పిల్లలకు విద్యా, వికాసంతోపాటు ప్రకృతి పట్ల అవగాహన కల్పించడం అందరి బాధ్యత అని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పేర్కొన్నారు.
Green India Challenge | విద్యార్థులకు విద్య, వికాసంతో పాటు ప్రకృతిపై అవగాహన కల్పించడం అందరి బాధ్యత అని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. గండిపేటలోని పల్లవి పబ్లిక్ స్కూల్ విద్
అంటే.. చెట్లు సత్పురుషుల వలె తాము ఎండలో ఉంటూ ఇతరులకు నీడనిస్తాయి. ఇతరుల కోసం ఫలాలు ఇస్తాయి. నీతిశాస్త్రంలో చెప్పిన ఈ శ్లోకం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్�
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నిజాం వైద్య విజ్ఞానసంస్థలో ఉదయం 8 గంటలకు
ప్రకృతి పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్కుమార్ ఒక రుషిలా నిరంతరం పరితపిస్తున్నారని బ్రహ్మకుమారీస్ మాతా కుల్దీప్ దీదీ అభినందించారు. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంత
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామంలో రెండు వేల మొక్కలు న
పచ్చని ప్రపంచం కోసం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్' దోహదపడుతుందని నోబెల్ బహుమతి గ్రహీత, బచ్పన్ బచావో ఆందోళన్ సంస్థ వ్యవస్థాపకుడు కైలాశ్ సత్యర్థి అన్నారు.
Green India Challenge | నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్తో కలిసి గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్లో మొక్కలు నాటారు
Green India Challenge | హైదరాబాద్ : బీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్కు పార్లమెంట్లో ప్రశంసలు లభించాయి. భావితరాలకు పచ్చదనాన్ని కనుకగా ఇచ్చే దిశగా ఆయన చేస్తున్న కృషిని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్దన్ఖడ్ ప
Minister Jagdish Reddy | రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదినం నేడు. 58 వసంతాలు పూర్తి చేసుకుని 59వ పడిలోకి అడుగిడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి జగదీశ్రెడ్డి సీఎం కేసీఆర్�
Green India Challenge | కొండగట్టులో 1,094 ఎకరాల అడవిని దత్తత తీసుకొన్న గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్కుమార్ భక్తుల ఆహ్లాదం కోసం అర్బన్ ఫారెస్ట్ను నిర్మించేందుకు సంకల్పించారు. ఇందుకోసం తన ఎంపీ నిధుల�
కొండగట్టు దివ్యక్షేత్రానికి హరిత సొబగులు అద్దడమే లక్ష్యంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం కొనసాగుతుందని రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్కుమార్ స్పష్టం చేశ�
మనం కాపాడే వనాలు భావితరాలకు గొప్ప ఆస్తిగా మిగిలిపోతాయని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula kamalakar) అన్నారు. ఆస్తులు ఇస్తే కరిగిపోతాయని చెప్పారు. వనాలను ఆస్తిగా భావించి భావితరాలకు అందించేందుకు ఎంపీ సంతోష్ కుమార�
మానవాళికి అత్యంత ప్రమాదకరంగా మారిన కాలుష్యాన్ని పారదోలేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొంటున్నామని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ తెలిపారు.