విపరీతమైన నొప్పి వస్తుంది. దీని వల్ల తీవ్రమైన అవస్థ�
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా సీజన్ మారినప్పుడు, చల్లని ఆహారాలను తీసుకున్నప్పుడు శరీరంలో సహజంగానే కఫం చేరుతుంది. దీన్నే శ్లేష్మం అని కూడా అంటారు. సాధారణంగా చాలా మంది తరచూ చల్లని �
శిశువులకు తల్లిపాలు ఎంతో అవసరం అన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్నారులకు తల్లిపాలను తాగించడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. భూమిపై ఏ ఆహారంలోనూ లేని పోషకాలు తల్లిపాలలో లభిస్తాయని పోషకాహ�
మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి. ఇది మనకు తెలుపు, ఎరుపు రెండు రంగుల్లో లభిస్తుంది. సాధారణంగా చాలా మంది తెలుపు రంగు ముల్లంగిని ఎక్కువగా ఉపయో
క్రీడల్లో పాల్గొన్నప్పుడు, వ్యాయామం లేదా శారీరక శ్రమ చేసినప్పుడు, పలు ఇతర సందర్భాల్లో మనకు అనుకోకుండా గాయాలు అవుతుంటాయి. అవి పుండ్లుగా కూడా మారుతుంటాయి. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో తీవ్రమైన నొప�