అమెరికాకు చెందిన పరిశోధక సంస్థ రట్గెర్స్ అధ్యయనం ప్రకారం సాధారణ ప్రజల కంటే ధూమపానం, మద్యపానం వ్యసనపరులనే ఎక్కువశాతం అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని తేలింది.
వంట చేసేటపుడు అందుబాటులో ఉంటుందని చాలామంది వంటనూనెను గ్యాస్ స్టవ్కు పక్కనే ఉంచుకుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి చేటు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ సహా రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుత
ఉరుకుల పరుగుల జీవితంలో అనారోగ్య సమస్యలతో అనేక మంది సతమతమవుతున్నా రు. 35ఏండ్ల నుంచే బీపీ, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో చిరుధాన్యాలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఇందులో ముఖ్యంగా జొన్నరొట్టెక�
వేసవిలో ఎండ వేడిమిని తట్టుకోలేక ఉపశమనం కో సం చాలా మంది చెరకు రసం, పండ్ల జ్యూస్లు, సాఫ్ట్ డ్రింక్లు తాగుతుంటారు. అయితే చక్కెర స్థాయి అధికంగా ఉండే డ్రింక్లకు వ్యతిరేకంగా భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎం�
ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసీఎమ్ఆర్-ఎన్ఐఎన్) సంస్థల మధ్య పరస్పర సహకారా
బరువు తగ్గడాన్ని ఎవ్వరూ కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలకు లక్షణమని చెప్పలేరు. అయితే, ఎలాంటి డైటింగ్ లేకుండానే, బరువు తగ్గడానికి అవసరమైన వ్యాయామాలు చేయకుండానే 6 నెలల్లో శరీర బరువు 5 శాతం తగ్గిపోయిందంటే, అది ఆలోచ�
ప్రచండమైన ఎండలతో భారతదేశం అల్లాడిపోతున్నది. ఇంటినుంచి అడుగు బయట వేయడం ఆలస్యం ఒంట్లో నీరు హరించుకుపోతున్నది. ఎండల తీవ్రతను బట్టి రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలని డాక్టర్లు సిఫారసు చేస్తున్న�
మన ఆరోగ్యం విషయంలో శరీరం ఎన్నో సంకేతాలను మనకు తెలియజేస్తూ ఉంటుంది. అయితే వాటి గురించి మనం అంతగా పట్టించుకోం. అయితే చాలావరకు ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తిస్తే వాటినుంచి వీలైనంత వరకు బయటపడగలుగుతాం. అం
మండే ఎండకు.. జలాశయాలే అడుగంటుతున్నాయి, మన శరీరంలోని తేమ ఇగిరిపోవడం ఓ లెక్కా? ఆరోగ్యవంతులనూ అతలాకుతలం చేసే భానుడి ప్రతాపానికి వ్యాధిపీడితులు కకావికలం అవుతుంటారు. ముఖ్యంగా ఒంట్లో చక్కెర నిల్వలున్న మధుమేహ
తమ ఆయుష్షు పెరగాలనుకునేవారు, తమ సంపదను పెంచుకోవాలని భావించేవారు, దుర్మరణం నుంచి తప్పించుకోవాలనుకునే వారు సిలా రెహ్మీ (బంధువులతో సంబంధాలను నెరవేర్చడం) చేయాలని చెప్పారు ముహమ్మద్ ప్రవక్త (సఅసం).
నిమ్స్ దవాఖానలో ఏడాదిన్నర చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. డైరెక్టర్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాదిపతి డాక్టర్ నగరి బీరప్ప నేతృత్వంలో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి బ�
ప్రస్తుత నిత్యావసరాల్లో ఒకటి స్మార్ట్ఫోన్. చేతిలో స్మార్ట్ఫోన్ లేనిదే ఏ పనీ జరగడం లేదు. ఓ అధ్యయనం ప్రకారం సగటున ఒక వ్యక్తి రోజుకు 2,617 సార్లు ఫోన్ తాకుతున్నాడట.
వయసుతోపాటే వచ్చే చిన్నచిన్న సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అందుకే పెరుగుతున్న వయసుతోపాటు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేందుకు వెచ్చించే సమయాన్ని కూడా పెంచుకోక తప్పదు.