Gandham Ramulu | ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గంధ
భారత క్రికెట్ నియంత్రణా మండలి(బీసీసీఐ) పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. ప్రపంచంలోనే అతి ఖరీదైన క్రికెట్ లీగ్గా వెలుగొందుతున్న ఐపీఎల్ ద్వారా సమాజానికి ఎంతోకొంత మేలు చేయాలనే ఉద్దేశంతో మొక్కల �
BCCI | ఐపీఎల్ 2023 మ్యాచ్ల సందర్భంగా బీసీసీఐ ఇటీవల వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్లేఆఫ్స్ మ్యాచ్ల్లో నమోదయ్యే ఒక్కో డాట్బాల్కు 500 చొప్పున చెట్లను నాటాలని ఆదేశించింది. దీని ప్రకారం డాట్బాల్ నమోదు చేసిన జ�
Green India Challenge | బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్పై స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు.
ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం దేశమంతా వ్యాపించింది. ఇటీవలే బాలీవుడ్ స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ చాలెంజ్లో పాల్గొన్నారు.
Green India Challenge | ప్రముఖ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. ముంబయిలోని గోరేగాన్లోని దాదాసాహెబ్ పాల్కే చిత్రాంగరి ఫిల్మ్ సిటీలో రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్కుమార్తో కలిసి మొక
గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో అంబేద్కర్ స్ఫూర్తిని చూశానని, అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనను కలవాలనుకునే వారు మొక్కలు నాటాలని కోరేవారని అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ గుర్
Green India Challenge | రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో 14న మొక్కలు నాటుదామని గ్రీన్ ఇండియా వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సం�
Green India Challenge | “మనుషుల్లో సమానత్వం – ప్రకృతి సమతూల్యత” రెండు ఉండాలని భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్( Ambedkar ) భావించారు. అందుకే తాను కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనను కలవాలనుకున�
Green India Challenge | ఎంపీ సంతోష్ కుమార్(MP Santhosh kumar) చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్(Green India Challenge) లో భాగంగా హైదరాబాద్ శిల్పారామం లో న్యూ ఢిల్లీ హై కమిషన్ ఆఫ్ ద కింగ్డమ్ లెసోతో మిస్టర్ తబాంగ్ లినస్ ఖోలుమో(Mr. Thabang Linus Kholumo) మొక్కను నాటార
Limca Book | లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్కు చోటుదక్కింది. సామాజిక సేవా విభాగంలో గంటలో అత్యధిక మొకలు నాటించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్ట�
సృష్టికి మూలం స్త్రీమూర్తి అని, మహిళలంతా ప్రకృతి పరిరక్షణకు గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పిలుపునిచ్చారు.
పిల్లల్ని పెంచిన చేతులు మొకల్ని పెంచితే, ప్రకృతి పరవశించిపోతుందని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్కుమార్ అన్నారు. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తులు చూపించే ప్రేమ, జాగ్రత్త అద్భు
International Women's Day | మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్( Green India Challenge ) కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని బీఆర్ఎస్( BRS ) ఎంపీ సంతోష్ కుమార్( MP Santosh Kumar ) ప�