Minister Jagadish reddy | ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతమైన కార్యక్రమమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఇది పచ్చదనం పెంచడంకోసం ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తుందని చెప్పారు.
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్కుమార్ ఆదివారం గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ ఉదయం హన్మకొండ జిల్లాలో కొలువైన ఐనవోలు మల్లికార్జునస్వామి వారిని దర్�
హైదరాబాద్ : గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో సినీ నటుడు కృష్ణుడు పాల్గొన్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా కుమార్తె నిత్యతో కలిసి కొండాపూర్లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లా
మనిషికి మొదటి గురువు నేలతల్లి అయితే రెండవ గురువు చెట్టు అన్నారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యం.యం. కీరవాణి. “మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుందంటూ” మొక్కల ప్రాధాన్యతను వివరించిన కీరవాణి.. “గ్రీన్ ఇండియా ఛ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట�
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఇవాళ తన పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తన బాబాయి, ఎ
హైదరాబాద్ : గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తన పుట్టిన రోజును పురస్కరించుకొని.. రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నాంపల్లిలోని రైతుబంధు సమితి కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. �
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో మహాన్యూస్ ఎండీ మారేళ్ల వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ను కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రీన
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా ..జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో సినీ నటి గీతికా రతన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గీతిక రతన్ మాట్లా
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో కొండవీడు చిత్రబృందం మొక్కలు నాటింది. ఈ సందర్భంగా నటి శ్వేతా వర్మ, �
తెలంగాణ ప్రకృతి ప్రేమికుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ను ‘సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు’ వరించింది. బెంగళూరులోని వసంత్ నగర్ డాక్టర్ బీఆర�
హైదరాబాద్ : ప్రకృతి కన్నతల్లి లాంటిది. కన్నతల్లిని ఎలా ప్రేమగా చూసుకుంటామో.. అదే విధంగా ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ప్రముఖ సింగర్ సునీత అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష�
మానవాళికి పచ్చని ప్రకృతిని ప్రసాదించేందుకు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ’గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఐదో వసంతంలోకి అడుగుపెట్టిన ఈ కార్యక్రమంలో సినీ తారలు ఉత్సాహంగా పాల్గొంటున్�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో సినీ నటి ప్రాంతిక పాల్గొన్నారు. ప్రశాసన్ నగర్లో మంగళవారం ప్రాంతిక మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ నియామకమైన అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు. మాసబ్ ట్యాంక్లోని తన కార్య�