టీఆర్ఎస్ నాయకుడు విష్ణువర్ధన్రావు
చిట్యాల, ఆగస్టు 6: మొక్కలు నాటి సంరక్షించడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోన విష్ణువర్ధన్రావు కోరారు. ఎంపీ సంతోష్పిలుపు మేరుకు గ్రీన్ చాలెంజ్లో భాగంగా శుక్రవారం విష్ణువర్ధన్రావు తన 60వ పుట్టిన రోజు సందర్భంగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లిలో కుటుంబసభ్యులతో కలిసి మొక్కలు నాటారు.