MP Santosh Kumar | హైదరాబాద్ : ఢిల్లీ హైకోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. 2017లో హోళీ సందర్భంగా గొడవకు కారణమైన వ్యక్తికి ఢిల్లీ కోర్టు ఆసక్తికరమైన శిక్ష విధించింది. ఇది చారిత్రాత్మక తీర్పని గ్రీన్ ఇండియా చా
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decennial Celebrations) భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవం (Harithotsavam) నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ (MP Santhosh kumar) మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్ భగ
రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు చిన్నా పెద్ద సేదతీరేందుకు ఉపయోపడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లోని ప్రకృతివనంలో ఓ ఇద్దరు వృద్ధులు ఇలా సరదాగా ఉయ్యాల ఊగుతూ ‘�
ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World Environment day) సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని ఇన్స్టిట్ ఆఫ్ జెనెటిక్స్ క్యాంపస్లో నిర్వహించిన 2కే వాక్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ (MP Santhosh kumar) ప్రారంభించారు.
ఆకుపచ్చ కిరీటంతో దేశం ముందు తెలంగాణ మరోసారి ఠీవిగా నిలిచింది. హరితహారంతో అద్భుతాలు ఎలా చేయొచ్చో దేశానికి ప్రత్యక్షంగా చూపింది. అనతికాలంలోనే ‘హరిత’ ఫలాలను కండ్లకు కట్టింది.
మానవజాతి మనుగడకు మొకలే ప్రాణాధారమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. సచివాలయంలో మొకను నాటారు. ఈ
Gandham Ramulu | ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గంధ
భారత క్రికెట్ నియంత్రణా మండలి(బీసీసీఐ) పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. ప్రపంచంలోనే అతి ఖరీదైన క్రికెట్ లీగ్గా వెలుగొందుతున్న ఐపీఎల్ ద్వారా సమాజానికి ఎంతోకొంత మేలు చేయాలనే ఉద్దేశంతో మొక్కల �
BCCI | ఐపీఎల్ 2023 మ్యాచ్ల సందర్భంగా బీసీసీఐ ఇటీవల వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్లేఆఫ్స్ మ్యాచ్ల్లో నమోదయ్యే ఒక్కో డాట్బాల్కు 500 చొప్పున చెట్లను నాటాలని ఆదేశించింది. దీని ప్రకారం డాట్బాల్ నమోదు చేసిన జ�
Green India Challenge | బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్పై స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు.
ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం దేశమంతా వ్యాపించింది. ఇటీవలే బాలీవుడ్ స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ చాలెంజ్లో పాల్గొన్నారు.
Green India Challenge | ప్రముఖ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. ముంబయిలోని గోరేగాన్లోని దాదాసాహెబ్ పాల్కే చిత్రాంగరి ఫిల్మ్ సిటీలో రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్కుమార్తో కలిసి మొక