పెనుబల్లి : హరితహారం కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను రక్షించే బాధ్యత ఆయా గ్రామాల సర్పంచ్లపై ఉందని అడిషనల్ డీఆర్డీఓ శిరీష అన్నారు. మంగళవారం మండలపరిధిలోని గౌరారం నుంచి ముత్�
సత్తుపల్లి : తెలంగాణ ప్రభుత్వం వర్షాకాలం చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నర్సరీలను సిద్ధం చేయాలని ఎంపీడీవో చిట్యాల సుభాషిణి సూచించారు. సోమవారం మండల పరిధిలోని బుగ్గపాడు, కాక
గ్రీన్ చాలెంజ్ స్ఫూర్తితో హీరో నాగార్జున నిర్ణయం ఎంపీ సంతోష్ సమక్షంలో బిగ్బాస్ వేదికపై ప్రకటన వచ్చే 3 వారాలు మూడు మొక్కలు నాటాలని ఎంపీ సంతోష్ పిలుపు హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎ�
వచ్చే ఏడాది హరితహారం టార్గెట్ 46.06 లక్షల మొక్కలు శాఖలవారీగా లక్ష్యాల కేటాయింపు రాబోయే మూడేండ్లకు ప్రణాళికలు సిద్ధం అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీల్లో మొక్కల పెంపకం పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకు�
Minister Errabelli | పల్లె ప్రగతి, గ్రామీణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, ఉపాధి హామీ, హరితహారం మొక్కల సంరక్షణ వంటి అంశాలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి
Green India Challenge | టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా భాగస్వాములయ్యారు. ముంబయి అంధేరిలోని వెస్ట్
బొంరాస్పేట : హరితహారంలో నాటిన ప్రతి మొక్క బతకాలని ఇందుకోసం అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని డీఆర్డీవో కృష్ణన్ అన్నారు. గురువారం మండలంలోని బురితం డా పరిధిలో జాతీయ రహదారికి ఇరువైనులా నాటిన మొక్కలన�
చిట్యాల: హరితహారంలో భాగంగా గ్రామాల పరిధిలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని మండల ప్రత్యేకాధికారి శైలజ అన్నారు. బుధవారం ఆమె మండలంలోని ఏలేటి రామయ్యపల్లి గ్రామ ప్రధాన రహదారి వద్ద నాటిన మొక్కలను పరిశీలిం�
కొత్తూరు : హరిత మున్సిపాలిటీయే లక్ష్యంగా ముందుకు కదులుతున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పెంజర్ల రోడ్డు వద్ద ధరణి వెంచర్లో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్యదేవేందర్ ఆధ్వ
చెట్టు ముందా, విత్తు ముందా అన్న ప్రశ్న ఎడతెగనిది. కానీ మనిషి ముందా, చెట్టు ముందా అంటే మాత్రం స్పష్టమైన జవాబు వినిపిస్తుంది. భూమ్మీద చెట్టు పుట్టాకే… మనిషి మనుగడకు అనువైన వాతావరణం ఏర్పడింది. మనం పీల్చే ప్ర�
CM KCR Meeting with collectors, forest officials | పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణ, హరితహారంపై జిల్లా కలెక్టర్లు, అటవీశాఖ ఉన్నతాధికారులతో ఈ నెల 23న ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్
కీసర, అక్టోబర్ 17: హరితహారంలో నాటిన చెట్లను నరికివేసిందుకు ఒక వ్యక్తికి జరిమానా విధించిన ఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. కీసర మండలం గోధుమకుంటలోని వీఎస్ఆర్ నగర్ కాలనీలో హరితహా�
10.34 లక్షల ఎకరాల్లో అటవీ పునరుద్ధరణ పూర్తి పట్టణాల్లో అందుబాటులోకి 59 అర్బన్ ఫారెస్టులు హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పచ్చదనం చిక్కగా పరుచుకుంటున్నది. ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో కళక�