Green India Challenge | ఎంపీ సంతోష్ కుమార్(MP Santhosh kumar) చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్(Green India Challenge) లో భాగంగా హైదరాబాద్ శిల్పారామం లో న్యూ ఢిల్లీ హై కమిషన్ ఆఫ్ ద కింగ్డమ్ లెసోతో మిస్టర్ తబాంగ్ లినస్ ఖోలుమో(Mr. Thabang Linus Kholumo) మొక్కను నాటార
Limca Book | లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్కు చోటుదక్కింది. సామాజిక సేవా విభాగంలో గంటలో అత్యధిక మొకలు నాటించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్ట�
సృష్టికి మూలం స్త్రీమూర్తి అని, మహిళలంతా ప్రకృతి పరిరక్షణకు గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పిలుపునిచ్చారు.
పిల్లల్ని పెంచిన చేతులు మొకల్ని పెంచితే, ప్రకృతి పరవశించిపోతుందని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్కుమార్ అన్నారు. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తులు చూపించే ప్రేమ, జాగ్రత్త అద్భు
International Women's Day | మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్( Green India Challenge ) కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని బీఆర్ఎస్( BRS ) ఎంపీ సంతోష్ కుమార్( MP Santosh Kumar ) ప�
పర్యావరణ హితం కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్' కార్యక్రమంలో కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయమని ప్రశంసించింది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్.
MP Santosh Kumar | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉదయం హైదరాబాద్లో మొక్కలు నాటింది. మొత్తం మూడు మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసింది.
PCCF RM Dobriyal | పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ కొండగట్టులో పర్యటించారు. అటవీ ప్రాంతం పునరుద్ధరణ, అభివృద్ధికి తగు ప్రణాళికలు, సూచనలు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కొండగట్టు పరిసర ప్రాంతాల్లోని రెండు అటవీ బ్�
Minister Indrakaran Reddy | ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్లోని క్యాంప్ కార్యాలయంలో మొక్కలు నాటారు.
పచ్చని ప్రకృతిని అందించేందుకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్'. సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మొక్కలను పెంచాలనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్న�
వాతావరణ సమతుల్యాన్ని, ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ ఉద్యమ స్ఫూర్తితో 17 కోట్ల మొక్కల్ని నాటించడం అభినందనీయమన్నారు.
మనం మొక్కల్ని కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయన్నారు ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు దునియా విజయ్. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంల�
‘నూతన సంవత్సరం రోజున అనేక నిర్ణయాలు తీసుకొనే మనం.. మొక్కలు నాటి పచ్చదనం పెంచే లక్ష్యాలు కూడా ఏర్పర్చుకోవాలి’ అని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్కుమార్ పిలుపునిచ్చారు.