హుజురాబాద్: తన పుట్టినరోజును పురస్కరించుకొని హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. మొక్కను నాటిన ఆయన.. భవిష్యత్తు తరాల కోసం ప్రతీ ఒక్కరు ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన గెల్లు.. ఎంపీ సంతోష్ కుమార్ను ట్యాగ్ చేశారు.