అతనేం కుబేరుడు కాదు. పెంకుటిల్లే పెద్ద ఆస్తి. రోజూ పాత సైకిలు మీద ఆ పెద్దాయన ప్రయాణిస్తుంటే.. రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు ఆకులూ పూలూ రాల్చుతూ.. ‘పత్రం సమర్పయామి’, ‘పుష్పం సమర్పయామి’ అంటూ అభ్యాగత సేవలు చే
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నది. జపాన్లో భారత రాయబారి సంజయ్కుమార్ వర్మ టోక్యోలోని కోహన ఇంటర్నే�
తన పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్కుమార్కు మొక్కను బహూకరిస్తున్న టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి ఎం రమేశ్కుమార్రెడ్డి. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శనివారం టీఆర్ఎస్ఎల్పీ ఆవరణలో ఆయన �
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు పాల్గొన్నారు. ఊరుఊరికో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా విజయదశమి పర్వ�
పచ్చదనం పెంపునకు దోహదం సినీ నటుడు జగపతిబాబు ప్రశంస ఎంపీ సంతోష్తో కలిసి మొక్కలు నాటిన జగపతి, ఇతర నటులు హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రకటించిన హరిత నిధి ఆలోచన ఎంతో గొప్పదని, తెలంగ�
‘మనవాళ్ళు ఒత్తి వెధవాయలోయ్’ అని గురజాడ అప్పారావు ఏ సందర్భంలో అన్నాడో కానీ, ప్రతిభని, మంచితనాన్ని గుర్తించి గౌరవించే సంస్కారం తెలుగు వాళ్ళలో తక్కువే అని చెప్పాలి. ఎవరో ఎక్కడో ఏదైనా సాధించినా, ఒక పురస్క�
శ్రీరాంపూర్ : తెలంగాణా ప్రభుత్వం ప్రారంభించిన గుడికో జమ్మిచెట్టు, ఊరికో జమ్మిచెట్టు కార్యక్రమాన్ని సింగరేణిలో గనికో జమ్మిచెట్టు కార్యక్రమాన్ని శుక్రవారం డైరెక్టర్(ఫైనాన్స్, పా, పీపీ) బలరాం ప్రారంభ
జూబ్లీహిల్స్లో మొక్క నాటిన ఆ దేశ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరన్ హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): పచ్చదనం పెంపుదలే లక్ష్యంగా కొనసాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తిని శ్రీలంక
మొక్కలు నాటిన మైనార్టీ మత పెద్దలుహైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకుసాగుతున్నది. అఫ్జల్గంజ్ ఉస్మానియా ద�
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా సైదాబాద్ సింగరేణికాలనీలోని తన నివాసం వద్ద ప్రముఖ కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య బుధవారం మొక్కలు నాటారు. ప్రతిఒక్కరూ మ�
సైదాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య బుధవారం సైదాబాద్ సింగరేణికాలనీలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభి�
సినీ నటి మీనాక్షిచౌదరి గురువారం గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ పార్క్లో మొక్కలు నాటింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ప్రకృతి పరిరక్షణే ధ్యేయంగా గొప్ప సంకల్పంతో ఎంపీ సంతోష్కుమార్ ఈ క�
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎంతో గొప్ప కార్యక్రమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉషా, కూతురు దీపావెంకట్ ప్రశంసించారు. గ్రీ�