NRI | భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి కొనసాగింపుగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తెలంగాణలోనే క
సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్న కాలుష్యాన్ని పారద్రోలేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటామని గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India Challenge) సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ (MP Santhosh kumar) �
తమిళ స్టార్ నటుడు శివకార్తికేయన్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగస్వాములయ్యారు. శనివారం తన సినిమా ‘మహావీరుడు’ ప్రచారంలో భాగంగా కేబీఆర్ పార్క్లో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
‘గ్రీన్ ఇండియా చాలెంజ్' ఎంతో అద్భుతమైన కార్యక్రమమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. తనకు మొకలు నాటడం అంటే చాలా ఇష్టమని, ఇప్పటికే అనేక సందర్భాల్లో మొకలు నాటానని చెప్పారు. వచ్చే హైదరాబాద్ పర్యట
Green India Challege | రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్కుమార్ మంగళవారం హైదరాబాద్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి మంగళవారం మర�
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా సోలాపూర్లోని పాండురంగ దేవాలయంలో తొలిఏకాదశి పురస్కరించుకుని భక్తులకు 10,116 తులసి మొక్కలు అందించారు. పాండురంగ విఠలునికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసి మొక్కలు ఇవ్వటం సంతృప్
Green India Challenge | సోలాపూర్ జిల్లా పండరీపురంలో వెలసిన రుక్మిణీ సమేత విఠలేశ్వరస్వామి ఆలయం వద్ద తొలి ఏకాదశి సందర్భంగా భక్తులకు గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తులసి మొక్కలను పంపిణీ చేశారు.
MP Santosh Kumar | హైదరాబాద్ : ఢిల్లీ హైకోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. 2017లో హోళీ సందర్భంగా గొడవకు కారణమైన వ్యక్తికి ఢిల్లీ కోర్టు ఆసక్తికరమైన శిక్ష విధించింది. ఇది చారిత్రాత్మక తీర్పని గ్రీన్ ఇండియా చా
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decennial Celebrations) భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవం (Harithotsavam) నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ (MP Santhosh kumar) మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్ భగ
రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు చిన్నా పెద్ద సేదతీరేందుకు ఉపయోపడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లోని ప్రకృతివనంలో ఓ ఇద్దరు వృద్ధులు ఇలా సరదాగా ఉయ్యాల ఊగుతూ ‘�
ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World Environment day) సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని ఇన్స్టిట్ ఆఫ్ జెనెటిక్స్ క్యాంపస్లో నిర్వహించిన 2కే వాక్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ (MP Santhosh kumar) ప్రారంభించారు.
ఆకుపచ్చ కిరీటంతో దేశం ముందు తెలంగాణ మరోసారి ఠీవిగా నిలిచింది. హరితహారంతో అద్భుతాలు ఎలా చేయొచ్చో దేశానికి ప్రత్యక్షంగా చూపింది. అనతికాలంలోనే ‘హరిత’ ఫలాలను కండ్లకు కట్టింది.
మానవజాతి మనుగడకు మొకలే ప్రాణాధారమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. సచివాలయంలో మొకను నాటారు. ఈ