రోజురోజుకూ హరించుకుపోతున్న అడవి, పెరుగుతున్న కాంక్రీట్ జంగల్.. వాహన, పారిశ్రామిక కాలుష్యాల వల్ల అస్తవ్యస్తమైన జీవావరణం. భూభాగంలో 33 శాతం ఉండాల్సిన అడవి అంతరించిపోయే పరిస్థితి దాపురించడం.
ప్రతి పల్లెను హరిత గ్రామాలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం 3వ విడుతలో భాగంగా మండలంలోని ప్రధాన రోడ్ల వెంట నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం
భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా రాష్ర్టాన్ని పచ్చదనంగా మార్చేందుకు ఏటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఇప్పటి వరకు ఏడు విడతలు విజయవంతంగా కాగా, ఈ ఏడాది ఏనిమిదో విడతకు సిద్ధ
తెలంగాణకు హరితహారం ఎనిమిదో విడత కార్యక్రమానికి అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభించనుండగా, అందుకు జిల్లా అధికారగణం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ప�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. పచ్చల హారాన్ని సింగారించుకునేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా ముస్తాబైంది. జిల్లా వ�
రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అందుకు అనుగుణంగానే హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మొక్కలను సిద్ధం చేస్తున్నది. ఇందుకు గ�
8వ విడుత హరితహారానికి ప్రణాళికలు సిద్ధం జిల్లాలో 79లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యం వివిధ శాఖలకు కేటాయింపులు అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ నారాయణపేట టౌన్, మే 14 : అటవీ విస్తీర్ణాన్ని పెంచడంతో పర్యా�
నర్సరీల్లో 18లక్షల మొక్కల పెంపకం మొక్కలు నాటేందుకు ఖాళీ స్థలాల గుర్తింపు హన్వాడ, మే 13 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అధికారులు స న్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ టార్�
పూలదారుల్లో ఆహ్లాదకర ప్రయాణం రోడ్లకు ఇరువైపులా పూల మొక్కలు సేదతీరేందుకు నీడనిస్తున్న చెట్లు చిలిపిచెడ్ మండలంలో మొక్కల సంరక్షణ చిలిపిచెడ్, మే 4 : ప్రభుత్వం పచ్చదనాన్ని పెంపొందించడానికి చేపట్టిన హరితహ
వేసవిలో ప్రత్యేక చర్యలు మొక్కలు ఎండిపోకుండా నర్సరీల్లో ‘షెడ్నెట్’ ఏర్పాటు హరితహారానికి సన్నద్ధం 14 గ్రామ పంచాయతీల్లో 1.85 లక్షల మొక్కల పెంపకం నిజాంపేట, మే 4 : ‘వానలు రావాలె.. కోతులు వాపస్ పోవాలె’ నినాదంల�
తెలంగాణకు హరితహారం విజయవంతం చేసినట్టుగానే రాష్ట్రంలో ఎకో టూరిజం, రక్షిత అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వులు, అభయారణ్యాలను అభివృద్ధి చేయాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. పొరు�
రాష్ట్రవ్యాప్తంగా 8వ విడత హరితహారంలో 19.54 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు విజయవంతంగా హరితహారం అమలుతో రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం 7.7% పెరిగిందని సీఎస్ సోమేశ్కుమార్ తెల
వరంగల్లో త్వరలో సీఎం కేసీఆర్ పర్యటన పాకాలకు పూర్వవైభవం తీసుకురావాలి కలెక్టర్ బీ గోపి ఖానాపురం, ఏప్రిల్ 23 : హరితహారంలో భాగంగా ఈ సంవత్సరం జిల్లా లో 25.92 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. శని�
ఎనిమిదో విడత కార్యక్రమానికి కార్యాచరణ భద్రాద్రి జిల్లాలో 65 లక్షల మొక్కలు నాటే లక్ష్యం ప్రభుత్వశాఖల వారీగా లక్ష్యాల కేటాయింపు జూన్ మొదటి వారంలో కార్యక్రమం ప్రారంభం ఎనిమిదో విడత హరితహారానికి మొక్కలు స�