బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన ‘తెలంగాణకు హరితహారం’ పేరును ‘వనమహోత్సవం’ అని మార్చిన కాంగ్రెస్ సర్కారు.. పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్లాంటేషన్ పోడులో ఫారెస్ట్ అధికారులు పనులు ప్రారంభించారు. కాగా ప్లాంటేషన్ పోడుపై పోడుదారులు, ఫారెస్ట్ మధ్య వివాదం సాగుతూ ఉద్రిక్తలకు దారితీసి కేసు పెట్టుకునే వరకు వచ్చింది. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికార�
మొక్కలు నాటేందుకు సమయం సమీపిస్తున్న సందర్భంగా గ్రామాలలోని అన్ని నర్సరీలలో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉంచాలని ఎంపీడీవో గ్యమ్య నాయక్ అన్నారు. సోమవారం దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలోని నర్సరీని ఎం�
Radhika Guptha | వర్షాకాలం ముందుగానే మొదలైనందున ఈ సారి మొక్కలు నాటే కార్యక్రమం వన మహోత్సవాన్ని మొదలు పెట్టాలని సూచించారు. జిల్లాలోని మున్సిపాలిటీలలో మొక్కలు నాటేందుకు సిద్దంగా ఉండాలని, అందుకు అవసరమైన చర్యలు చేప�
ఉపాధి హామీ పనులను కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎంపీడీవో సుధాకర్ సూచించారు. గురువారం మండల పరిధిలోని మాచనూర్ గ్రామ శివారులో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి అక్కడ కల్పిస్తున్న మౌలిక
Himanshu Rao | సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే కేసీఆర్ మనువడు హిమాన్షు రావు.. మరో అడుగు ముందుకు వేశారు. ఈసారి వ్యవసాయ క్షేత్రంలో పార బట్టి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఓ మొక్కను నాటి.. �
ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం ఎంతో అవసరమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. చెట్లను పెంచడం ద్వారా ఆరోగ్య అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
Gandham Ramulu | ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గంధ
Green India Challege | ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’(Green India Challege) లో ప్రఖ్యాత బాలీవుడ్ గాయని శ్రేయా ఘోషల్ గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఎంపీ సంతోష్ కుమార్( MP Santosh Kumar) తో కలిసి మొక�
భద్రాద్రి జిల్లా అడవుల్లో పునరుజ్జీవన వైభవం వెల్లివిరుస్తోందని ప్రధాన అటవీ ముఖ్య సంరక్షణ అధికారి (కాంపా) లోకేశ్ జైస్వాల్ పేర్కొన్నారు. అటవీ అధికారులు చేపడుతున్న కార్యక్రమాలు, మొక్కల పెంపకం వంటివి ఎం�