Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ నారాయణరెడ్డి ఇవాళ మొక్కలు నాటారు.
మన రాష్ట్రంలోనూ మ్యాన్మేడ్ ఫారెస్టులు ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ సరసన తెలంగాణ మిద్దె పంటలపై అవగాహన పెరగడం శుభసూచికం గ్రాండ్ నర్సరీ మేళా సందర్శనలో మంత్రి నిరంజన్రెడ్డి పీపుల్స్ ప్లాజాలో ముగిసిన
జిల్లా మహిళా సంఘాల కృషి మరువలేనిది ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ సంతోష్కు ‘గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు’ జ్ఞాపిక అందజేత హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): సమైక్య ప
మంత్రి ఎర్రబెల్లి | ఇప్పటి వరకు 7 కోట్ల 91 లక్షల 2 వేల మొక్కలను నాటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మిగతా మొక్కలను నాటే ప్రక్రియ ఆగస్టు నెలాఖరు లోగా పూర్తి చేస్తామని అయన తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్మాల్యా పెద్దపల్లి జంక్షన్/ముకరంపుర/కాజీపేట, ఆగస్టు 19: కాజీపేట-పెద్దపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మూడోలైన్ పనులు త్వరలోనే పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజా
కందుకూరు : ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయని కందుకూరు మండల పరిషత్ చైర్ పర్సన్ మంద జ్యోతి పాండు, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డిలు అన్నారు. మండల పరిధిలోని మాదాపూరు రెవెన్�
ఝరాసంగం: హరితహారంలో భాంగా మండలంలోని అన్ని గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపుల మూడు వరుసల మొక్కలను నాటించి వాటిని సంరక్షణ చేయాలని సంగారెడ్డి జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ మణికుమార్ పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధి హమ
ధారూరు : హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించాలని డీఆర్డీవో పీడీ కృష్ణన్ అన్నారు. మంగళవారం ధారూరు మండల కేంద్రంలోని పల్లెప్రకృతి వనం, గ్రామ నర్సరీలను, హరిత హారం కార్యక్రమంలో నాటిన మొక్కలను పరీ
దుగ్గొండి, ఆగస్టు 16: పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం సత్ఫలితాలనిస్తున్నది. హరితహారంలో భాగం గా నాటిన మామిడి మొక్క ఏడాదికే కాయలు కాయడం అందరిని ఆశ్చర్యం కల్గి
ప్రతిరోజూ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పోర్టల్లో నమోదు చేయాలి గూగుల్ మీట్లో కలెక్టర్ పమేలాసత్పతి భువనగిరి కలెక్టరేట్: తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో పాటు ఇతర ప్లాంటేషన్ లక్ష్యాన్ని వారంలోగా నూటికి
సీఎం కేసీఆర్| తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం నాలుగు శాతానికిపైగా పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్కు ట్రీ సిటీగా ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు.
కీసర: హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కీసర మండల పంచాయతీ అధికారి మంగతాయారు అన్నారు. మండల కేంద్రంలోని కీసరగుట్టకు వెళ్లే రోడ్డులో హరితహారం పథకం కింద నాటిన మొక్కల
బోడుప్పల్ : తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం పర్యావరణ సమతుల్యతకు దోహదపడుతుందని రాష్ట్ర అటవీ శాఖ ప్రధానధికారి ఎంజె.అక్బర్ అన్నారు. బుధవారం బోడుప్పల్ నగరపాలక సంస్�