పర్యావరణ పరిరక్షణలో అడవులు కీలకపాత్ర వహిస్తాయి. అడవులు లేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకమే. కాబట్టి ప్రతి మనిషి తనవంతు ప్రయత్నంగా మొక్కలు పెంచాలి. పర్యావరణ పరిరక్షణకు, అడవుల సంరక్షణకూ తెలంగాణ ప్రభుత్వం చే�
కడ్తాల్ : మానవ మనుగడకు మొక్కలే ఆధారమని, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన టీఆర్ఎస్ జిల్లా నాయకుడు భాస్కర్ర�
పచ్చని తెలంగాణపై చల్లని వానలు మూడేండ్లుగా రాష్ట్రంలో అధిక వర్షాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాజెక్టుల పుణ్యం కలిసొచ్చిన తెలంగాణకు హరితహారం హైదరాబాద్, వరంగల్లో కుండపోత వెతుక్కుంటూ వస్తున్న అల్పపీడనాలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం ఆదిలాబాద్ జిల్లాలో అడవుల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నది. జిల్లాలో గతంలో దట్టమైన అడవులుండేవి. ఉమ్మడి రాష్ట్రంలో స్మగ్లర్లు అడవులను విచక్షణారహితంగా నరికి కలపన
హరితహారానికి పలువురి అండ మొక్కల పెంపకం, వాటి సంరక్షణకు ట్రీ గార్డుల పంపిణీ రూ.లక్షలు వెచ్చించి ఆదర్శంగా నిలుస్తున్న పలువురు హరితనిధిపై జిల్లాలో సర్వత్రా సంతోషం నిర్మల్ అర్బన్, అక్టోబర్ 12 : ప్రజా ఆరోగ్
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ | నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ప్రతి ఒక్కరు బాధ్యతతో చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
ఆసరా పింఛన్ నుంచి రూ.6 ఇచ్చేందుకు గ్రామసభలో తీర్మానం కోటపల్లి : హరిత నిధికి ఆసరా పింఛన్దారులు జై కొట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ లక్ష్య సాధన కోసం నాటిన మొక్కల సంరక్షణకు హరితనిధిని రూపొందించ
హరితహారం | ఐజ పట్టణంలో దవాఖాన ప్రచార బోర్డుకు అడ్డువస్తున్నాయని అలిమియో హాస్పిటల్ హాస్పిటల్ యాజమాన్యం హరితహారం చెట్లను తొలగించింది. ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో మున్సిపల్ కమిషనర్
హరితహారంతో నగరంలోని పలు పోలీస్స్టేషన్లు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. స్టేషన్కు వచ్చిన ప్రజల మనస్సును ఉల్లాసపరుస్తున్నాయి. మానసిక ఆందోళనతో స్టేషన్కు వస్తున్న బాధితులకు చల్లని గాలినిస్తూ ప్రశాంతతన�
నాటిన మొక్కలు బతుకకుంటే ఉద్యోగాలు పోతయని చెప్పినం మొక్కల్లో 90% చక్కగా బతికినయి అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మొక్కలు నాటాలని, బతికించాలని విన్నపం చేస్తే వింటలే�
ఆకట్టుకుంటున్న నిజామాబాద్ యువకుడు నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంపై నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. పర్యావర
ఆకుపచ్చని రాష్ట్రమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం గ్రేటర్లో లక్ష్యానికి అడుగు దూరంలో ఉంది. ఈ ఏడాది ఏడో విడుతలో భాగంగా గ్రేటర్వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని బల్దియా సంకల్పించగా, ఇప్పటివర�
అద్దంకి-నార్కట్పల్లి మల్టీలేయర్ ప్లాంటేషన్ సక్సెస్ ప్రతి జిల్లాలో 250 కిలోమీటర్ల పరిధి లక్ష్యం ఏడు జిల్లాల్లో లక్ష్యానికి మించి మొక్కల పెంపకం చిట్టడవులను తలపిస్తున్న జాతీయ, రాష్ట్ర హైవేలు నల్లగొండ �