J Santosh kumar | గ్రీన్ ఇండియా చాలెంజ్' వ్యవస్థాపకుడు, ఇగ్నైటింగ్ మైండ్స్ చైర్మెన్, మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిపాదన ప్రకారం.. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ స్టేట్ ప్రీమియర్ ల�
రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ (జీఐసీ) వ్యవస్థాపకుడు సంతోష్కుమార్ పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరింపజేశారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయన, అకడి నగరాల మేయర్లను కలవడ�
ప్రతిష్ఠాత్మక ‘లండన్ క్లైమేట్ యాక్షన్ వీక్ -2026’ సదస్సులో భారతీయ పర్యావరణ ఉద్యమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్' ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు �
వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అంతరిస్తున్న జీవవైవిధ్యంతో యావత్ ప్రపంచం అల్లాడిపోతున్న వేళ.. పర్యావరణ పరిరక్షణ కోసం హైదరాబాద్ వేదికగా మొదలైన ఓ మహా ఉద్యమం ఇప్పుడు లండన్ గడ్డపై ప్రతిధ్వని�
భూమికి పచ్చని రంగు వేయాలనే సంకల్పంతో కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం స్ఫూర్తితో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్' వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ సంతోష్కుమార్ పశ్చిమబెంగాల్లోని సు
స్వర్గాన్ని నక్షత్రాల్లో వెతకడం కాకుండా.. మన చేతుల్లో ఉన్న ఈ పచ్చని భూగోళాన్ని కాపాడుకొంటే.. అంతకు మించిన స్వర్గం మరొకటి ఉండదని ప్రముఖ భారత వ్యోమగామి శుభాంశు శుక్లా పేర్కొన్నారు.
వడగాల్పులు జాతీయ విపత్తు కాదా? అని మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్కుమార్ ప్రశ్నించారు. బెంగళూరు వేదికగా ఐఐఎం నిర్వహించిన ‘ైక్లెమెట్ ఇన్నొవేషన్ సమ్మిట్-2026’లో ప్యానెల్ స్పీ�
Santosh Kumar | పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై కృషి చేస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ (జీఐసీ) వ్యవస్థాపకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్కుమార్ మరో ప్రతిష్టాత్మక వేదికపై ప్రసంగించనున్నారు.
బ్రిటన్ పార్లమెంట్ నుంచి ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ గ్రీన్ ఐకాన్' అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని, ఈ అవార్డుతో బాధ్యత మరింత పెరిగిందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త,రాజ్యసభ మాజీ సభ్యుడు జోగి
కేసీఆర్ స్ఫూర్తితో పురుడుపోసుకొన్న గ్రీన్ ఇండియా చాలెంజ్ హరితసేనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం వెనుక, మొక్కలు నాటి వాటిని సంరక్షించిన ప్రతి ఒక్కరి కృషి ఉందని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టి�
గొర్ల కాపరుల దాడిలో గాయపడి నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశర్ల సత్యనారాయణను గ్రీన్ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ మాజీ స
తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు గులాబీ జెండా పట్టుకుని పార్టీకి, ప్రజలకు ఎన్నో సేవలందిస్తున్న ఎన్నారైల పాత్ర మరువలేనిదని మాజీ ఎంపీ సంతోష్కుమార్ పేర్కొన్నారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం ఎన్నారై బ�
భారతదేశంలో పర్యావరణ విప్లవాన్ని సృష్టించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్' (జీఐసీ) పాఠాలు ప్రపంచ దేశాలకు బోధిస్తామని మాజీ ఎంపీ, ఇగ్నైటింగ్మైండ్స్ చైర్మన్ సంతోష్కుమార్ తెలిపారు.