పహాడీషరీఫ్ : అనారోగ్యంతో ఓ వృద్ధుడు పి.పి రెడ్డి వృద్ధాశ్రమం బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ భాస్కర్ వివరాల ప్రకారం నర్సింహ్మ రెడ్డి
మా అమ్మాయి వయసు పన్నెండేండ్లు. నాలుగు నెలల క్రితమే రజస్వల అయింది. అయితే, నెల రోజులుగా తనకు విపరీతంగా తెల్లబట్ట అవుతున్నది. కొద్దిగా దుర్వాసన కూడా ఉంటుందని చెబుతున్నది. చిన్న వయసులో పెద్ద మనిషి అవ్వడం వల్ల
రాయ్పూర్:మావోయిస్టులపై కరోనా ఎఫెక్ట్ పడుతోంది. కరోనాతో మావోలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు పోలీస్ వర్గాలకు సమాచారం అందుతున్నది. మెరుగైన వైద్యం కోసం వారు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మావోయ�