అడవులు ఈ పుడమికి ఊపిరితిత్తుల్లాంటివి. పర్యావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని జీవరాశులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే సంపద ఇది. అడవుల విస్తరణ ఎంత పెరిగితే జీవుల మనుగడ అంతమేరకు పెరిగినట్లు లెక్�
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీకాంత్ త్యాగి ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. మొక్కలను టచ్ చేసి చూడు.. నీ అంతు చూస్తా అని బెదిరింపులకు గురి చ
స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా హరితహారంలో భాగంగా ఈ నెల 10న అన్ని చోట్లా మొక్కలు నాటాలని, ఫ్రీడమ్ ప్లాంటేషన్స్ను పెద్ద ఎత్తున నిర్వహించాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్ ఎం డోబ్రియల్ ఆద�
పుడమికి పచ్చల హారం తొడిగి అటవీ విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుతం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం జిల్లాలో వడివడిగా సాగుతున్నది. ఎనిమిదో విడుత లక్ష్యం 28.83లక్షల మొక్కలు కాగా, ఇప్పటిక�
సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో జరిగే వివాహాలకు పంచాయతీ కార్యదర్శి ద్వారా వివాహ ధ్రువీ
జాగా లేకపోతేనేం.. పచ్చని మొక్కలంటే ఇష్టమా? కానీ స్థలాభావం వల్ల అపార్ట్మెంట్లోనో, అద్దె ఇంట్లోనో పెంచుకోలేకపోతున్నారా? ఇప్పుడా బాధ లేదు. రకరకాల వాల్ పాట్స్ అందుబాటులో ఉన్నాయి. మట్టి, నీరు నామమాత్రంగా అ
మొక్కనాటి నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన ఎంపీ సంతోష్కుమార్ హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): మొక్కలు నాటి మాతృభూమిని అందంగా తీర్చిదిద్దుదామని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. హైదర�
కట్టంగూర్: నర్సరీలో మొక్కల పెంపకంపై నర్సరీల నిర్వాహకులు, అధికారులు జాగ్రత్తలు పాటించాలని డీఆర్డీఓ కాళిందిని అన్నారు. గురువారం మండలంలోని కల్మెర, అయిటిపాముల, పరడ గ్రామాల్లోని నర్సరీలను ఆమె పరిశీలించారు
గోల్నాక : నియోజకవర్గంలోని రహదారులకు ఇరు వైపుల మొక్కలు నాటి ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు. హార్టికల్చర్ కొత్త డీడీగా బాధ్యతలు చేపట్టిన శ్రీదేవి�
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జమ్మి మొక్కలు నాటారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ‘ప్రదుషన్ సే ఆజాదీ’ (కాలుష్యం నుంచి విముక్తి) నినాదంతో ఆదాయపన్ను శాఖ శనివారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో కలిపి ఐదువేల మొక్కలు �