హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి మొక్కలు నాటారు. తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి�
టీఆర్ఎస్ నాయకుడు విష్ణువర్ధన్రావుచిట్యాల, ఆగస్టు 6: మొక్కలు నాటి సంరక్షించడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోన విష్ణువర్ధన్రావు �
పల్లెలకు ఆదర్శంగా నిలిచిన గ్రామ పంచాయతీ ప్రశంసిస్తూ కేంద్ర పంచాయతీరాజ్శాఖ ట్వీట్ గ్రామ ప్రజలు, సర్పంచ్కు ఎంపీ సంతోష్ అభినందన హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా
పుట్టినరోజున మొక్కలు నాటిన కామ్రేడ్ ధన్యవాదాలు తెలిపిన ఎంపీ సంతోష్కుమార్ హైదరాబాద్, జులై 28 (నమస్తే తెలంగాణ): ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సామాన్య
రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ముక్కోటి వృక్షార్చన ఉత్సాహంగా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు మంత్రి కేటీఆర్కు మొక్కనాటి శుభాకాంక్షలు ఒకేరోజు రికార్డుస్థాయిలో నాటుకున్న 3.30 కోట్ల మొక్కలు �
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా హైదరాబాద్లోని బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ గురువారం రెండు మొక్కలు నాటార�
యూఎన్ ప్రతినిధి ఎరిక్ సొల్హెయిమ్ ప్రశంసలురాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ కృతజ్ఞతలు హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్పై యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిక్యూటివ్
ఉత్సాహంగా పల్లె, పట్టణ ప్రగతి పనులు పల్లె, పట్టణ ప్రగతి పనులు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటుతున్నారు. గ్రామాలు, ప�
నెర్రెలుబారిన నేలతల్లికి చికిత్స చేయడానికి మహామహా వైద్యులంతా తరలివచ్చారు. మనసు నాడి పట్టి ప్రకృతి హృదయ స్పందన విన్నారు. హరితహారమే.. నేలమ్మకు అసలైన ఆభరణమని తేల్చి చెప్పారు. ప్రతి మనిషీ ఒక మొక్క నాటితే అవే
రాష్ట్ర అవతరణ తొలినాళ్ల నుంచీ తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నది. దీనిలో భాగంగానే నేటి నుంచి ఈనెల పదో తేదీ వరకు ఏడో విడత హరితహారం కార్యక్రమంలో పచ్చదనం-పారిశ�
10వ తేదీ దాకా ఏడోవిడత హరితహారం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభం ఏడోవిడతలో 19.91 కోట్ల మొక్కలే లక్ష్యం ఇప్పటివరకు నాటినవి 220.70 కోట్లు హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): హరిత ఉద్యమానికి సర్వంసిద్ధమైంది. ‘అడ
గ్రీన్చాలెంజ్లో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిహైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తన పుట్టినరోజు
భూమాత ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చగలదు, కానీ వారి కోరికలు తీర్చలేదన్నారు మహాత్మా గాంధీ. ఈ భూమి సకల జీవులకు ఆది మాత. ప్రతి మొక్కను జంతువును, చరాచరాలన్నిటినీ పోషిస్తుంది. కానీ మానవుని వినాశకర చర్యలు భూమి గుండ�