టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో సినీ నటుడు ఫిష్ వెంకట్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో వెంకట్ మొక్కలు నాటి, సెల్ఫీ దిగారు. ఈ
జోగులాంబ గద్వాల : జిల్లాలో ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్దేశిత లక్ష్యాల కంటే ఎక్కువగా మొక్కలు నాటి సంరక్షించాలని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా క�
రాష్ట్రంలోని ఖాళీ ప్రాంతాలన్నీ హరితమయం అయ్యేలా ఎనిమిదో విడత హరితహారంలో మొక్కలు నాటాలని సంబంధిత శాఖలకు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి సూచించారు.
హరితహారం కార్యక్రమంతో తెలంగాణ రికార్డు సాధించిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం ప్రపంచంలోనే అతిపెద్ద మూడో మానవ ప్రయత్నమని చెప్పారు. దీని �
రోజురోజుకూ హరించుకుపోతున్న అడవి, పెరుగుతున్న కాంక్రీట్ జంగల్.. వాహన, పారిశ్రామిక కాలుష్యాల వల్ల అస్తవ్యస్తమైన జీవావరణం. భూభాగంలో 33 శాతం ఉండాల్సిన అడవి అంతరించిపోయే పరిస్థితి దాపురించడం.
ప్రతి పల్లెను హరిత గ్రామాలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం 3వ విడుతలో భాగంగా మండలంలోని ప్రధాన రోడ్ల వెంట నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం
భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా రాష్ర్టాన్ని పచ్చదనంగా మార్చేందుకు ఏటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఇప్పటి వరకు ఏడు విడతలు విజయవంతంగా కాగా, ఈ ఏడాది ఏనిమిదో విడతకు సిద్ధ
తెలంగాణకు హరితహారం ఎనిమిదో విడత కార్యక్రమానికి అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభించనుండగా, అందుకు జిల్లా అధికారగణం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ప�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. పచ్చల హారాన్ని సింగారించుకునేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా ముస్తాబైంది. జిల్లా వ�
రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అందుకు అనుగుణంగానే హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మొక్కలను సిద్ధం చేస్తున్నది. ఇందుకు గ�
8వ విడుత హరితహారానికి ప్రణాళికలు సిద్ధం జిల్లాలో 79లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యం వివిధ శాఖలకు కేటాయింపులు అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ నారాయణపేట టౌన్, మే 14 : అటవీ విస్తీర్ణాన్ని పెంచడంతో పర్యా�
నర్సరీల్లో 18లక్షల మొక్కల పెంపకం మొక్కలు నాటేందుకు ఖాళీ స్థలాల గుర్తింపు హన్వాడ, మే 13 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అధికారులు స న్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ టార్�
పూలదారుల్లో ఆహ్లాదకర ప్రయాణం రోడ్లకు ఇరువైపులా పూల మొక్కలు సేదతీరేందుకు నీడనిస్తున్న చెట్లు చిలిపిచెడ్ మండలంలో మొక్కల సంరక్షణ చిలిపిచెడ్, మే 4 : ప్రభుత్వం పచ్చదనాన్ని పెంపొందించడానికి చేపట్టిన హరితహ