ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ, గిరిజనులకు మణుగూరు ప్రభుత్వాస్పత్రి పెద్ద దిక్కయింది. వయసుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యపరంగా ఏ ఆపదొచ్చినా.. గర్భిణులకు సుఖప్రసవాలు చేయాలన్నా.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్ర�
‘దేశంలో హానికర క్రిమిసంహారాలు, ఎరువుల వాడకంపై నిషేధం విధించడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారు? కమిటీలపై కమిటీలను ఎందుకు నియమించుకుంటూపోతున్నారు’ అని కేంద్రాన్ని మంగళవారం సుప్రీం కోర్టు నిలదీసింది.
కడుపులో నులి పురుగులతో పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. వారి శారీరక, మానసిక ఎదుగులపై నులి పురుగులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ నేపథ్యంలో నులి పురుగులను నిర్మూలించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ�
ఓ వయసుకు చేరుకోగానే.. జీవితం రొటీన్గా మారిపోతుంది. అప్పటివరకూ అద్భుతంగా అనిపించిన అనుభూతులన్నీ సర్వసాధారణం అయిపోతాయి. దీంతో నిరాసక్తత మొదలవుతుంది. ఆరోగ్య సమస్యలు, జీవిత భాగస్వామిలో చురుకుదనం లోపించడం,
రోగాలు, ప్రమాదాల్లో గాయపడిన మూగజీవాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార పశువైద్యశాలలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మారుమూల పల్లెల్లో ఉండే జీవాలకు అనారోగ్య సమస్యలు వస్తే వాటిని మండల, జిల్లా కేంద్రాల్లోని �
పండుగ ఏదైనా అందరికీ ఆనందాన్ని పంచేలా ఉంటుంది. మరి బతుకమ్మ పండుగ.. ఆనందాన్నే కాదు ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక వేడుక. పండుగలు, వేడుకలు అందరినీ ఒకచోట చేర్చి ఎనర్జీని ఇస్తాయి. కానీ బతుకమ్మ పండుగ ఊరంతటిని ఒకటి చేసి చేయ
చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఆనందానికి కొదువ ఉండదు. వారు చేసే ప్రతి చర్య మనల్ని సంతోషంలో ముంచెత్తుతుంది. వారికి చిన్న సుస్తి చేస్తే కన్నవారి హృదయం విలవిలలాడుతుంది. అందుకే చిన్నారులను కంటికిరెప్పలా కాపాడుక�
ఇంజినీరింగ్ కాలేజీలలో చదువుతున్న విద్యార్థుల ట్రాన్స్ఫర్కు సోమవారం జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి అనుమతులు మంజూరు చేశారు. నిబంధనలను అన్ని కాలేజీ యాజమాన్యాలు అమలు చేయాలని ఆదేశించారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల మనిషి శరీరంలో మైక్రో ప్లాస్టిక్ పేరుకుపోతున్నదని, అది రక్తంలో కలిసి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. సింగిల్ �
మనం బస్సులోనో, రైలులోనో, మార్కెట్లోనో జనం మధ్య ఉంటాం. ఉన్నట్టుండి ఎవరో స్పృహ తప్పి పడిపోతారు. కొన్ని నిమిషాలపాటు అపస్మారక స్థితికి చేరుకుంటారు. ఆ తర్వాత అలసిపోయినట్టు కనిపిస్తారు. ఈ పరిస్థితిని తేలిగ్గా �
అధిక రక్తపోటు సాధారణంగా మగవారిలో ఎక్కువగా కనిపించేది. కానీ మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో పురుషులకు దీటుగా పనిచేస్తున్న మహిళలను సైతం అధిక రక్తపోటు సమస్య పట్టిపీడిస్తున్నది
పేదోడి ఫ్రిజ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఫ్రిజ్లు కొనుక్కునే స్థ్ధోమత లేని వారికి, ఫ్రిజ్ ఉన్నా వాటిలోని నీరు తాగని వారికోసం రంజన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. వేసవికాలం రావడంతోనే జిల్లా కేంద్రం
నర్సింగ్ సేవల మాతృమూర్తి ఫ్లోరెన్స్ నైటింగెల్ జయంతిని పురస్కరించుకొని ఎంజీఎం, కాకతీయ సూపర్స్పెషాలిటీ దవాఖానల్లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
పాలు సంపూర్ణాహారం. తల్లికి పాలు పడకపోతే.. పిల్లలకు ఆవు లేదా గేదె పాలు ఇచ్చి పెంచుతారు. సాధారణంగా అందరికీ సరిపడే పాలు.. కొంతమందికి మాత్రం సరిపడవు. పాలలోని చక్కెర వారి ఒంటికి సరిపడక పోవడంతో కడుపు ఉబ్బరం, నీళ్�
మానసిక సమస్యలను చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ, ఒకవ్యక్తి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసే భయానక పరిస్థితికి ఆ సమస్యలు దారితీస్తాయని ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్టు డాక్టర్ సి.వీరేందర్ చెప్పారు. ‘య