వాతావరణ సమతుల్యాన్ని, ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ ఉద్యమ స్ఫూర్తితో 17 కోట్ల మొక్కల్ని నాటించడం అభినందనీయమన్నారు.
మనం మొక్కల్ని కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయన్నారు ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు దునియా విజయ్. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంల�
‘నూతన సంవత్సరం రోజున అనేక నిర్ణయాలు తీసుకొనే మనం.. మొక్కలు నాటి పచ్చదనం పెంచే లక్ష్యాలు కూడా ఏర్పర్చుకోవాలి’ అని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్కుమార్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ అట్టహాసంగా కొనసాగుతున్నది. వారాంతంతోపాటు క్రిస్మస్ సెలవులు రావడంతో శనివారం పుస్తక ప్రేమికులు, పలు పాఠశాలల విద్యార్థులు భారీగా తరలివచ్చారు.
ఆలోచనలను ఆశయాలుగా మార్చి వాటి సాధనకు కృషిచేయటం ఉద్యమ కాలం నుంచి సీఎం కేసీఆర్ ఆచరణలో పెట్టారని, అదే స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నామని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ �
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మొక్కలు నాటారు. జిల్లా కేంద్రంలోని రైటర్బస్తీలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో
MP Santhosh kumar | వేడుక ఏదైనా మొక్క నాటాలనే ఆలోచన ప్రతిఒక్కరిలో తీసుకురావడంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ మొదటి విజయాన్ని సాధించిందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామంలో ఓ ఐదేళ్ల బుడతడు అస్వాద్ తన ఐదో పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో మొక్కలు నాటాడు.
Green India Challenge | టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతూనే ఉంది. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తెలంగాణ
పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్' కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. సినీ తారలు ఈ ప్రకృతి హిత కార్యక్రమంలో భాగమవుతున్నారు.