మొక్కలు నాటిన శ్రీశైలం ఈఓ | భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వంతోపాటు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు శ్రీశైల క్షేత్ర పరిధిలో విరివిగా మెక్కలను పెంచుతున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామం రూటే సపరేటు. ఇకపై ఊరిలో జరిగే ప్రతి పెండ్లి, పుట్టినరోజు వేడుకలో గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటాలని ఆదివారం గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మాని
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్లోని ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. గ్రీన్చాల�
మేడ్చల్ : అర్బన్ పార్కుల్లో శ్రీగంధ సువాసనలు పరిమళించనున్నాయి. జిల్లా అంతటా ఉన్న అర్బన్ పార్కులు, రిజర్వు ఫారెస్ట్ల్లో అంతరించిపోతున్న ఈ జాతి మొక్కలను విరివిగా పెంచాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయిం�
హైదరాబాద్: ప్రకృతికి మన అవసరం కంటే.. మనకే ప్రకృతి అవసరం ఎక్కువని ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుత
హైదరాబాద్ : దేశంలో ఎక్కువ మొక్కలు నాటిన రాష్ట్రం తెలంగాణేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం రాజ్యసభలో ఎంపీ చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖల మంత్రి ప్రకాశ్ జవడే�