సీఎం కేసీఆర్| తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం నాలుగు శాతానికిపైగా పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్కు ట్రీ సిటీగా ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు.
కీసర: హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కీసర మండల పంచాయతీ అధికారి మంగతాయారు అన్నారు. మండల కేంద్రంలోని కీసరగుట్టకు వెళ్లే రోడ్డులో హరితహారం పథకం కింద నాటిన మొక్కల
బోడుప్పల్ : తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం పర్యావరణ సమతుల్యతకు దోహదపడుతుందని రాష్ట్ర అటవీ శాఖ ప్రధానధికారి ఎంజె.అక్బర్ అన్నారు. బుధవారం బోడుప్పల్ నగరపాలక సంస్�
బొల్లారం, ఆగస్టు 7 : బంగారు తెలంగాణలో భాగంగా రాష్ర్టాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న విజ్ఞిప్తి చేశారు. శనివార
టీఆర్ఎస్ నాయకుడు విష్ణువర్ధన్రావుచిట్యాల, ఆగస్టు 6: మొక్కలు నాటి సంరక్షించడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోన విష్ణువర్ధన్రావు �
దౌల్తాబాద్ ఆగస్టు :మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో హరితహారం లక్ష్యాన్నిసాధించాలని ఎంపీడీఓ తిరుమలస్వామి అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత
బొంరాస్పేట, ఆగస్టు:తెలంగాణ రాష్ట్రంలో అటవీ సంపదను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుంది. రహదారులకు ఇరువైపులా రెండు మూడేండ్ల కిందట నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి కొత్
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కలల సహకారమైన ఆకుపచ్చని తెలంగాణ సాధన కోసం ప్రముఖ జర్నలిస్టు పొన్నాల గౌరీశంకర్ చేపట్టిన ఏడవ విడత ప్రజా హరితహారం సైకిల్ యాత్రం మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా స�
చుట్టూ పచ్చగా పరుచుకున్న పొలాలు.. మధ్యలో అమ్మ చెట్టు.. ఆ తల్లి ఒడిలో అంచెలంచెలుగా రెండు మంచెలు.. ఆకుల నీడలో వెలసిన ఈ మేడ అద్భుతంగా ఉన్నది కదూ.. నీటి గలగలలతో సేద్యం ఇప్పుడు పండుగైంది.
రాచకొండ నూతన పోలీస్ కమిషనరేట్లో హరితహారం 40వేల మొక్కలు నాటిన పోలీసులు మేడ్చల్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో విస్తారంగా అడవుల విస్తీర్ణం పెరిగిందని హోం మంత్రి మహ�
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ | అడ్డగుడూర్ మండల కేంద్రంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పాల్గొన్నారు.
‘పర్యావరణ పరిరక్షణ- సర్వజన సంరక్షణ’.. అనే నినాదంతో పచ్చదనం పెంపుపై అవగాహన కల్పించటమే లక్ష్యంగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ పనిచేస్తున్నది. ఎప్పటికప్పుడు కొత్తతరహా కార్యక్రమాలను తీసుకుంటూ నాలుగేండ్లుగ�
24న బాన్సువాడలో 3 లక్షల మొక్కలు నాటుతాం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడి బాన్సువాడ, జూలై 21: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఈ నెల 24న నిర్వహించే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంత�