మా అమ్మాయికి నాలుగేండ్లు. కొద్దిరోజులుగా కుంటినట్టు నడుస్తున్నది. వేగంగా అడుగులు వేయలేదు. పరిగెత్తనూలేదు. నొప్పి ఉందేమో అనిపిస్తుంది. మిగతా విషయాల్లో సాధారణంగానే ఉంటుంది. ఏ ఆరోగ్య సమస్యలూ లేవు. ప్రీ స్క�
ఒకప్పుడు చెలిమెలు, చేద బావులు.. ఆగిఆగిపోసే వ్యవసాయ బోరుబావుల పంపుల వద్ద తెచ్చుకునే ఉప్పు నీటితో గిరిజనులు దాహార్తిని తీర్చుకునేవారు. బోర్లలో వచ్చే ఫ్లోరైడ్తో గొంతు తడుపుకొనే దైన్యస్థితి. తెలంగాణ ప్రభు�
బడిలో మొదటి గంట మోగినప్పటి నుంచి.. ఉపాధ్యాయుల ‘గురు’తరబాధ్యత మొదలవుతుంది. తాము చెప్పే పాఠం చివరి బెంచ్ విద్యార్థికీ వినబడేలా కంఠం పెంచి గొంతు నరాలకు ముప్పు తెచ్చుకుంటారు. క్లాసుక్లాసులో గంటల తరబడి తిరు
సమయంతో సంబంధం లేకుండా నిత్యం పనిలో నిమగ్నమయ్యే ఐటీ ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు పొంచి ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. జీవనశైలి కారణంగా టెకీలు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బారినపడుతున్నారని పరిశోధక�
ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ, గిరిజనులకు మణుగూరు ప్రభుత్వాస్పత్రి పెద్ద దిక్కయింది. వయసుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యపరంగా ఏ ఆపదొచ్చినా.. గర్భిణులకు సుఖప్రసవాలు చేయాలన్నా.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్ర�
‘దేశంలో హానికర క్రిమిసంహారాలు, ఎరువుల వాడకంపై నిషేధం విధించడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారు? కమిటీలపై కమిటీలను ఎందుకు నియమించుకుంటూపోతున్నారు’ అని కేంద్రాన్ని మంగళవారం సుప్రీం కోర్టు నిలదీసింది.
కడుపులో నులి పురుగులతో పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. వారి శారీరక, మానసిక ఎదుగులపై నులి పురుగులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ నేపథ్యంలో నులి పురుగులను నిర్మూలించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ�
ఓ వయసుకు చేరుకోగానే.. జీవితం రొటీన్గా మారిపోతుంది. అప్పటివరకూ అద్భుతంగా అనిపించిన అనుభూతులన్నీ సర్వసాధారణం అయిపోతాయి. దీంతో నిరాసక్తత మొదలవుతుంది. ఆరోగ్య సమస్యలు, జీవిత భాగస్వామిలో చురుకుదనం లోపించడం,
రోగాలు, ప్రమాదాల్లో గాయపడిన మూగజీవాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార పశువైద్యశాలలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మారుమూల పల్లెల్లో ఉండే జీవాలకు అనారోగ్య సమస్యలు వస్తే వాటిని మండల, జిల్లా కేంద్రాల్లోని �
పండుగ ఏదైనా అందరికీ ఆనందాన్ని పంచేలా ఉంటుంది. మరి బతుకమ్మ పండుగ.. ఆనందాన్నే కాదు ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక వేడుక. పండుగలు, వేడుకలు అందరినీ ఒకచోట చేర్చి ఎనర్జీని ఇస్తాయి. కానీ బతుకమ్మ పండుగ ఊరంతటిని ఒకటి చేసి చేయ
చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఆనందానికి కొదువ ఉండదు. వారు చేసే ప్రతి చర్య మనల్ని సంతోషంలో ముంచెత్తుతుంది. వారికి చిన్న సుస్తి చేస్తే కన్నవారి హృదయం విలవిలలాడుతుంది. అందుకే చిన్నారులను కంటికిరెప్పలా కాపాడుక�
ఇంజినీరింగ్ కాలేజీలలో చదువుతున్న విద్యార్థుల ట్రాన్స్ఫర్కు సోమవారం జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి అనుమతులు మంజూరు చేశారు. నిబంధనలను అన్ని కాలేజీ యాజమాన్యాలు అమలు చేయాలని ఆదేశించారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల మనిషి శరీరంలో మైక్రో ప్లాస్టిక్ పేరుకుపోతున్నదని, అది రక్తంలో కలిసి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. సింగిల్ �