మారిన మన ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీంతో చాలా మంది శరీరానికి కావల్సిన పోషకాల కోసం సప్లిమెంట్స్ పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. నిద్రపోవడానిక�
చేదుగా ఉండే కాకరకాయలను కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. ఇతర కూరగాయల లాగా కాకరకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలు
మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లల్లో నారింజ పండు ఒకటి. వీటిలో విటమిన్ సితో పాటు మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ప�
మన ఆరోగ్యానికి మేలు చేసే శక్తివంతమైన గింజల్లో గుమ్మడి గింజలు కూడా ఒకటి. ఇవి చిన్నగా ఉన్నప్పటికీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పవచ్చు. వీటితో మొక్కల ఆధారిత ప్రోటీన్ తో పాటు ఆరోగ్య�
డయాబెటిస్ తో బాధపడే వారు రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులను ఎదుర్కొంటూ ఉంటారు. ఆహారంలో మార్పులు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతా�
మన జీవన విధానంలో, ఆహారంలో వచ్చిన మార్పులు మనల్ని అనేక అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తున్నాయి. వాటిలో ఫ్యాటీ లివర్ సమస్య కూడా ఒకటి. ఈ సమస్య ఇప్పుడు సాధారణ సమస్యలాగా మారింది. ఫ్యాటీ లి�
మన శరీరానికి అవసరమయ్యే బి కాంప్లెక్స్ విటమిన్లలో విటమిన్ బి12 కూడా ఒకటి. దీనిని కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగే విటమిన్. విటమిన్ బి12 మన శరీరంలో ముఖ్య విధులను నిర్వర్తిస్�
డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మన దేశంలో దాదాపు 90 మిలియన్ల మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారని 2025 -26 లో నిర్వహించిన ఓ ఆర్థిక సర్వే చెబుతోంది. మారిన మన జీవన విధానం, ఆహారపు �
మహిళలకు గర్భధారణ సమయంలో అన్ని పండ్లను తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. కానీ బొప్పాయి పండును మాత్రం తీసుకోకూడదని చెబుతూ ఉంటారు. బొప్పాయి పండు తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. దీనిలో మన శరీరానికి అవ�
మనల్ని తీవ్ర అనారోగ్యానికి గురి చేయడంతో పాటు కొన్ని సార్లు మరణానికి కూడా దారి తీసే ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని చెప్పవచ్చు. క్య�
వయసు పైబడే కొద్దీ ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన తరువాత భావోద్వేగంగా చాలా మంది నిరాశకు గురవుతూ ఉంటారు. బాధ్యతలను నెమ్మదిగా పిల్లలకు అప్పగిస్తారు. దినచర్య కఠినంగా మారుతుంది. వైద్యులు, కుటుంబ సభ్�
రోజురోజుకీ పెరుగుతున్న వాయు కాలుష్యం పర్యావరణ సమస్య మాత్రమే కాదు ఇది పెరుగుతున్న ఆరోగ్య అత్యవసర పరిస్థితి అని నిపుణులు పేర్కొంటున్నారు. నిరంతరం దగ్గు నుండి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధ
వయసు పైబడిన వారితో పాటు యువతలో కూడా ఎక్కువగా వస్తున్న అనారోగ్య సమస్యల్లో రక్తపోటు ఒకటి. ఒత్తిడి, ఆందోళన, వ్యాయామం చేయకపోవడం, ఉప్పు కలిగిన ఆహారాలను , ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా