Minister Errabelli | పల్లె ప్రగతి, గ్రామీణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, ఉపాధి హామీ, హరితహారం మొక్కల సంరక్షణ వంటి అంశాలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి
Green India Challenge | టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా భాగస్వాములయ్యారు. ముంబయి అంధేరిలోని వెస్ట్
బొంరాస్పేట : హరితహారంలో నాటిన ప్రతి మొక్క బతకాలని ఇందుకోసం అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని డీఆర్డీవో కృష్ణన్ అన్నారు. గురువారం మండలంలోని బురితం డా పరిధిలో జాతీయ రహదారికి ఇరువైనులా నాటిన మొక్కలన�
చిట్యాల: హరితహారంలో భాగంగా గ్రామాల పరిధిలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని మండల ప్రత్యేకాధికారి శైలజ అన్నారు. బుధవారం ఆమె మండలంలోని ఏలేటి రామయ్యపల్లి గ్రామ ప్రధాన రహదారి వద్ద నాటిన మొక్కలను పరిశీలిం�
కొత్తూరు : హరిత మున్సిపాలిటీయే లక్ష్యంగా ముందుకు కదులుతున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పెంజర్ల రోడ్డు వద్ద ధరణి వెంచర్లో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్యదేవేందర్ ఆధ్వ
చెట్టు ముందా, విత్తు ముందా అన్న ప్రశ్న ఎడతెగనిది. కానీ మనిషి ముందా, చెట్టు ముందా అంటే మాత్రం స్పష్టమైన జవాబు వినిపిస్తుంది. భూమ్మీద చెట్టు పుట్టాకే… మనిషి మనుగడకు అనువైన వాతావరణం ఏర్పడింది. మనం పీల్చే ప్ర�
CM KCR Meeting with collectors, forest officials | పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణ, హరితహారంపై జిల్లా కలెక్టర్లు, అటవీశాఖ ఉన్నతాధికారులతో ఈ నెల 23న ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్
కీసర, అక్టోబర్ 17: హరితహారంలో నాటిన చెట్లను నరికివేసిందుకు ఒక వ్యక్తికి జరిమానా విధించిన ఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. కీసర మండలం గోధుమకుంటలోని వీఎస్ఆర్ నగర్ కాలనీలో హరితహా�
10.34 లక్షల ఎకరాల్లో అటవీ పునరుద్ధరణ పూర్తి పట్టణాల్లో అందుబాటులోకి 59 అర్బన్ ఫారెస్టులు హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పచ్చదనం చిక్కగా పరుచుకుంటున్నది. ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో కళక�
పర్యావరణ పరిరక్షణలో అడవులు కీలకపాత్ర వహిస్తాయి. అడవులు లేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకమే. కాబట్టి ప్రతి మనిషి తనవంతు ప్రయత్నంగా మొక్కలు పెంచాలి. పర్యావరణ పరిరక్షణకు, అడవుల సంరక్షణకూ తెలంగాణ ప్రభుత్వం చే�
కడ్తాల్ : మానవ మనుగడకు మొక్కలే ఆధారమని, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన టీఆర్ఎస్ జిల్లా నాయకుడు భాస్కర్ర�
పచ్చని తెలంగాణపై చల్లని వానలు మూడేండ్లుగా రాష్ట్రంలో అధిక వర్షాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాజెక్టుల పుణ్యం కలిసొచ్చిన తెలంగాణకు హరితహారం హైదరాబాద్, వరంగల్లో కుండపోత వెతుక్కుంటూ వస్తున్న అల్పపీడనాలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం ఆదిలాబాద్ జిల్లాలో అడవుల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నది. జిల్లాలో గతంలో దట్టమైన అడవులుండేవి. ఉమ్మడి రాష్ట్రంలో స్మగ్లర్లు అడవులను విచక్షణారహితంగా నరికి కలపన