Green India Challenge | టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు థమన్ పా�
పుడమిని పచ్చదనంతో నింపేందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొని జూబ్లీహిల్స్ జీహె
టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో సినీ నటుడు ఫిష్ వెంకట్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో వెంకట్ మొక్కలు నాటి, సెల్ఫీ దిగారు. ఈ
మంచిర్యాల : మానవాళి మనుగడకు మొక్కల పెంపకం అవసరమని, పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే ఎక్కువ శాతం చెట్లను పెంచాలని మంచిర్యాల జోన్ ఇంచార్జి డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్�
ప్రకృతికి కాపాడేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రముఖుల భాగస్వామ్యంతో నిర్విరామంగా సాగుతున్నది. తాజాగా ఈ కార్యక్రమ�
Green India Challenger | రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లోని ప్రశాసన్నగర్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు. అనం�
హైదరాబాద్ : గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ శివశక్తి నిషా క్రాంతి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిషా క్రాంతి మాట్లాడుతూ ఆషాడ మాసం సందర్భంగా.. అమ్మవారికి ఇష్టమైన
బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రశంస హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): గ్రీన్ చాలెంజ్ ఒక్క ఇండియాకు మాత్రమే పరిమితం కాకూడదని, ఇది విశ్వవ్యాపితమైనదని, మానవ నాగరికత నడుస్తున్న ప్రతిచ
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సాగుతున్న గొప్ప కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం సినీ ప్రముఖుల భాగస్వామ్యంతో నిరంతరంగా సాగుతున్నది. తాజాగా సంగ
హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో శ్రీనివాస్ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మిసెస్ ఇండియా సుహాసిని జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రతి
Minister Jagadish reddy | ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతమైన కార్యక్రమమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఇది పచ్చదనం పెంచడంకోసం ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తుందని చెప్పారు.
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్కుమార్ ఆదివారం గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ ఉదయం హన్మకొండ జిల్లాలో కొలువైన ఐనవోలు మల్లికార్జునస్వామి వారిని దర్�
హైదరాబాద్ : గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో సినీ నటుడు కృష్ణుడు పాల్గొన్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా కుమార్తె నిత్యతో కలిసి కొండాపూర్లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లా
మనిషికి మొదటి గురువు నేలతల్లి అయితే రెండవ గురువు చెట్టు అన్నారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యం.యం. కీరవాణి. “మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుందంటూ” మొక్కల ప్రాధాన్యతను వివరించిన కీరవాణి.. “గ్రీన్ ఇండియా ఛ�