గొంతు నొప్పి అనేది మనకు పలు కారణాల వల్ల వస్తుంది. సీజన్లు మారినప్పుడు లేదా వైరస్ ఇన్ఫెక్షన్ల కారణంగా, కఫం అధికంగా పేరుకుపోవడం, పడని ఆహారాలను తినడం వంటి కారణాల వల్ల గొంతు నొప్పి వస్తు
రుతువుల్లో మార్పులతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. వానకాలంలో కలుషితమైన నీళ్లు, ఆహారం కారణంగా డయేరియా, కలరా లాంటి వ్యాధులు వ్యాపిస్తుంటాయి. పరిశుభ్రత పాటిస్తుండటం, జీవన ప్రమాణాలు పెరగడంతో కలరా అ
నారింజ రంగులో ఉండే క్యారెట్లను వండుకోవడమే కాదు, పచ్చివిగానే కరకరా నమిలేస్తాం. వీటివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది తెలిసిన విషయమే. అయితే, క్యారెట్లు మధుమేహానికి మందుగా కూడా పనికిరావచ్చు అంటున్న�
ఇంగ్లిష్లో అపెండిక్స్గా పిలిచే ఉండుకం ఓ అవశేష అవయవమనీ, దీనికంటూ ప్రత్యేకంగా
ఓ పని ఉండదనీ చెప్తారు. జంతు దశ నుంచి మనిషిగా మారుతున్న క్రమంలో మనలో మిగిలిపోయిందనీ చెప్తుంటారు.
ఫుడ్ పాయిజనింగ్ విస్తృతంగా కనిపించే జబ్బు. నివారించదగ్గదే అయినప్పటికీ లక్షలాది మంది దీనితో బాధపడుతుంటారు. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవుల కారణంగా ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంటుంది.
జీడిపప్పును చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని అనేక మసాలా వంటల్లోనే కాక తియ్యని వంటకాల్లోనూ వేస్తుంటారు. జీడిపప్పు వల్ల వంటకాలకు చక్కని రుచి వస్తుంది. అయితే జీడిపప్పును తింటే ఆరోగ్య ప్ర�
భారతీయులు చాలా మంది టీ ప్రియులు. నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి వరకు టీ ని పదే పదే తాగుతారు. అయితే వాస్తవానికి టీ కన్నా బ్లాక్ కాఫీ మనకు ఎంతగానో మేలు చేస్తుంది. చక్కెర, పాలు కలపకుం�
ఇష్టమైన సంగీతం వినేవారి మనసు ఉల్లాసంగా ఉంటుంది. అయితే, మధుమేహం వంటి శారీరక సమస్యలపై సంగీతం సానుకూల ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. మధుమేహ రోగుల బ్లడ్ షుగర్ లెవెల్స్ను తగ్గించడంలో మ్యూజి�
మల్లె పువ్వులను సాధారణంగా మహిళలు తమ జుట్టులో ధరిస్తుంటారు. అలాగే శుభ కార్యాల్లో, దైవ పూజ కోసం కూడా వినియోగిస్తారు. మల్లె పువ్వుల్లో చాలా రకాలు ఉంటాయి. అయితే బొండు మల్లె పువ్వులతో చేసిన టీ పొడి
ఆలుగడ్డలు అంటే చాలా మందికి ఇష్టమే. వీటితో రకరకాల వంటకాలను చేసి తింటుంటారు. కూరగా, వేపుడు, చిప్స్, బిర్యానీ వంటి వాటిల్లో ఆలుగడ్డలను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే వీటితో జ్యూస్ను తయారు చేస�
గ్యాస్ ట్రబుల్ సమస్య సహజంగానే చాలా మందికి ఉంటుంది. గ్యాస్ రావడం అన్నది ఎవరికైనా సాధారణమే. కొందరికి నోట్లో నుంచి త్రేన్పుల రూపంలో గ్యాస్ బయటకు పోతుంది. కొందరికి వెనుక నుంచి గ్యాస్ వస్తుం�
పుచ్చకాయలను తిన్న వెంటనే ఎవరైనా ఏం చేస్తారు..? ఆ కాయల్లో ఉండే విత్తనాలను పడేస్తారు. అయితే పుచ్చకాయల్లో ఉండే విత్తనాలు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. పుచ్చకాయ విత్తనాల్లో పప్పు ఉంట�
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అధిక శాతం మందికి బియ్యం ప్రధాన ఆహారంగా ఉంది. మన దేశంలో ఉత్తరాది కన్నా దక్షిణాది వారు బియ్యాన్ని ఎక్కువగా తింటుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే బ్రౌన్ రైస్ను తినాలని చెబుతు�
ఉప్పు లేకుండా అసలు ఏ వంటకమూ పూర్తి కాదు. రోజూ మనం చేసే అనేక కూరలు, వంటకాల్లో ఉప్పును వేస్తుంటాం. కూరల్లో కాస్త ఉప్పు తగ్గితే చాలు వంట చేసిన వారి మీద ఇంతెత్తున గయ్మని లేస్తారు.