రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్తో పర్యావరణ పరిరక్షణకు మేలు జరుగుతున్నదని డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జీ సతీశ్రెడ్డి పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా
కొండగట్టు అటవీ క్షేత్రం ఇక దట్టమైన వృక్ష సంపదతో అలరారనున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించగా, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ గుట్ట చుట్టుపక్కల ఉన్న 1095 ఎకరాలన�
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్చాలెంజ్ అద్భుత కార్యక్రమమని ప్రముఖ స్టాండప్ కమెడియన్, హాస్యనటుడు కపిల్శర్మ ప్రశంసించారు. గురువారం ఆయన ముంబైలోని దాదాసాహెబ్ ఫాలే చిత్రనగరిలో ఎ�
రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసి, అభివృద్ధి పథాన నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్కు హ్యాట్సాఫ్ అంటూ పీపుల్స్స్టార్ ఆర్ నారాయణమూర్తి ప్రశంసించారు
మానవ మనుగడకు చెట్లు జీవనాడులని విపక్ష పార్టీల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా పేర్కొన్నారు. ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు నివాసంలో రాజ్యసభసభ్యుడు, గ్రీన్ ఇండ�
ఇదీ చెట్టమ్మ గోడు..విచక్షణారహితంగా నరికివేతకు గురవుతున్న చెట్ల అరణ్య రోదనపై కవి, గాయకుడు కార్తీక్ కొడకండ్ల రాసి, ఆలపించిన గేయం..చెట్ల అవసరాన్ని, మానవుడికి అవి ఉపయోగపడుతున్న విధానాన్ని పాట రూపంలో ఆలపించి�
ఎంపీ సంతోష్ పిలుపునకు స్పందించిన మహిళలు రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటిన పలువురు హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళా మొక్కలు నాటాలన్న ఎంపీ సంతోష్కుమా
గ్రీన్ ఇండియా చాలెంజ్ మరో గొప్ప సంకల్పానికి సిద్ధమైం ది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ రాజధా ని ఢిల్లీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్
గ్రీన్ ఇండియా చాలెంజ్లో డాక్టర్ పద్మజారెడ్డి హైదరాబాద్, జనవరి 28 (నమస్తేతెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ చాలా గొప్ప కార్యక్రమమని, మొక్కలను నాటడం దైవకార్య�
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో ఉమెన్సేఫ్టీ కోర్ కమిటీలోని మహిళా ఉన్నతాధికారులు బుధవారం ములుగులోని తెలంగాణ రాష్ట్ర అటవీ శిక్షణా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కా�