ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాకాలంనాటికి మొక్కలను నాటేందుకు సిద్ధం చేయాలన్నారు. నర్సరీల్లో పెంచే మొక్కలకు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలన్నారు.
తెలంగాణలో పచ్చదనం పెంపునకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని, హరితహారం కార్యక్రమంతో పర్యావరణ సమతుల్యత ఏర్పడిందని తమిళనాడు అదనపు చీఫ్ సెక్రటరీ (అడవులు, పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖ) సు�
Telangana | ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇస్తున్నది. ఈ పథకంతో రాష్ట్రంలో ఏకంగా 632 చదరపు కిలోమీటర్లలో అదనపు పచ్చదనం పెరిగింది. దీంతో
తెలంగాణలో భవిష్యత్తు తరాలకు స్వచ్ఛ ఆక్సిజన్ అందించేందుకు సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టి కోట్లాది మొక్కలు నాటించారని మంత్రి జగదీశ్రెడ్డి కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా వచ్చే ఏడాదికి నాటాల్సిన మొక్కలకు సంబంధించి వికారాబాద్ జిల్లా యంత్రాంగం ప్రణాళికను సిద్ధం చేసింది.
MP Santhosh kumar | వేడుక ఏదైనా మొక్క నాటాలనే ఆలోచన ప్రతిఒక్కరిలో తీసుకురావడంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ మొదటి విజయాన్ని సాధించిందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో భాగంగా మండలంలోని గూడూరు గ్రామపంచాయతీ పరిధిలో అద్దంకి-నార్కట్పల్లి రహదారి వెంట మొక్కలను నాటారు.
రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దేశంలో ఇతర పెద్ద రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో పచ్చదనం రికార్డుస్థాయికి ఎగబాకింది. 2019 నుంచి 2021 వరకు రెండేండ్లలో తెలంగాణలో అటవీ విస్తీర్ణం 632 చదరపు కిలోమీట
హరితహారంలో నాటిన మొక్కలను విస్మరిస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య హెచ్చరించారు. వందశాతం మొక్కలు బతికేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.