Sindhu tapasvi | రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో అంతర్జాతీయ టైక్వాండో ప్లేయర్ సింధు తపస్వి మొక్కలు నాటింది. ఆదివారం తన జన్మదినం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
Green India Challenge | పర్యావరణ పరిరక్షణ, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ-ఉపాధి కల్పన కోసం... స్వచ్ఛంద సంస్థలు ఏకం కావాలని నిర్ణయించాయి. సమాజ సంక్షేమం కోసం వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఎన్జీవోలు ఒక తాటిపైకి వచ్చి పనిచేసినప్పు�
‘గ్రీన్ ఇండియా చాలెంజ్'లో భాగంగా నటి షెర్లీ సెటియా గురువారం జూబ్లీహిల్స్ పార్క్లో మొక్కలు నాటారు. ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన ఎంపీ సంతోష్కుమార్
Green India Challenge | రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇద్దరు కుమారులు కాళ భైరవ, శ్రీ సింహ
MP Ranjith Reddy | ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా �
పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్' కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని పచ్చని ప్రకృతిని పెంచే కార్యక్రమంలో భాగమ�
Green India challenge | రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో టీఈ నటుడు ప్రభాకర్ పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు.
మానవాళికి పచ్చని ప్రకృతిని అందించేందుకు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ’గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఐదేళ్లుగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్న ఈ కార్యక్రమంలో సినీ తారలు ఉత్సాహంగా �
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయమని నటి సుమయా రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో తెలంగాణ స్టేట్ టెన్నిస్ ఛాంపియన్ (2021) గార్లపాటి పణీత పాల్గొంది. జూబ్లీహిల్స్ లోని జీహెచ్ఎంసీ పార్క్లో గురువారం ప
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో తెలంగాణ స్టేట్ టెన్నిస్ చాంపియన్ (2021) గార్లపాటి ప్రణిత పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ �
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ భాగమైంది. మంగళవారం జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో నిఖత్ మొక్క నాటింది.
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగ
పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి సమన్వయం తో ముందుకు రావాల్సిన సామాజిక బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నదని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారిణి ఆకుల శ్రీజ సోమాజిగూడలోని తన నివాసంలో మొక్కలు నాటింది. ఇటీవల బర్మింగ్హామ�