పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫాలితాలు ఇస్తున్నది. పట్టణ, పల్లె ప్రకృతి వనాలు(పార్క్లు) ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
నగరం అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే పర్యావరణ పరిరక్షణలో ముందంజలో ఉన్నది. హైదరాబాద్లో ఉపాధి, ఉద్యోగావకాశాలతో పాటు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ త�
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికైన హరితహారంతో మొక్కల పెంపకం యజ్ఞంలా సాగుతున్నది. ఇప్పటికే పలుచోట్ల మొక్కలు ఏపుగా పెరిగి ఆ�
Minister Talasani Srinivas Yadav | భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు.. ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
తెలంగాణ పచ్చబడాలే.. చెట్లు లేక బోసిపోయిన పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం వెల్లివిరియాలే.. పరాయి పాలనలో నిర్జీవంగా మారిన అడవులకు పునరుజ్జీవం పోయాలే.. పర్యావరణ పరిరక్షణలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాల
ప్రకృతి అంటేనే ప్రాణికోటి సమాహారం. చెట్టూ.. చేమ, పురుగూ.. పుట్రా, పక్షీ.. పశువూ ఇలా ఒకటి లేకుంటే మరొకటి లేదు. మిలియన్ సంవత్సరాల క్రితమే భువిపై ఆవిర్భవించిన ఈ జీవులు, ప్రకృతి విధ్వంసంతో క్రమంగా అంతరించి పోయే �
రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలు, నగరాలు పచ్చగా ఉండేందుకు, ఆహ్లాదకర వాతావరణం అంతటా విస్తరించేలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది.
పచ్చదనం పెంపుపై దృష్టి సారించిన రాష్ట్ర సర్కార్ ఇప్పటికే గ్రామానికో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా చిట్టడవులను తలపించేలా మండలానికో నాలుగైదు బృహత్ వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి�
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాకాలంనాటికి మొక్కలను నాటేందుకు సిద్ధం చేయాలన్నారు. నర్సరీల్లో పెంచే మొక్కలకు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలన్నారు.
తెలంగాణలో పచ్చదనం పెంపునకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని, హరితహారం కార్యక్రమంతో పర్యావరణ సమతుల్యత ఏర్పడిందని తమిళనాడు అదనపు చీఫ్ సెక్రటరీ (అడవులు, పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖ) సు�