Seed Ganesha | సంప్రదాయం, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ (GIC) లో భాగంగా సీడ్ గణపతి విగ్రహాలను తెలుగు నటుడు, నిర్మాత నారా రోహిత్ సుందరకాం�
గ్రీన్ ఇండియా చాలెంజ్ (జీఐసీ) పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ఎల్లలు దాటాయి. జీఐసీ తన 8వ వార్షికోత్సవాన్ని బెంగాల్లోని సుందర్బన్స్ మడ అడవుల సంరక్షణ కార్యక్రమంతో ఘనంగా జరుపుకొన్నది.
Green India Challenge : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సంస్మరిస్తూ .. గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు చెందిన 8వ ఎడిషన్ను ఆర్గనైజ్ చేస్తున్న�
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో మూడు మొక్కలు నాటార
World Environment Day | ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎర్రవల్లిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్లో చేరి.. మూడు మొక్కలు నాటి.. భవిష్యత్తుకు బాటలు పరచాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్కుమార్ పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం వెంగళ్రావు పార్కులో నిర్వహించిన గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో మాజీ ఎంపీ సంతోష్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు.
రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్' ఇప్పటికే అద్భుత ఫలితాలతో అప్రతిహతంగా కొనసాగుతున్నది.
కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న వృక్షార్చనలో భాగంగా ఆదివారం హైదరాబాద్ వెంగళరావు పారులో మొక్కలు నాటిన 40 మంది కార్పొరేషన్ మాజీ చైర్మన్లు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ, గ్రీన్ఇండియా చాలెంజ్ �
KCR | కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోశ్కుమార్ పిలుపు మేరకు హైదరాబాద్లోని పంజాగుట్టలో వృక్షా�
ఈనెల 17న మాజీ సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని గ్రీన్ ఇండియా చాలెంజ్, వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ సంతోష్ రావు ఆదేశాల మేరకు వృక్షార్చనలో భాగంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గంధం నాగేశ్వరరావు ఆధ్వర్యంల�
బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజును (ఫిబ్రవరి 17) పురస్కరించుకొని రాజహేంద్రవరంలోని కడియం నర్సరీ రైతులు వెయ్యి మొకలు నాటారు.