పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీ సంతోష్కుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటలిజ
మన పూర్వీకులు ‘వృక్షో రక్షతి రక్షితః’ అన్నారు. ఈ మాటను ఆచరించేందుకు సంతోష్కుమార్ పడుతున్న తపన అంతా ఇంతా కాదు. కేవలం మొక్కలు పెంచేందుకు గ్రీన్ ఇండియా చాలెంజ్ను స్థాపించడం అంటే మాటలు కాదు. దీని ద్వారా �
తన కెమెరా కన్నులతో ప్రకృతి అందాలను.. ముఖ్యంగా పక్షులను బందించే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ఈసారి విభిన్నమైన చిత్రాలను ఎక్స్(ట్విట్టర్) వేదికలో షేర్చేశారు.
సంకల్పం ఎంత గొప్పదైతే ప్రజల నుంచి అంత మంచి స్పందన లభిస్తుందని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చెప్పారు. కూకట్పల్లి కేపీహెచ్బీ ఫేజ్- 6లోని నెక్సెస్ హైదరాబాద్ మాల్�
పిల్లలకు విద్యా, వికాసంతోపాటు ప్రకృతి పట్ల అవగాహన కల్పించడం అందరి బాధ్యత అని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పేర్కొన్నారు.
Green India Challenge | విద్యార్థులకు విద్య, వికాసంతో పాటు ప్రకృతిపై అవగాహన కల్పించడం అందరి బాధ్యత అని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. గండిపేటలోని పల్లవి పబ్లిక్ స్కూల్ విద్
అంటే.. చెట్లు సత్పురుషుల వలె తాము ఎండలో ఉంటూ ఇతరులకు నీడనిస్తాయి. ఇతరుల కోసం ఫలాలు ఇస్తాయి. నీతిశాస్త్రంలో చెప్పిన ఈ శ్లోకం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్�
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నిజాం వైద్య విజ్ఞానసంస్థలో ఉదయం 8 గంటలకు
ప్రకృతి పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్కుమార్ ఒక రుషిలా నిరంతరం పరితపిస్తున్నారని బ్రహ్మకుమారీస్ మాతా కుల్దీప్ దీదీ అభినందించారు. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంత
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామంలో రెండు వేల మొక్కలు న
పచ్చని ప్రపంచం కోసం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్' దోహదపడుతుందని నోబెల్ బహుమతి గ్రహీత, బచ్పన్ బచావో ఆందోళన్ సంస్థ వ్యవస్థాపకుడు కైలాశ్ సత్యర్థి అన్నారు.
Green India Challenge | నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్తో కలిసి గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్లో మొక్కలు నాటారు
Green India Challenge | హైదరాబాద్ : బీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్కు పార్లమెంట్లో ప్రశంసలు లభించాయి. భావితరాలకు పచ్చదనాన్ని కనుకగా ఇచ్చే దిశగా ఆయన చేస్తున్న కృషిని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్దన్ఖడ్ ప
Minister Jagdish Reddy | రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదినం నేడు. 58 వసంతాలు పూర్తి చేసుకుని 59వ పడిలోకి అడుగిడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి జగదీశ్రెడ్డి సీఎం కేసీఆర్�