ఎంపీ సంతోష్ పిలుపునకు స్పందించిన మహిళలు రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటిన పలువురు హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళా మొక్కలు నాటాలన్న ఎంపీ సంతోష్కుమా
గ్రీన్ ఇండియా చాలెంజ్ మరో గొప్ప సంకల్పానికి సిద్ధమైం ది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ రాజధా ని ఢిల్లీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్
గ్రీన్ ఇండియా చాలెంజ్లో డాక్టర్ పద్మజారెడ్డి హైదరాబాద్, జనవరి 28 (నమస్తేతెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ చాలా గొప్ప కార్యక్రమమని, మొక్కలను నాటడం దైవకార్య�
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో ఉమెన్సేఫ్టీ కోర్ కమిటీలోని మహిళా ఉన్నతాధికారులు బుధవారం ములుగులోని తెలంగాణ రాష్ట్ర అటవీ శిక్షణా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కా�
అతనేం కుబేరుడు కాదు. పెంకుటిల్లే పెద్ద ఆస్తి. రోజూ పాత సైకిలు మీద ఆ పెద్దాయన ప్రయాణిస్తుంటే.. రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు ఆకులూ పూలూ రాల్చుతూ.. ‘పత్రం సమర్పయామి’, ‘పుష్పం సమర్పయామి’ అంటూ అభ్యాగత సేవలు చే
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నది. జపాన్లో భారత రాయబారి సంజయ్కుమార్ వర్మ టోక్యోలోని కోహన ఇంటర్నే�