ఆటలను బహుమతుల కోసం కాకుండా ఇష్టంతో ఆడుదామని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. మనమందరమూ బాల్యంలో ఇలాగే ఆడేవాళ్లమని గుర్తుచేశారు. బాల్యంలో తనకు ఆటలపై అమితాసక్తి ఉండేదని వివరించారు.
వివిధ అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యమూ కలిగించొద్దని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ కళావతిబాయి ఆదేశించారు. వారికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అ
జీవన ప్రమాణం మనం నివసించే ప్రదేశంపై ఆధారపడి ఉంటుందని ఇప్పుడిప్పుడే మాట్లాడుకుంటున్నారు. నగరాల్లో పెరిగిపోతున్న కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. కాలుష్యం వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో �
నిర్మాణరంగ సంస్థలు ఇష్టానుసారం జనావాసాల మధ్య ఏర్పాటుచేస్తున్న రెడీమిక్స్ ప్లాంట్లు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని నార్సింగి/మణికొండ మున్సిపాలిటీల పరిధిలో క�
TOILET | టాయిలెట్లోకి సెల్ఫోన్ తీసుకెళ్లడం... ఫోన్లో మునిగిపోయి ఎక్కువసేపు అందులోనే కూర్చోవడం... ఇటీవలి కాలంలో చాలామందికి అలవాటుగా మారుతున్నది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టా�
మయోనైజ్.. ఇటీవలి కాలంలో వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న ఆహార పదార్థం. కొన్నాళ్లుగా దీనివాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే, గుడ్డుతో తయారు చేసే ఈ మయోనైజ్ను తరచుగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతా
శరీర అవయవాల పనితీరు సాఫీగా సాగిపోవడానికి అయోడిన్ అవసరమవుతుంది. శరీరంలో అతి ప్రధానమైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. ఈ గ్రంథి హార్మోన్లను తగినంతగా విడుదల చేయకపోవడానికి అయోడిన్ స్థాయులు తక్కువగా ఉండటమే కా
ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి చాలామంది ఇప్పుడు ‘సలాడ్స్'నే ఆశ్రయిస్తున్నారు. పండ్లతోనేకాదు.. వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలనూ ఈ రూపంలోనే తీసుకుంటున్నారు. పచ్చిగానే తింటూ.. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పె�
Vitamin B12 | ఇటీవలి కాలంలో చాలామందిలో విటమిన్ బి12 లోపం కనిపిస్తున్న మాట వాస్తవమే. ఇది మాంసం, గుడ్లలో ఎక్కువగా దొరుకుతుంది. పాలలోనూ కొద్ది మోతాదులో ఉన్నా అధికంగా మాంసాహారంలో లభించడం వల్ల శాకాహారుల్లో విటమిన్ బ
మారుతున్న జీవనశైలి.. మనిషిని మంచాన పడేస్తున్నది. అవసరమైన పోషకాలు లేక.. శరీరం రోగాల పుట్టగా మారుతున్నది. చీటికీమాటికీ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నది. ముఖ్యంగా, ‘మెగ్నీషియం’ లోపంతో నవతరం తీవ్రంగా ఇబ్బంది పడు�
ఈ మధ్య కాలంలో కీళ్ల నొప్పులు అనే పదం చాలా మంది నోట సాధారణంగా వింటున్నాం. అదే ఓ పది పదిహేనేండ్ల కిందటైతే కేవలం 60 ఏండ్లు దాటినవారిలో మాత్రమే ఈ సమస్య కనిపించేది. కానీ అభివృద్ధికి, పెరుగుతున్న పరిజ్ఞానానికి సమ
పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని, అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు.
Chemicals | ఆహార ప్యాకేజీ లేదా తయారీలో వాడే 3,600కు పైగా రసాయనాలను మనుషుల శరీరాల్లో గుర్తించినట్టు జర్నల్ ఆఫ్ ఎక్స్పోజర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎపిడెమియాలజీలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది.
మా బాబు వయసు పన్నెండు సంవత్సరాలు. కొన్నిరోజులుగా తన మూత్రం ఎర్రగా పడుతున్నది. నొప్పి లేదంటున్నాడు. కొంచెం నీరసంగా ఉంటున్నాడు. ఉదయం వేళ ముఖం వాపుగా కనిపిస్తున్నది. ఇదేమైనా ప్రాణాంతకమైన వ్యాధా?