Green India Challenge | నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్తో కలిసి గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్లో మొక్కలు నాటారు
Green India Challenge | హైదరాబాద్ : బీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్కు పార్లమెంట్లో ప్రశంసలు లభించాయి. భావితరాలకు పచ్చదనాన్ని కనుకగా ఇచ్చే దిశగా ఆయన చేస్తున్న కృషిని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్దన్ఖడ్ ప
Minister Jagdish Reddy | రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదినం నేడు. 58 వసంతాలు పూర్తి చేసుకుని 59వ పడిలోకి అడుగిడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి జగదీశ్రెడ్డి సీఎం కేసీఆర్�
Green India Challenge | కొండగట్టులో 1,094 ఎకరాల అడవిని దత్తత తీసుకొన్న గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్కుమార్ భక్తుల ఆహ్లాదం కోసం అర్బన్ ఫారెస్ట్ను నిర్మించేందుకు సంకల్పించారు. ఇందుకోసం తన ఎంపీ నిధుల�
కొండగట్టు దివ్యక్షేత్రానికి హరిత సొబగులు అద్దడమే లక్ష్యంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం కొనసాగుతుందని రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్కుమార్ స్పష్టం చేశ�
మనం కాపాడే వనాలు భావితరాలకు గొప్ప ఆస్తిగా మిగిలిపోతాయని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula kamalakar) అన్నారు. ఆస్తులు ఇస్తే కరిగిపోతాయని చెప్పారు. వనాలను ఆస్తిగా భావించి భావితరాలకు అందించేందుకు ఎంపీ సంతోష్ కుమార�
మానవాళికి అత్యంత ప్రమాదకరంగా మారిన కాలుష్యాన్ని పారదోలేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొంటున్నామని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ తెలిపారు.
NRI | భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి కొనసాగింపుగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తెలంగాణలోనే క
సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్న కాలుష్యాన్ని పారద్రోలేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటామని గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India Challenge) సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ (MP Santhosh kumar) �
తమిళ స్టార్ నటుడు శివకార్తికేయన్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగస్వాములయ్యారు. శనివారం తన సినిమా ‘మహావీరుడు’ ప్రచారంలో భాగంగా కేబీఆర్ పార్క్లో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
‘గ్రీన్ ఇండియా చాలెంజ్' ఎంతో అద్భుతమైన కార్యక్రమమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. తనకు మొకలు నాటడం అంటే చాలా ఇష్టమని, ఇప్పటికే అనేక సందర్భాల్లో మొకలు నాటానని చెప్పారు. వచ్చే హైదరాబాద్ పర్యట
Green India Challege | రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్కుమార్ మంగళవారం హైదరాబాద్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి మంగళవారం మర�
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా సోలాపూర్లోని పాండురంగ దేవాలయంలో తొలిఏకాదశి పురస్కరించుకుని భక్తులకు 10,116 తులసి మొక్కలు అందించారు. పాండురంగ విఠలునికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసి మొక్కలు ఇవ్వటం సంతృప్
Green India Challenge | సోలాపూర్ జిల్లా పండరీపురంలో వెలసిన రుక్మిణీ సమేత విఠలేశ్వరస్వామి ఆలయం వద్ద తొలి ఏకాదశి సందర్భంగా భక్తులకు గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తులసి మొక్కలను పంపిణీ చేశారు.