సిద్దిపేట : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం మొక్కలు నాటారు. గురువారం హరీశ్రావు జన్మదిన వేడుకను పురస్కరించుకుని మొక్కలు నాటాల్సిందిగ�
ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్ ఆరంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్కు అపూర్వ స్పందన లభిస్తోంది. పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగమవుతున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ�
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ వేల్పూర్, మే 31: రైతుల మేలు కోసం నిరంతరం పోరాడిన దివంగత వేముల సురేందర్రెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ అన్నారు. సోమవారం నిజామ�
కలిసికట్టుగా పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ప్రజలకు ఎంపీ సంతోష్కుమార్ పిలుపు ట్విట్టర్లో 50 ఏండ్ల నాటి వీడియో పోస్ట్ హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఒక మొక్కకు నీరు పోస్తే అది వృక్షమై ఎందరికో ప్రాణం పో
జన్మదినం సందర్భంగా మొక్కలునాటిన ఎమ్మెల్యే హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో మొక్కలు న�
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్రావు సోమవారం మొక్కలు నాటారు. తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని మలక్
హైదరాబాద్ , మార్చి 10 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామచంద్రు తేజావత్ కూకట్పల్లిలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ప్రకృతి సైనికుడిగా ఎంపీ సంతోష్కుమార్ �