మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని అందరూ చెబుతుంటారు. విపరీతంగా మద్యం సేవిస్తే ఆరోగ్యానికి హాని కలుగుతుంది కానీ వారం వారం మోతాదులో సేవిస్తే ఆరోగ్య ప్రయోజనాలే ఉంటాయని పరిశోధకులు చెబుత�
ప్రకృతిలో మనకు అనేక రకాల దుంపలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో దుంప ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. వాటిల్లో కంద కూడా ఒకటి. దీన్నే పులగంద అని కూడా అంటారు. ఆంగ్లంలో ఎలిఫెంట్ ఫుట్ లేదా ఎలిఫెంట్ యామ్ �
‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అంటారు. మన శరీర అవయవాలన్నిటిలో కండ్లు చాలా ప్రధానమైనవి. కారణాలేవైనా సరే కంటిచూపు లేకపోతే మనం ఈ వైవిధ్య భరితమైన ప్రపంచాన్ని చూడలేం. జీవితం అంధకార బంధురమైపోతుంది. అంతటి విలు
మనదేశంలో ఎండకాలం తర్వాత వానకాలం రాకతోనే అనేక రకాల సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. పిల్లల్లో ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. వానకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, గొంతువాపు, విరేచనాలు, యూరిన్ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల
కుక్క కరిచిందంటే ఎంతో ఆందోళనగా ఉంటుంది. పిల్లలకు ఈ ప్రమాదం మరీ ఎక్కువగా పొంచి ఉంటుంది. కుక్క కాటుకు గురైనప్పుడు ఆందోళన చెందకూడదు. ఇన్ఫెక్షన్ను నివారించుకోవడానికి వీలైనంత త్వరగా వైద్య సహాయం పొందాలి.
ప్రకృతి మనకు అందించిన అనేక సహజసిద్ధమైన ఆహారాల్లో తేనె కూడా ఒకటి. ఆయుర్వేదంలో తేనెకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. అనేక రకాల వ్యాధులను నయం చేసేందుకు ఔషధంగా తేనెను ఉపయోగిస్తారు.
ప్రకృతిలో మనకు అనేక రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. కొన్నింటిని మనం తయారు చేసుకుని తింటాం. కొన్ని సహజసిద్ధంగా లభిస్తాయి. పండ్లు, కూరగాయల వంటివి ఈ కోవకు చెందుతాయి.
పుదీనా ఆకులు ఎంతో రుచిగా, చక్కని వాసనను కలిగి ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే వీటిని వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని వాసన వస్తుంది. అవి రుచిగా కూడా ఉంటాయి.
మీద చిన్నపాటి బుడిపెలతో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అవేనండీ.. బోడకాకర కాయలు. కొన్ని ప్రాంతాల్లో వీటిని అడవి కాకర అని, కొందరు ఆగాకర కాయలు అని కూడా పిలుస్తారు.
ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది నాన్ వెజ్ వంటలను తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. చాలా మందికి ఆ రోజు సెలవు ఉంటుంది కనుక తమకు ఇష్టమైన వంటకాలను ఇంట్లో తయారు చేసుకుని తింటారు.
బయట రెస్టారెంట్లకు వెళ్లినా లేదా ఫాస్ట్ ఫుడ్ బండ్ల వద్దకు వెళ్లినా మనకు గోబీ మంచూరియా, గోబీ ఫ్రైడ్ రైస్, గోబీ 65 లాంటి కాలిఫ్లవర్ వంటకాలు ఎక్కువగా దర్శనమిస్తాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగ
జ్వరం వచ్చి అనారోగ్యం పాలైనప్పుడు చాలా మంది ఆహారం తినలేకపోతుంటారు. అలాంటి వారికి బ్రెడ్, పాలు ఇస్తారు. దీంతో తేలిగ్గా జీర్ణం అవడమే కాదు, తక్షణ శక్తి లభిస్తుంది. త్వరగా కోలుకుంటారు.
భారతీయులు ఎంతో కాలం నుంచే మెంతులను తమ వంట ఇంటి పోపు దినుసులుగా ఉపయోగిస్తున్నారు. అయితే ఆయుర్వేద ప్రకారం మెంతుల్లోనే కాదు, మెంతి ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.