ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యులు, సిబ్బంది కొరత ఏర్పడింది. రోజువారీగా సుమారు 500 నుంచి 600 మంది రోగులు వివిధ ఆరోగ్య సమస్యల నిమిత్తం వస్తుంటారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జిల్లాలో
బాలికల్లో తలెత్తుతున్న ‘అనీమియా’ సమస్య ఆందోళన కలిగిస్తున్నది. చిన్నతనం నుంచే సరైన పోషకాహారం తీసుకోకపోవడంతో రక్తహీనత బారిన పడుతున్నారు. ఈ సమస్యను ఆరంభంలోనే గుర్తించి చెక్ పెట్టేందుకు కేం ద్ర, రాష్ట్ర �
పురుషులతో పోల్చుకుంటే మహిళలు అనారోగ్య సమస్యలను అధికంగా ఎదుర్కొంటూ ఉంటున్నారు. సమస్యను ఆదిలోనే గుర్తించకుంటే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం గత యేడాది ప్రారంభ�
ముంచుకొచ్చే ఆర్థిక ఇబ్బందులు, పొంచి ఉన్న అనారోగ్య సమస్యల ఛట్రంలో ఇరుక్కుపోకుండా ఉంటే చాలనే ధోరణి అత్యంత ప్రాధాన్యతగా మారుతుంది. ఇదే విషయాన్ని హ్యూమన్ బిహేవీయర్, హెల్త్, వెల్త్, కస్టమర్ బిహేవియర్ప�
సిద్దిపేట-హుస్నాబాద్-ఎల్కతుర్తి జాతీయ రహదారి (765 డీజీ) విస్తరణ పనులు నత్తనడక కొనసాగుతుండడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు.రోడ్డును ఒకేసారి మొత్తం తవ్వి పనులు చేపడుతుండడంతో
నడి వయసువాళ్లు ఆరు గంటలకు మించి నిద్రించడమంటే.. ఓ మోస్తరు వ్యాయామం చేసినంత ఉపయోగమట. యాభై ఏండ్లు పైబడిన సుమారు తొమ్మిదివేల మందిపై జరిగిన అధ్యయనంలో ఈ విషయం నిర్ధారణ అయ్యింది.
టమాటా అంటే అందరికీ ఇష్టమే. సూప్ నుంచి చారు వరకు ఏదైనా చేసుకోవచ్చు. చవకగా దొరికేస్తుంది కూడా. కానీ, అతి సర్వత్ర వర్జయేత్ అనే మాట టమాటాకూ వర్తిస్తుంది.
వారం రోజులుగా చలితో ప్రజలు గజగజా వణుకుతున్నారు. దీనికి తోడు తుఫాన్ల కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోతుండడంతో వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తెల్లవారుజామునుంచి మంచుకుతోడు చలిగాలులు వీచడంతో
Health Tips | చలికాలం వచ్చేసింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి రుగ్మతల ముప్పు పెరుగుతుంది. జీవక్రియలు నెమ్మదిస్తాయి. ఆకలి మందగిస్తుంది. ఆస్తమా రోగులకు శ్వాసకోశ సమస్య తీవ్రమవుతుంద�
Blood Test | ఆరోగ్య సమస్యలను త్వరగా గుర్తించడానికి రక్త పరీక్ష దోహదపడుతుంది. ఇదే పరీక్షతో మానవ అవయవాల వయస్సును, చాలా ముందుగానే భవిష్యత్తు అనారోగ్యానికి సంబంధించిన ఆధారాలు కనుగొనవచ్చని నిరూపించారు కాలిఫోర్ని�
దేశ ప్రజల్లో అత్యధిక మందిలో రక్తహీనత నియంత్రణకు ఫోర్టిఫైడ్ రైస్ వినియోగం పెంచడమే లక్ష్యంగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు అధ్యయనం చేసినట్టు ఎన్ఐఎన్ పేర్కొన్నద�
మన నడక తీరు మన ఆయుష్షుపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. రోజు నడిచే అడుగులతోపాటు, ఎంత వేగంగా నడుస్తున్నారనేది కూడా ముఖ్యమేనని తెలిపింది. రోజుకు కనీసం 2,500 అడుగులు వేసేవారికి మరణించే ముప్పు 8%
చీమలు కుట్టినా అలర్జీ వస్తుందట! దేశంలోనే తొలిసారి ఈ విషయం నిర్ధారణ అయినట్టు అశ్వినీ అలర్జీ క్లినిక్ వైద్యుడు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్రావు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఓ ఐటీ ఉద్యోగి (28) తన