తమ ఆయుష్షు పెరగాలనుకునేవారు, తమ సంపదను పెంచుకోవాలని భావించేవారు, దుర్మరణం నుంచి తప్పించుకోవాలనుకునే వారు సిలా రెహ్మీ (బంధువులతో సంబంధాలను నెరవేర్చడం) చేయాలని చెప్పారు ముహమ్మద్ ప్రవక్త (సఅసం).
నిమ్స్ దవాఖానలో ఏడాదిన్నర చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. డైరెక్టర్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాదిపతి డాక్టర్ నగరి బీరప్ప నేతృత్వంలో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి బ�
ప్రస్తుత నిత్యావసరాల్లో ఒకటి స్మార్ట్ఫోన్. చేతిలో స్మార్ట్ఫోన్ లేనిదే ఏ పనీ జరగడం లేదు. ఓ అధ్యయనం ప్రకారం సగటున ఒక వ్యక్తి రోజుకు 2,617 సార్లు ఫోన్ తాకుతున్నాడట.
వయసుతోపాటే వచ్చే చిన్నచిన్న సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అందుకే పెరుగుతున్న వయసుతోపాటు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేందుకు వెచ్చించే సమయాన్ని కూడా పెంచుకోక తప్పదు.
మీరు చెప్పిన వివరాల ప్రకారం మీ బాబుకు క్లబ్ ఫుట్ (పుట్టుకతో పాదాలు వంకరగా ఉండటం) సమస్య ఉంది. పాదం లోపలికి వంగి, కిందికి తిరిగి ఉన్నట్లయితే దానిని క్లబ్ ఫుట్ అంటారు. చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస�
గ్లైఫోసేట్ను పంటల్లో కలుపు నివారణకు వాడతారు. ఇది పంటలకు హాని కలిగించకుండానే కలుపును నిర్మూలిస్తుంది. కాబట్టి, రైతులు దీన్ని విస్తృతంగా వాడుతున్నారు. ఏండ్ల తరబడి జరిగిన అధ్యయనాల ద్వారా ైగ్లెఫోసేట్ మన�
ఎంజీఎం దవాఖాన ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కు. ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి వందలాది మంది ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలతో నిత్యం వస్తుంటారు.
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యులు, సిబ్బంది కొరత ఏర్పడింది. రోజువారీగా సుమారు 500 నుంచి 600 మంది రోగులు వివిధ ఆరోగ్య సమస్యల నిమిత్తం వస్తుంటారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జిల్లాలో
బాలికల్లో తలెత్తుతున్న ‘అనీమియా’ సమస్య ఆందోళన కలిగిస్తున్నది. చిన్నతనం నుంచే సరైన పోషకాహారం తీసుకోకపోవడంతో రక్తహీనత బారిన పడుతున్నారు. ఈ సమస్యను ఆరంభంలోనే గుర్తించి చెక్ పెట్టేందుకు కేం ద్ర, రాష్ట్ర �
పురుషులతో పోల్చుకుంటే మహిళలు అనారోగ్య సమస్యలను అధికంగా ఎదుర్కొంటూ ఉంటున్నారు. సమస్యను ఆదిలోనే గుర్తించకుంటే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం గత యేడాది ప్రారంభ�
ముంచుకొచ్చే ఆర్థిక ఇబ్బందులు, పొంచి ఉన్న అనారోగ్య సమస్యల ఛట్రంలో ఇరుక్కుపోకుండా ఉంటే చాలనే ధోరణి అత్యంత ప్రాధాన్యతగా మారుతుంది. ఇదే విషయాన్ని హ్యూమన్ బిహేవీయర్, హెల్త్, వెల్త్, కస్టమర్ బిహేవియర్ప�
సిద్దిపేట-హుస్నాబాద్-ఎల్కతుర్తి జాతీయ రహదారి (765 డీజీ) విస్తరణ పనులు నత్తనడక కొనసాగుతుండడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు.రోడ్డును ఒకేసారి మొత్తం తవ్వి పనులు చేపడుతుండడంతో
నడి వయసువాళ్లు ఆరు గంటలకు మించి నిద్రించడమంటే.. ఓ మోస్తరు వ్యాయామం చేసినంత ఉపయోగమట. యాభై ఏండ్లు పైబడిన సుమారు తొమ్మిదివేల మందిపై జరిగిన అధ్యయనంలో ఈ విషయం నిర్ధారణ అయ్యింది.