MP Santhosh kumar | వేడుక ఏదైనా మొక్క నాటాలనే ఆలోచన ప్రతిఒక్కరిలో తీసుకురావడంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ మొదటి విజయాన్ని సాధించిందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామంలో ఓ ఐదేళ్ల బుడతడు అస్వాద్ తన ఐదో పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో మొక్కలు నాటాడు.
Green India Challenge | టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతూనే ఉంది. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తెలంగాణ
పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్' కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. సినీ తారలు ఈ ప్రకృతి హిత కార్యక్రమంలో భాగమవుతున్నారు.
పచ్చదనం పెంచేందుకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ప్రకృతి హిత కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్'. ఐదు వసంతాలుగా దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో సినీ తారలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో గజల్ సంగీత దర్శకుడు కుల్దీప్ సింగ్, గాయకుడు జస్వీందర్ సింగ్, రచయిత షకీల్ షాయర్ పాల్గొన్నారు. భారత రత్న, మాజీ రాష్ట్�
పర్యావరణ హితం కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్' కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు పెంచాలనే ఆలోచనను కలిగిస్తున్నారు.
పుడమితల్లిని హరితశోభతో అలంకరిస్తూ గ్రీన్ ఇండియా చాలెంజ్ జయప్రదంగా కొనసాగుతున్నది. సోమవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న కథానాయిక కొణిదెల నిహారిక జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటింది.
Tejaswini Manogna | రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో మిస్ ఎర్త్ ఇండియా-2019 తేజస్విని మనోజ్ఞ పాల్గొన్నది. సోమవారం జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో మొక్కలు నాటింది. అనంతరం మాట్ల�
Niharika Konidela | ప్రముఖ నటుడు నాగబాబు కూతురు నిహారికా కొణిదెల గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు.
Green India Challenge | ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ ప్రశసన్ నగర్లో మొక్కలు నాటిన బిగ్ బాస్- 6 కంటెస్టెడ్ నేహా చౌదరి మొక్కలు నాటారు.
Sindhu tapasvi | రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో అంతర్జాతీయ టైక్వాండో ప్లేయర్ సింధు తపస్వి మొక్కలు నాటింది. ఆదివారం తన జన్మదినం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
Green India Challenge | పర్యావరణ పరిరక్షణ, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ-ఉపాధి కల్పన కోసం... స్వచ్ఛంద సంస్థలు ఏకం కావాలని నిర్ణయించాయి. సమాజ సంక్షేమం కోసం వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఎన్జీవోలు ఒక తాటిపైకి వచ్చి పనిచేసినప్పు�
‘గ్రీన్ ఇండియా చాలెంజ్'లో భాగంగా నటి షెర్లీ సెటియా గురువారం జూబ్లీహిల్స్ పార్క్లో మొక్కలు నాటారు. ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన ఎంపీ సంతోష్కుమార్