మొక్కల పెంపకం, రక్షణకు ప్రత్యేక నిధి అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు మమేకం విద్యార్థుల అడ్మిషన్లు, భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో స్వల్ప రుసుము వసూలు హరితయజ్ఞంలో పాల్గొనడమే ‘నిధి’ ప్రధాన లక్ష్యం సర్కారు నిర్ణ�
ఏడేండ్లుగా యజ్ఞంలాసాగుతున్న ప్లాంటేషన్ 14.5 కోట్ల వృక్షాలు నాటి హరిత సంపద పెంపు పచ్చని చెట్లతో కళకళలాడుతున్న నగరం ఔటర్పై వనాలతో ఆహ్లాదంగా మారిన ప్రయాణం ప్రశంసలు కురిపిస్తున్న అంతర్జాతీయ, జాతీయ పర్యావే
సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకొన్నా అది సంచలనమే. తాజాగా హరితనిధిని ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటించి, సభ ఆమోదం తీసుకొని, ప్రజాస్వామ్య విలువలను కాపాడారు. కేసీఆర్ ప్రతిపాదన ప్రకారం ఎంపీలు,
స్వల్పకాలిక చర్చలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వెల్లడి గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్కు అభినందన హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హరితహారం కార్యక్రమం లక్ష్యాన్ని అధిగమించి�
పచ్చటి తెలంగాణకు సరికొత్త సంకల్పం ఎవరూ ‘కొట్టలేని చెట్టు’ పెట్టిన కేసీఆర్ దేశానికి, రాష్ హరిత నిధి ఆదర్శం మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిధి పెట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి ముందే విపక్ష నేతలకు ముఖ్యమంత�
మంత్రి ఐకే రెడ్డి | సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు, ప్రశంసలు దక్కాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
TS Assembly | గ్రీనరీలో ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మొదటి స్థానంలో కెనడా, రెండో స్థానంలో బ్రెజిల్, మూడో స్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు. యూఎన్వో కూడా తె�
షాద్నగర్ : నిర్దేశించిన గడువులో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడారు. �
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహద పడుతుందని ఇండియా టుడే గ్రూప్ ఎడిటర్/డైరెక్టర్ రాజ్ చెంగప్ప అన్నారు.
గ్రేటర్లోని కాలనీల్లో వంద శాతం గ్రీనరే లక్ష్యంగా జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్కు శుక్రవారం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నగరంలోని 4846 కాలనీల్లో వంద శాతం మొక్కలు నాటనున్నారు. ఇప్పటికే 100 శాతం వ్యాక్సి�
లెక్క తేల్చేందుకు రాండమ్ సర్వే అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తేతెలంగాణ): గత రెండేండ్లలో మున్సిపల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల ఆధ్వర్యంలో తెల
ఘట్కేసర్, ఆగస్టు 26 : హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి పచ్చందాలు సంతరించుకున్నది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఎన్హెచ్-163 హైవేపై విభిన్న రకాల మొక్కలు, సెంట్రల్ మీడియన్లు కొత్తందాన్ని ఇస్తున్నాయి. యాదాద